Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎయిర్‌టెల్‌ డాటా సెంటర్ల విస్తరణకు 5వేల కోట్లు పెట్టుబడి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 01,2021

ఎయిర్‌టెల్‌ డాటా సెంటర్ల విస్తరణకు 5వేల కోట్లు పెట్టుబడి

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ (ఎయిర్‌టెల్‌) నేడు తమ తాజా  బ్రాండ్‌ గుర్తింపు Nxtra by Airtel ను తమ డాటా సెంటర్‌ వ్యాపారం కోసం విడుదల చేయడంతో పాటుగా భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ అవసరాలను తీర్చడం కోసం  గణనీయంగా తమ డాటా సెంటర్‌ నెట్‌వర్క్‌ వృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడి ప్రణాళికలను సైతం వెల్లడించింది.
              భారతదేశంలో Nxtra by Airtel కు  అతి పెద్ద డాటా సెంటర్ల నెట్‌వర్క్‌  ఉంది. ఇది ప్రస్తుతం 19 భారీ, 120 ఎడ్జ్‌ డాటా కేంద్రాలను నిర్వహిస్తుంది.  ఇవి వ్యూహాత్మకంగా భారతదేశ వ్యాప్తంగా అందుబాటులో  ఉండటంతో పాటుగా అత్యంత కీలకమైన సబ్‌మెరైన్‌ ల్యాండింగ్‌  స్టేషన్ల ను నిర్వహిస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ యొక్క అంతర్జాతీయ నెట్‌వర్క్‌ తో  జతకూడి, ఇది సురక్షితమైన, విస్తరించతగిన సమగ్రమైన పరిష్కారాలను గ్లోబల్‌ హైపర్‌స్కేలర్స్‌, భారీ భారతీయ వ్యాపార సంస్థలు, స్టార్టప్స్‌, ప్రభుత్వాలకు అందిస్తుంది. 5జీ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానుండటం, అత్యంత వేగవంతమైన డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్థ, వ్యాపార సంస్థలు క్లౌడ్‌ దిశగా మళ్తుండటం, స్థానిక డాటా స్టోరేజీ నియంత్రణలు వంటి వాటితో,  భారతదేశంలో ఆధారపడతగిన డాటా సెంటర్‌ పరిష్కారాలకు బలీయమైన డిమాండ్‌ను చవిచూస్తుంది. భారతీయ డాటా సెంటర్‌ పరిశ్రమ  రెట్టింపు కు పైగా వృద్ధి  చెంది తమ ఇన్‌స్టాల్‌  చేయబడిన సామర్థ్యం 450 ఎండబ్ల్యు నుంచి 2023 నాటికి 1074 ఎండబ్ల్యుకు చేరుతుందని అంచనా.
          ఈ వృద్ధిని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతుంది Nxtra by Airtel . 2025 నాటికి 5వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టడం ద్వారా పరిశ్రమలో అగ్రశ్రేణి హైపర్‌స్కేల్‌ మరియు ఎడ్జ్‌ డాటా సెంటర్ల నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. దీనిలో భాగంగా కీలకమైన మెట్రో నగరాలలో నూతన డాటా సెంటర్‌ పార్క్‌లను సైతం  ఏర్పాటుచేయనున్నారు. ఈ పెట్టుబడులతో  Nxtra by Airtelయొక్క ఇన్‌స్టాల్డ్‌ సామర్థ్యం మూడు రెట్లు వృద్ధి చెంది 400 ఎండబ్ల్యుకు చేరుకోనుంది. తద్వారా వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను అందుకోవడంతో పాటుగా తమ నెట్‌వర్క్‌ నాయకత్వంను స్థిరీకరించుకోనుంది.
       అజయ్‌ చిత్కారా,  డైరెక్టర్‌ అండ్‌ సీఈవో, ఎయిర్‌టెల్‌ బిజినెస్‌ మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో అతి పెద్ద డాటా సెంటర్‌ నెట్‌వర్క్‌ను ఎయిర్‌టెల్‌ నిర్మించింది, 5జీ మరియు డిజిటల్‌ ఇండియా అత్యంత కీలకంగా మారిన వేళ, మేము ఇప్పుడు ఈ వ్యాపారాన్ని రెట్టింపు చేయడంతో పాటుగా మా నెట్‌వర్క్‌ను సైతం వ్యాప్తి చేయనున్నాం. సురక్షిత డాటా సెంటర్లను నిర్వహించడంలో మా అనుభవం, వ్యాపార విభాగంలో బ్రాండ్‌ పట్ల లోతైన నమ్మకం, సమగ్రమైన డిజిటల్‌ పరివర్తన పరిష్కారాలను అందించడంలో మా సామర్థ్యం వంటివి భారతదేశపు కనెక్టడ్‌ ఎకనమీ అవసరాలను చక్కగా తీర్చనున్నాయి. ఈ సరికొత్త బ్రాండ్‌ గుర్తింపు ఈ లక్ష్యం, కోరికను ప్రదర్శించనుంది’’ అని అన్నారు.
            డాటా సెంటర్లకు భారీగా విద్యుత్‌ అవసరమైన వేళ సస్టెయినబిలిటీ అనేది దృష్టి కేంద్రీకరించిన అతి కీలకమైన అంశంగా నిలుస్తుంది. Nxtra by Airtelఇప్పటికే చురుగ్గా గ్రీన్‌ ఎనర్జీని తమ డాటా సెంటర్ల అవసరాలను తీర్చేందుకు వినియోగిస్తుండటంతో పాటుగా ఎయిర్‌టెల్‌ యొక్క మొత్తం జీహెచ్‌జీ ఉద్గార తగ్గింపు లక్ష్యాలకు అనుగుణంగా పునరుత్పాదక వనరుల ద్వారా ఈ డాటా సెంటర్ల విద్యుత్‌ అవసరాలలో 50% తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. Nxtra by Airtelఇటీవలనే ఉత్తరప్రదేశ్‌ మరియు మహారాష్ట్రలలో క్యాప్టివ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్స్‌ను ప్రారంభించింది.  త్వరలోనే మరిన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
   ఎయిర్‌టెల్‌ యొక్క బీ2బీ వ్యాపారం ఎయిర్‌టెల్‌ బిజినెస్‌.  భారతదేశంలో  ఇన్‌ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ సాంకేతికతలను అందించడంలో అగ్రగామిగా నిలువడంతో పాటుగా విస్తృతశ్రేణి ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. వీటిలో వాయిస్‌,డాటా, సహకారం, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌  పరిష్కారాలు, క్లౌడ్‌,  డాటా సెంటర్‌,  సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీ, నెట్‌వర్క్‌ ఇంటిగ్రేషన్‌, మేనేజ్డ్‌ సర్వీసెస్‌, ఎంటర్‌ప్రైజ్‌ మొబిలిటీ,  డిజిటల్‌ మీడియా వంటివి విభిన్న పరిశ్రమల వ్యాప్తంగా అందిస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.