Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారతదేశంలో పాఠశాల విద్యార్థులకు ఎడబ్ల్యూఎస్ బిల్డర్స్ ఛాలెంజ్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 21,2021

భారతదేశంలో పాఠశాల విద్యార్థులకు ఎడబ్ల్యూఎస్ బిల్డర్స్ ఛాలెంజ్‌

హైదరాబాద్: యువ మేధస్సులకు కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో స్ఫూర్తి నింపే కార్యక్రమానికి విద్యాశాఖ ఇన్నోవేషన్ సెల్, నీతి ఆయోగకు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్, సిబిఎస్‌ఇ, కోడ్.ఆర్గ్ మద్ధతు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ద్వారా భారతదేశంలోని పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, క్లౌండ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ల గురించి తెలుసుకునే, ఆవిష్కరించుకునే అవకాశాలను అందించే కార్యక్రమం ఎడబ్ల్యూఎస్ యంగ్ బిల్డర్స్ ఛాలెంజ్‌ను ప్రకటించింది. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది డిజిటల్ మార్పు మరియు ఆవిష్కరణలకు పునాదిగా ఉంది మరియు కృత్రిమ మేధస్సు ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమల్లో కలిగిస్తున్న నేపథ్యంలో తదుపరి తరాలకు ఈ సాంకేతికత గురించి చిన్న వయసులోనే పరిచయం చేయవలసిన అవసరం ఎక్కువగా ఉంది.
       ఎడబ్ల్యూఎస్ యంగ్ బిల్డర్ ఛాలెంజ్ భారతదేశంలో పాఠశాల విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐలను చిన్న వయసులోనే తెలుసుకునే, అలవర్చుకునే అవకాశాన్ని ఇస్తూ, డిజైన్ మరియు కంప్యుటేషనల్ ఆలోచనలకు స్ఫూర్తి నింపుతుంది. చిన్న వయసులో విజ్ఞాన సంబంధిత అవగాహనను వృద్ధి చేసుకునేందుకు మద్ధతు ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖలోని ఇన్నోవేషన్ సెల్ (కేంద్ర ప్రభుత్వం), అటల్ ఇన్నోవేషన్ మిషన్(AIM)- నీతి ఆయోగ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మద్ధతుతో నిర్వహిస్తున్నారు. దీనికి కోడ్.ఆర్గ్‌ లెర్నింగ్ కంటెంట్, ప్రాజెక్ట్ నిర్మాణ పరికరాలతో మద్ధతు ఇస్తోంది.
      ఎడబ్ల్యూఎస్ యంగ్ బిల్డర్స్ ఛాలెంజ్ పాఠశాలలకు వారి విద్యార్థులకు ‘కృత్రిమ మేధస్సు (AI) భారతదేశపు భవిష్యత్తులను ఎలా మార్చగలదు’ అనే విషయం గురించి ఆవిష్కారాత్మక, సృజనశీలకమైన యోజనలను విద్య, ఆరోగ్య సేవ, సేద్యం, రవాణా తదితర ఉప విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ పోటీలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలూ పాల్గొనేందుకు అవకాశం ఉంది. 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులుగా ఉంటారు. ఒకసారి పాఠశాల ఈ కార్యక్రమానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో రిజిస్ట్రరు అయిన అనంతరం వారు ఎడబ్ల్యూఎస్, ఎఐఎం, కోడ్.ఆర్గ్‌ల నుంచి క్లౌండ్ కంప్యూటింగ్, ఏఐ అంశాల గురించి లెర్నింగ్ వనరులను అందుకుంటారు. విద్యార్థులు ఈ లెర్నింగ్ మోడళ్లను పూర్తి చేయవలసి ఉంటుంది. అనంతరం పాల్గొనే విద్యార్థులతో పంచుకోవలసి ఉంటుంది. లెర్నింగ్ మాడ్యూళ్లను పూర్తి చేసిన విద్యార్థులు అనంతరం వారి ప్రాజెక్టుల నిర్మాణంలో పాల్గొనవలసి ఉంటుంది. పాఠశాలలు ఎడబ్ల్యూఎస్ యంగ్ బిల్డర్ ఛాలెంజ్‌కు అనుగుణమైన నిబంధనల ఆదారంగా ఎంట్రీలను మూల్యాంకన చేస్తారు. వారి అత్యుత్తమ రెండు ప్రాజెక్టులను మరింత మూల్యాంకనకు సమర్పిస్తారు. బయటి నుంచి న్యాయ నిర్ణేతలు జాతీయ స్థాయిలో ఎంట్రీలను మూల్యాంకనకు చేస్తారు మరియు భారతదేశ వ్యాప్తంగా టాప్ 10 పాఠశాలల ఎంట్రీలను నవంబరు 15, 2021లో లైవ్ వర్చ్యువల్ షోకేస్ కార్యక్రమంలో సమర్పిస్తారు.
       టాప్ 10 పాఠశాలలు ఎడబ్ల్యూఎస్ ప్రాయోజకత్వంలోని వర్చ్యువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ /మెషిన్ లెర్నింగ్ (AI/ ML) ల్యాబ్‌ను ఒక ఏడాదికి, ట్రోఫీలు, అమెజాన్ వోచర్లు, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (SIH) జూనియర్స్ ట్రాక్‌కు నేరుగా ప్రవేశాన్ని పొందుతారు. దాన్ని భారత కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖలోని ఇన్నోవేషన్ సెల్ 2022 మధ్యలో నిర్వహిస్తుంది. అదనపు పురస్కరాలను టాప్ 100 పాఠశాలలు, గరిష్ఠంగా ప్రాజెక్టులు సమర్పించిన టాప్ 3 పాఠశాలలు, ప్రజల నుంచి ఎక్కువ ప్రశంసలతో ఓట్లు దక్కించుకున్న టాప్ 3 దరఖాస్తులకు ఇస్తారు. అర్హత దక్కించుకున్న ఎంట్రీలతో కలసి ఇందులో పాల్గొన్న విద్యార్థులు అందరికీ ప్రమాణ పత్రాలు అందిస్తారు.
      ఎడబ్ల్యూఎస్ యంగ్ బిల్డర్స్ ఛాలెంజ్ అక్టోబరు 18న ప్రారంభమైంది. దరఖాస్తులను నవంబరు 5, 2021 వరకు స్వీకరిస్తారు. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని నవంబరు 15న ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.