Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వరంగల్‌లో ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ సదస్సు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 25,2021

వరంగల్‌లో ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ సదస్సు

వరంగల్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారతదేశంలో సాధారణ వంధ్యత్వం   రేటు 3.9 శాతం  నుంచి 16.8 శాతం మధ్య ఉంది. తక్కువ సంతానోత్పత్తి అనేది ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారుతోంది, ప్రత్యేకించి అనేక పట్టణాల్లో మహిళలు తమ మొదటి శిశువులను మధ్య వయస్సులో ప్లాన్ చేసుకుంటున్నారు. భారతదేశంలో దాదాపు 28 మిలియన్ల జంటలు వంధ్యత్వంతో బాధపడుతున్నారు, అయితే వారిలో 1శాతం  మంది కూడా సంతానోత్పత్తి నిపుణులను సందర్శించడం లేదు. వారికి అందుబాటులో ఉన్న అత్యాధునిక విజయవంతమైన చికిత్స ఎంపికల గురించి అవగాహన కల్పించడం ఎంతో అవసరం ఉంది.
    వంధ్యత్వ నిపుణులు, ఎంబ్రియాలజిస్ట్‌లు, ఆండ్రాలజిస్ట్‌లు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులు కృత్రిమ పునరుత్పత్తి సాంకేతికతలలో నూతన పద్ధతులు, మెరుగైన ఫలితాల కోసం వాటి వినియోగం గురించి తెలియజేసేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ఏఆర్‌టీ సదస్సును నిర్వహిస్తోంది.
       ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకులు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి రావు మాట్లాడుతూ 'ఫెర్టిలిటీపై తాజా పరిశోధనలు, వంధ్యత్వ చికిత్సలో పురోగతిపై చర్చించి భారతదేశం అంతటా సంతానోత్పత్తి నిపుణులకు శిక్షణ ఇవ్వడం సదస్సు ముక్యోద్దేశ్యం. పీజీటీ (ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్) వంటి కొన్ని నూతన పద్దతులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏదైనా జన్యుపరమైన రుగ్మతను బదిలీ చేసే అవకాశాన్ని దూరం చేయడంలో సహాయపడతాయి. ఈఆర్ఏ (ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అర్రే) అనేది గర్భాశయంలో పిండాన్ని అమర్చడానికి సరైన సమయాన్ని కనుగొనడంలో సహాయపడే మరొక సాంకేతికతు` అని తెలిపారు.
   డాక్టర్ దుర్గ జి రావు మాట్లాడుతూ..' కృత్రిమ మేధస్సు (ఏఐ) వంధ్యత్వ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. మెషిన్ లెర్నింగ్ ద్వారా ఇంప్లాంటేషన్ చేయడం ద్వారా సరైన పిండాలను తీసుకోవచ్చు, తద్వారా మానవ జోక్యాన్ని తగ్గించి ఐవీఎఫ్ చికిత్సలో విజయాల రేటును పెంచుతుంది. ఈ ఏఆర్‌టీ సదస్సు ద్వారా సంతానోత్పత్తి చికిత్సలో ఇటీవలి నూతన పద్దతులపై అవగాహన కల్పించడమే కాకుండా ఇందులో పాల్గొన్న వారికి వ్యక్తిగత సంతానోత్పత్తి చికిత్సలకు పరిష్కారాలను అందించడంలో సహాయపడటానికి ప్రయత్నిస్తున్నాము` అని అన్నారు.
    ఒయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ 'మేము సమగ్ర నూతన విధానాన్ని అనుసరిస్తున్నాము. ఈ సాంకేతికత సహాయంతో సాక్ష్యం-ఆధారిత, నైతికతతో కూడిన చికిత్సలను అందిస్తాము. ఐవీఎఫ్ చికిత్సలో పిండం నాణ్యత చాలా కీలకం కాబట్టి మా ఐవీఎఫ్ ల్యాబ్‌లు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించడమైనది. పురుషుల వంధ్యత్వ సమస్యలను తొలగించడానికి ఆండ్రోలైఫ్ పేరిట ప్రత్యేకమైన పురుష సంతానోత్పత్తి క్లినిక్‌లు కూడా నిర్వహిస్తున్నాము. మేము మైక్రో - టీఈఎస్ఈ (మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్)లో ప్రత్యేకత కలిగి ఉన్నాము, ఇది పురుషులు వంధ్యత్వ సమస్యలను అధిగమించడానికి, పితృత్వాన్ని పొందడంలో సహాయపడే అధునాతన సాంకేతికత. సాంకేతికత, హైటెక్ పరికరాలు, అనుభవజ్ఞులైన సంతానోత్పత్తి నిపుణుల ద్వారా బాధ్యతతో అందుబాటులో ఉన్న అన్ని సరసమైన చికిత్సలను అందిస్తున్నాం` అని అన్నారు.
       ఈ సందర్భంగా వరంగల్ ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ డ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్య రావు మాట్లాడుతూ  'ఏఆర్‌టీ సదస్సు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువ మంది ఔత్సాహికులకు తెలియజేయడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల ఫలితాలను తీసుకురాగలదని అన్నారు. కొన్ని వేల మంది జంటలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవనశైలి మార్పులు, ఆలస్యమైన పేరెంట్‌హుడ్ మరియు ఇతర పర్యావరణ కారకాల కారణంగా వంధ్యత్వం భారతదేశంలో ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారుతోంది. అనేక అధునాతన సంతానోత్పత్తి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ వాటి గురించి అవగాహన లేదు. 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.