Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హార్పిక్ మిషన్ పానీ భారతదేశపు మొదటి 'శానిటేషన్ ఫర్ ఆల్ ప్లెడ్జ్ అండ్ ప్రియాంబుల్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 20,2021

హార్పిక్ మిషన్ పానీ భారతదేశపు మొదటి 'శానిటేషన్ ఫర్ ఆల్ ప్లెడ్జ్ అండ్ ప్రియాంబుల్

హైదరాబాద్ : హార్పిక్ మిషన్ పానీ భారతదేశపు మొదటి 'శానిటేషన్ ఫర్ ఆల్ ప్లెడ్జ్ అండ్ ప్రియాంబుల్ : పరిశుభ్రమైన నీరు, సుస్థిరమైన పారిశుద్ధ్యం' ని ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం నాడు మిషన్ పానీ శానిటేషన్ ఫోరమ్ లో గౌరవనీయ జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మరియు అయిదుగురు ప్రముఖ మహిళా నేతలు కౌసర్ మునీర్ (గీత రచయిత్రి), సవితా పునియా ( భారత హాకీ క్రీడాకారిణి), స్మృతి మంథాన (భారతీయ క్రికెటర్), భావినా పటేల్ (ఇండియన్ పార్ అథ్లెట్ మరియు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి) మరియు లవ్ లినా బోరోహైన్ (భారతీయ బాక్సర్, ఒలంపియన్) తో ఆరంభించింది.
ఈ కార్యక్రమంలో గౌరవనీయ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు మద్దతు ఇచ్చిన మొదటి రకం కాఫీ టేబుల్ పుస్తకం '101 స్టోరీస్ ఆఫ్ ఇన్ స్పిరేషన్  'కూడా ఆవిష్కరించబడింది. భారతదేశంలో పారిశుద్ధ్య పనివారి ఆశ మరియు ప్రేరణా గాతల్ని ఈ పుస్తకం చూపిస్తుంది. పుస్తకాన్ని ఇంటిగ్రేటెడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కౌన్సిల్ సంకలనం చేసింది. మన పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య అవసరాలు గురించి సంరక్షణవహించడం ద్వారా పరిశుభ్రమైన మరియు మరింత ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా తమ జీవితాల్ని ఫణంగా పెట్టిన ఈ పనివారికి ఈ పుస్తకం ఒక నివాళి. మేన్యువల్ గా మల వ్యర్థాల్ని నిర్మూలించడం నుండి గౌరవప్రదమైన జీవనోపాధిగా తమ జీవితాల్ని పరివర్తనం చేసుకున్న వ్యక్తులు గురించి ఈ కథలు తెలియచేస్తాయి. స్వచ్ఛ్ భారత్ మిషన్ మరియు యూఎన్ వారి సస్టైనబుల్ డవలప్ మెంట్ గోల్స్ తో అనుసంధానం చెందిన, హార్పిక్ మిషన్ పానీ 'ఎవర్నీ వదలరాదు' లక్ష్యాన్ని నిర్థారించే చైతన్యం మరియు సమీకరణ చర్యని కలిగించే దిశగా పని చేయడానికి కట్టుబడింది. సమీకృత పారిశుద్ధ్యానికి భారతదేశపు మొదటి ఉపోద్ఘాతం పరిశుభ్రమైన మరియు ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ఒక చోటకు కలిసికట్టుగా చేరే మన అవసరాన్ని బలోపేత్తం చేసే సమీకృత ఆవరణ వ్యవస్థని ఉమ్మడిగా ప్రచారం చేసే ఒక చర్య.
గౌరవ్ జైన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, దక్షిణ ఆసియా, రెకిట్ ఇలా వ్యాఖ్యానించారు, "రెకిట్ పోరాటం ఏమంటే, అత్యధిక నాణ్యత గల పరిశుభ్రత , సంక్షేమం మరియు పోషణని పొందడం ఒక హక్కుగా చేయడం కానీ ఒక్ ఏర్పాటుగా కాదు. నేడు, ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా, పేదరికాన్ని నిర్మూలించడానికి అవసరమైన నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం ఏర్పాటుని పొందేలా వీలు కల్పించడానికి ఒక ఆవరణ వ్యవస్థని సృష్టించడానికి మేము మా నిబద్ధతని బలోపేత్తం చేస్తున్నాం. సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్యానికి భారతదేశపు మొట్ట మొదటి ఉపోద్ఘాతాన్ని మద్దతు చేయడానికి వాగ్థానం కోసం మేము దేశాన్ని కలిసికట్టుగా ఒక చోటకు తీసుకువస్తున్నాం. సురక్షితమైన నీరు మరియు సురక్షితమైన మరుగుదొడ్లు అంటే ఆరోగ్యవంతమైన జాతి అని అర్థం; దేశాభివృద్ధి వ్యాఖ్యానంలో ఇది అత్యంత కీలకమైన మనుష్యుల హక్కుల అంశాల్లో ఒకటిగా తప్పనిసరిగా తలెత్తాలి”.

ప్రముఖ గీత రచయిత్రి కౌసర్ మునీర్ రాసిన పారిశుద్ధ్య వాగ్థానం అందరి కోసం పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం పొందడాన్ని నిర్థారించడానికి అన్ని వర్గాలకు చెందిన ప్రజల్ని ఒక చోట చేర్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ వాగ్ధానానికి జల్ జీవన్ మిషన్ మరియు స్వచ్ఛ్ భారత్ మిషన్ లు మద్దతు ఇచ్చాయి.
అక్షయ్ కుమార్, నటుడు మరియు మిషన్ పానీ కాంపైన్ అంబాసిడర్ ఇలా అన్నారు, “గత కొద్ది సంవత్సరాలలో, భారతదేశం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో వేగవంతమైన ప్రగతిని సాధించింది మరియు దేశవ్యాప్తంగా బహిరంగ మల విసర్జనని అంతం చేసింది. కానీ ఇప్పటికీ గణనీయమైన జనాభాకి పరిశుభ్రమైన త్రాగు నీరు మరియు మరుగుదొడ్లు అందుబాటులో లేవు. పారిశుద్ధ్యం వాగ్ధానాన్ని మనం తీసుకోవడం ద్వారా మిషన్ పానీ చొరవ ద్వారా, రెకిట్ మరియు నెట్ వర్క్ 18 గ్రూప్ లు ప్రవర్తనాపరమైన మార్పుని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చొరవకి మద్దతు ఇవ్వడానికి మరియు పెద్ద సంఖ్యలో జనాభాకి ముఖ్యంగా గ్రామీణ భారతదేశానికి ఈ సందేశాన్ని తీసుకువెళ్లడం మన అందరికీ తప్పనిసరి.”
ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత కీలకమైన మానవ హక్కులలో ఒకటిగా సుస్థిరమైన పారిశుద్ధ్యం మరియు సురక్షితమైన నీటిని పొందడాన్ని ప్రచారం చేసే దిశగా సంభాషణలు జరిగాయి. వనరులు అందని జనాభా, కులాలు, తరగతులు, సామర్థ్యాలు యొక్క ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకొని, సమీకృత వ్యవస్థల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాల్ని ఉమ్మడిగా చేపట్టడానికి కూడా వేదిక భారతీయ పౌరులకు పిలుపునిచ్చింది. రిషీకేశ్, పాటియాలాలో హార్పిక్ వరల్డ్ టాయ్ లెట్ కాలేజీలు నుండి లైవ్ రిపోర్ట్స్, ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు మరియు సాధించినవారి ప్రయాణాలు కూడా కార్యక్రమంలో చూపించబడ్డాయి.
2022 నాటికి నెట్ వర్క్ 18 మరియు ఆన్-గ్రౌండ్ భాగస్వాములు ద్వారా భారతదేశంవ్యాప్తంగా మరుగుదొడ్డి వాడకం మరియు నిర్వహణ పై ప్రవర్తనని మార్చే ఉద్యమానికి హార్పిక్ మిషన్ పానీ 20 మిలియన్ లకి పైగా భారతీయుల్ని చేరే లక్ష్యాన్ని కలిగి ఉంది.   అందరి కోసం సురక్షితమైన మరియు పరిశుభ్రమైన మరుగుదొడ్లకు మరియు 'ఎవరినీ వదలరాదు' వీలు కల్పించడంలో సహాయపడటానికి కార్యక్రమం వాష్ (నీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత-వాష్) పై దృష్టి సారిస్తుంది మరియు కార్యక్రమం విజయం స్వచ్ఛ్ సర్వేక్షన్ ర్యాంకింగ్స్ ద్వారా కొలవబడుతుంది. 2021లో ఆరు వరల్డ్ టాయ్ లెట్ కాలేజెస్ నుండి, హార్పిక్ భారతదేశంవ్యాప్తంగా 15 కాలేజెస్ ని వ్యాపింపచేసే ప్రణాళికల్ని కలిగి ఉంది. ఈ వరల్డ్ టాయ్ లెట్ కాలేజెస్ 2 లక్షలు మందికి పైగా పారిశుద్ధ్య పనివారు మరియు వారి విస్తరించబడిన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తాయి.
వాగ్థానం రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రంలో తీసుకోబడింది. భూగర్భ జలాలు మరియు ఉపరితలం నీరు యొక్క సమైక్యతని నిర్వహించడానికి, ఆరోగ్యవంతమైన జీవితాలు కోసం సురక్షితమైన, పరిశుభ్రమైన, హరితదనం జీవితం కోసం సురక్షితమైన మరుగుదొడ్లు  నిర్వహించడానికి,  అందరి కోసం మరుగుదొడ్లు, పరిశుభ్రమైన త్రాగు నీరు , పరిశుభ్రత, సురక్షితమైన పారిశుద్ధ్యం చక్రం (నిర్మాణం, వాడకం, నిర్వహణ , శుద్ధి మరియు రీయూజ్)  నీరు పొందడానికి దృష్టి కేంద్రీకరించే ఉద్యమానికి మహాత్మా గాంథీకి నివాళిగా కేంద్రం ఏర్పాటు చేయబడింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.