Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలంగాణలోని అట్టడుగు వర్గాల విద్యార్థులకు చదువును అందుబాటులోకి తేవడమే బైజూస్ లక్ష్యం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 01,2021

తెలంగాణలోని అట్టడుగు వర్గాల విద్యార్థులకు చదువును అందుబాటులోకి తేవడమే బైజూస్ లక్ష్యం

- బైజూస్ ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ లక్ష్యం
హైదరాబాద్: ప్రతి విద్యార్థి కూడా నాణ్యమైన విద్యను యాక్సెస్ చేయగలిగేలా చేసే ప్ర యాణంలో బైజూస్ తన ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమం కింద నాలుగు ఎన్జీఓలతో భాగస్వామ్యం చేసుకుంది. సేవ్ ది చిల్డ్రన్, స్మైల్ ఫౌండేషన్, లాడ్లీ ఫౌండేషన్, యురోపియన్ ఇండియా ఫౌండేషన్ వీ టిలో ఉన్నాయి. వీటి ద్వారా బైజూస్ తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల మురికివాడ ల్లోని 36,000 మంది జీవితాలపై సానుకూల ప్రభావం కనబర్చనుంది. ఈ భాగస్వామ్యం చిన్నారులకు బైజూస్ అధిక నాణ్యమైన,
సాంకేతిక చోదిత అభ్యసన కార్యక్రమాలకు ఉచితంగా యాక్సెస్ కల్పించనుంది. తమ సామాజిక, ఆర్థిక నేపథ్యాలతో, ప్రాంతంతో, ప్రావీణ్యతలతో సంబంధం లేకుండా ప్రతి చిన్నారి కూడా నాణ్యమైన విద్యను పొందగలగాలని బైజూస్ విశ్వసిస్తోంది. లోతైన విశ్లేషణలు చేసిన అనంతరం, 4 ఎన్జీఓల సాయంతో బైజూస్ రాష్ట్రంలో 10కి పైగా మురికివాడలను గుర్తించింది. రంగనాయకుల కాలనీ, హమాల్ బ స్తీ, బీజేఆర్ నగర్, సాకేత్ – కుషాయిగూడ, సంజీవ్ నగర్, ఎస్ఆర్ నగర్, బల్కంపేట – అమీర్ పేట్, ఇ స్నాపూర్ రోడ్,
కోరాటికల్, కనకాపూర్, రాజేంద్రనగర్ మండలం వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందబోయే పిల్లలంతా కూడా అత్యంత పేద కుటుంబాలకు చెందినవారు, మహ మ్మారి కారణంగా మరిన్ని బాధలకు గురైన కుటుంబాలకు చెందినవారు. వీరి కుటుంబాలు రోజువారీ కూలీ లు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, రైతులు, వలస కార్మికులకు చెందినవి. అవన్నీ కూడా అంతంతమాత్రం జీవనోపాధితో ఉండేవి, చదుకునే వీలు లేకుండా ఉన్నవే.
           ఈ కార్యక్రమం గురించి బైజూస్ వైస్ ప్రెసిడెంట్ – సోషల్ ఇన్షియేటివ్స్ మాన్సికాసిల్ వాల్ మాట్లాడుతూ, ‘‘చదువులో సానుకూల ప్రణాళికాబద్ధమైన మార్పులు తీసుకువచ్చేందుకు సాంకేతికత సాయం తీసుకునేందుకు బైజూస్ లో మేం కట్టుబడి ఉన్నాం. మేం చేపట్టిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కార్యక్రమంతో మేం చక్కటి నాణ్యమైన విద్యతో చిన్నారులకు సాధికారికత కల్పించనున్నాం, వారి ప్రాంతీయ భాషల్లో కూడా. సమాన అభ్యసన అవకాశాలు కల్పించాలని, తమ వ్యక్తిగత అవసరాలకు
అనుగుణంగా తమ అభ్యసన వాతావ రణాన్ని ఏర్పరుచుకోగలిగిన వారినిసృష్టించాలనే లక్ష్యంతో మేం ఇంటర్నెట్ కు యాక్సెస్ లేని విద్యార్థుల కోసం అధిక నాణ్యమైన కంటెంట్ ను ప్రి- రికార్డె డ్
సెషన్స్ ను మేం అందిస్తున్నాం. దేశంలో నలుమూలల మూలల ఉన్న విద్యార్థులకు చదవు యొక్క పరివర్తన శక్తిని అందించాలని కోరుకుంటున్నాం. 2025 నాటికి 50 లక్షల మందికి సాధికారికత కల్పించడం మా లక్ష్యం’’ అని అన్నారు.
            సుమారుగా 50:50 నిష్పత్తిలో 6-18 ఏళ్ల వయస్సులోని బాలికలు, బాలురు బైజూస్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కు వారు ఎంచుకున్న భాషలో ఇంగ్లీషు లేదా తెలుగులో ఉచిత యాక్సెస్ పొందగలుగుతారు.
ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న ఏడో తరగతి విద్యార్థి మౌనిక (అజీజ్ నగర్ మురికివాడ, తెలం గాణ) ఈ సందర్భంగా మాట్లాడుతూ,‘‘లాక్ డౌన్ సమయంలో అన్ లైన్ తరగతులకు హాజరు కావడం క ష్టంగా ఉండింది. అయితే, బైజూస్, సేవ్ ది చిల్డ్రన్ మాకు ఇప్పుడు అభ్యసన మెటీరియల్ ను సమకూర్చా యి. దాంతో నేను నా చదువును కొనసాగించే వీలు కలిగింది. బైజూస్ యాప్ నా సొంత భాషలో రికార్డెడ్ వీడియోలను కలిగిఉంది. అది ఆయా పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడాన్ని, నేర్చుకోవడాన్ని నాకు సుల
భతరం చేసింది. ఈ వీడియోలు కూడా మమ్మల్ని వాటితో నిమగ్నం చేసేలా కఠినమైన భావనలను సులభంగా అర్థం చేసేవిగా ఉన్నాయి‘‘ అని అన్నది.
ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న పదో తరగతి విద్యార్థిని రుతిక (గణేశ్ నగర్ మురికివాడ, తెలంగాణ) ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘లాక్ డౌన్ సమయంలో నేను చదువు కొనసాగించడం లో బైజూస్ నాకు తోడ్పడింది. వినోదంగా, ఆసక్తిదాయకంగా ఉండే వీడియోలకు నాకు యాక్సెస్ కల్పించింది. ఆయా భావనలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు అవి నాకు సాయం చేశాయి. నేను పొందిన గొప్ప ప్రయోజనం నా షెడ్యూల్ ప్రకారం నేను తరగతులకు హాజరు కాగలిగాను. అప్పటికప్పుడు సందేహాలు తీర్చుకోగలిగాను. కష్ట సమయంలో నా చదువు కొనసాగించేలా చేసినం దుకు బైజూస్, సేవ్ ది చిల్డ్రన్ నా ధన్యవాదాలు’’ అని అన్నది.
     సాంకేతిక ఆధారిత అభ్యసన కార్యక్రమాల ద్వారా సమాన అభ్యసన అవకాశాలు కల్పించడం మరియు అ న్ని సామాజికార్థిక నేపథ్యాలు కలిగిన పిల్లలకు సాధికారికత కల్పించే ఉద్దేశంతో 2020లో ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని బైజూస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, దేశం లో డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు, సానుకూల మార్పు తీసుకువచ్చేందుకు బైజూస్ 23 రాష్ట్రాల్లో 55 ఎన్జీవోలతో భాగస్వామిగా మారింది.
బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్
నిరుపేద వర్గాలకు చెందిన లక్షలాది మంది చిన్నారులకు డిజిటల్ లెర్నింగ్ ను అందుబాటు లోకి తీసుకు రావాలనే లక్ష్యంతో, ప్రపంచ అగ్రగామి ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్ తన సామాజిక కార్యక్రమం ‘ఎడ్యు కేషన్ ఫర్ ఆల్’ను 2020 సెప్టెంబర్ లో ప్రారంభించింది. అన్ని రకాల ఆర్థిక నేపథ్యాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలను పొందేందుకు సమానావకాశాలు కలిగించడం ద్వారా చదువును ప్రజాస్వామీ కరించడం ఈ కార్యక్రమం లక్ష్యం. పేదవర్గాలకు చెందిన పిల్లలు సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతి సాధించేందుకు మెరుగైన అవకాశాలు పొందేందుకు ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. అవసరాల్లో ఉన్న పిల్లలకు నాణ్యమైన అభ్యసనాన్ని అందించడం ద్వారా విద్యాత్మక, డిజిటల్ అంతరాలను తొలగించడం ఈ కార్యక్రమం లక్ష్యం. భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో అమెరికన్ ఇండియా ఫౌండేషన్, యునైటెడ్ వే, రైట్ టు
లివ్, మ్యా జిక్ బస్, ఎస్ఒఎస్, సేవ్ ది చిల్డ్రన్, క్రై వంటి 40 కిపైగా భాగస్వాములతో ఈ కార్యక్రమం ఒక సానుకూల ప్రభావాన్ని కనబర్చింది. దేశవ్యాప్తంగా గత 8 నెలల్లో 5 లక్షల మంది విద్యార్థులు ఈ
కార్యక్రమం కింద లబ్ధి పొందారు. సొంతంగా, భాగస్వాముల ద్వారా అభ్యసన అవకాశాలు పొందలేని విద్యార్థులను చేరుకో వడాన్ని కూడా కంపెనీ వేగవంతం చేసింది. మరింత సమాచారం కోసం https://byjus.com/educationforall/ను సందర్శించగలరు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.