Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సులభతర బిజినెస్‌ ర్యాంకుల్లో అవకతవకలు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 04,2021

సులభతర బిజినెస్‌ ర్యాంకుల్లో అవకతవకలు

- ఆర్థిక వేత్తల ఆందోళన
న్యూఢిల్లీ : సులభతర వాణిజ్య విధానాల (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) అమలులో వివిధ దేశాలకు ప్రపంచ ర్యాంకులను ప్రకటించడంలో అవతవకలు జరిగాయంటూ పలువురు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రంగాన్ని ప్రభావితం చేసే ర్యాంకులను.. ఆయా దేశాలు కోరుకున్నట్టు గా ప్రపంచబ్యాంకు కట్టబెట్టిందని ఆరోపిస్తున్నారు. ప్రపంచబ్యాంకు ప్రతి ఏడాది ప్రకటించే ఈ ర్యాంకులను.. వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టే సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. గత ఏడాదికి సంబంధించిన గణాంకాల ఆధారంగా విడుదల చేయాల్సిన ర్యాంకులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు ప్రపంచబ్యాంకు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఇటీవల వెల్లడైంది. గతంలో ర్యాంకుల నిర్ణయంలో అవకతవకలు జరిగాయని వచ్చిన సమాచారంపై ఒక న్యాయసేవల సంస్థతో ప్రపంచబ్యాంకు విచారణ చేయించిందని, 2018, 2020 సంవత్సరాల్లో విడుదలైన ర్యాంకులలో చైనా, సౌదీ అరేబియా, అజర్‌బైజాన్‌ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆ సంస్థ తేల్చింది. చైనాకు 2018లో 78వ ర్యాంకు వచ్చిందనీ, వాస్తవానికి సులభతర వాణిజ్యం విషయంలో చైనా మెరుగైన స్థితిలో అవకాశాలు కల్పిస్తున్నందున ప్రకటించినదానికంటే తక్కువ ర్యాంకు రావలసి ఉండేదని ఆ సంస్థ పేర్కొంది.
    ప్రపంచ బ్యాంకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ క్రిష్టలీనా జార్జియేవా ర్యాంకుల వ్యవహారాలను పర్యవేక్షించారు. ఆమె ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనమైంది. తాను ఏ తప్పు చేయలేదని ఆమె స్పష్టంచేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఐఎంఎఫ్‌ బోర్డు త్వరలో విచారించనుందని, ఆమెను ఆ పదవిలో కొనసాగించే విషయంపైనా చర్చ జరగనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రపంచబ్యాంకు యాజమాన్యంలో నిజాయతీ లేదని గుర్తించే, దాని ప్రధాన ఆర్థికవేత్త పదవికి 2018 జనవరిలో తాను రాజీనామా చేశానని నోబెల్‌ అవార్డు గ్రహీత పాల రోమర్‌ పేర్కొన్నారు. చిలీకి సోషలిస్టు నేత మిచెల్‌ బ్యాచిలెట్‌ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ర్యాంకును తక్కువ చేసి చూపారని, ఆయన అనంతరం మితవాద నేత సెబాస్టియన్‌ పినెరా అధ్యక్షుడు అయ్యాక ర్యాంకును మెరుగుపరచారని తెలిపారు. ఈ విషయాలను తాను అప్పుడే క్రిష్టలీనా దష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన వెల్లడించారు. దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు మరికొంతమంది ఆర్ధికవేత్తలు. క్రిష్టలీనా 2019లో ఐఎంఎఫ్‌ అధ్యక్ష పదవిని చేపట్టాక అనేక సానుకూల చర్యలు చేపట్టారని, పెద్దగా ఆర్థిక వనరులు లేని దేశాలకు కరోనా సమయంలో భారీ ఎత్తున సంస్థ నుంచి నిధులు వెళ్లేలా చూశారని మరో నోబెల్‌ అవార్డు గ్రహీత జోసెఫ్‌.ఇ.స్టిగ్లెజ్‌ పేర్కొన్నారు. ఆయన కూడా గతంలో ప్రపంచ బ్యాంకుకు ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. ర్యాంకుల విభాగంతో ఆయనకు అప్పుడు సంబంధం లేదు. తన దష్టిలో ర్యాంకుల నివేదిక భయంకరమైనదని, కార్పొరేట్‌ పన్నులు తగ్గించి... కార్మిక చట్టాలను బలహీన పర్చే దేశాలకు మంచి ర్యాంకులు కేటాయిస్తాయని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.