Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శామ్ సంగ్ ఈడీజీఈ క్యాంపస్ ఆరో ఎడిషన్ గెలుచుకున్న ఐఐటీ మద్రాస్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 13,2021

శామ్ సంగ్ ఈడీజీఈ క్యాంపస్ ఆరో ఎడిషన్ గెలుచుకున్న ఐఐటీ మద్రాస్

రన్నర్-అప్ గా నిలిచిన ఐఎస్ బీ హైదరాబాద్ ఎఫ్ఎంఎస్ ఢిల్లీలు
హైదరాబాద్ : భారతదేశపు అతి పెద్ద మరియు అత్యంత నమ్మకమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్ సంగ్ పాన్-ఇండియా క్యాంపస్ కార్యక్రమంలో 20 ప్రముఖ సంస్థలు నుండి 5,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న శామ్ సంగ్ E.D.G.E. ఆరో ఎడిషన్ ని సంస్థ ముగించింది.
       ఐఐటీ మద్రాస్ నుంచి టీమ్ ఏకేఆర్ మెండర్స్ కి చెందిన తల్వార్, అభినవ్ నహాట మరియు కుష్ గనత్ర మొదటి బహుమతి సాధించారు. ఏఐ సిఫారసు, ఏఆర్/వీఆర్, ఐఓటీ ఏకేఆర్ మెండర్స్ కి చెందిన రాఘవ్ అండ్ క్యూఆర్ కోడ్ సమీకృతాన్ని వినియోగించి డైరక్ట్ కంజ్యూమర్ (డీ2సీ) బిజినెస్  సందర్భంలో యూజర్ ప్రయాణం  ప్రతి స్టెప్ ని వారి కొత్త పరిష్కారం అనుకూలం చేసింది. వారి పరిష్కారం జ్యూరీ సభ్యుల్ని ఎంతగానో ప్రభావితం చేసింది మరియు ఐఎన్ఆర్ 400,000 నగదు బహుమతి మరియు శామ్ సంగ్ వారి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లని గెలుచుకోవడానికి సహాయపడింది.
      ఐఎస్ బీ హైదరాబాద్ వారి టీమ్ పర్పుల్, డీ2సీ వ్యాపారానికి వారి పరిష్కారం కస్టమర్ ప్రయాణాన్ని ఆఫ్ లైన్ స్టోర్ నుండి ఆన్ లైన్ తో సమీకృతం చేస్తుంది. వీరు రెండవ బహుమతిగా ఐఎన్ఆర్ 200,000 నగదు బహుమతి మరియు శామ్ సంగ్ తో ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలు గెలుచుకున్నారు.
      ఎఫ్ఎంఎస్ ఢిల్లీ వారి టీమ్ ట్రైఫెక్టా వినియోగదారు యాత్రని సాఫీ చేయడానికి పరిష్కారాన్ని సమర్పించి మూడవ బహుమతి గెలుచుకున్నారు. అలాగే ఆరంభం నుండి చివరి వరకు ఒక పరిష్కారాన్ని పూర్తి చేసే అనుభవాన్ని అందించారు. ఈ బృందానికి ఐఎన్ఆర్ 100,000 నగదు బహుమతి అందజేశారు.
     ఈ ఏడాది కూడా పాల్గొనేవారి భద్రతని నిర్థారించడానికి, శామ్ సంగ్ వారి E.D.G.E. క్యాంపస్ కార్యక్రమం వర్ట్యువల్ గా నిర్వహించింది. వర్ట్యువల్ అంతిమ కార్యక్రమానికి శ్రీ కెన్ కాంగ్, ప్రెసిడెంట్ డ సీఈఓ, శామ్ సంగ్ ఎస్ డబ్ల్యూఏ మరియు శామ్ సంగ్ ఇండియా నుండి ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
     శామ్ సంగ్ ఇండియా మానవ వనరుల ప్రధాన అధికారి సమీర్ వాధ్వాన్ మాట్లాడుతూ.. 'శామ్ సంగ్ లో, మెరుగుదల కోసం ప్రపంచాన్ని మార్చడానికి ఆవిష్కరణ శక్తిని మేము ఎల్లప్పుడూ విశ్వసిస్తాం మరియు మా కాంపస్ కార్యక్రమం శామ్ సంగ్ ఈ.డీ.జీ. మరొక విజయవంతమైన సంవత్సరాన్ని ముగించడానికి మేము గర్విస్తున్నాం. ఒక వేదికగా, శామ్ సంగ్  ఈడీజీఈ రేపటి నాయకుల్ని గుర్తించడానికి మరియు పోషించడానికి ప్రయత్నించింది మరియు ప్రతి ఏడాది భారీగా పాల్గొంటున్న వారి పెరుగుదల రేట్ కి మరియు ఈ సీజన్ లో సమర్పించబడిన ప్రభావితం చేసే ఆవిష్కరణ పరిష్కారాలకి మేము ఎంతో ఆనందిస్తున్నాం` అని అన్నారు.
        శామ్ సంగ్ ఈడీజీఈ దేశవ్యాప్త క్యాంపస్ వేదిక. ఇది ప్రతి ఏడాది తమ వ్యాపార చాతుర్యం, వ్యూహాత్మక ఆలోచన మరియు నాయకత్వం నైపుణ్యాలు ప్రదర్శించడానికి వేలాదిమంది తెలివైన మేధస్తులకు అవకాశం ఇస్తుంది. 2016లో ఆరంభమైన ఈ కార్యక్రమం ప్రసిద్ధి చెందిన సంస్థలు నుండి ప్రముఖ బీ-స్కూల్స్, ఇంజనీరింగ్,  డిజైన్ సంస్థలకు చెందిన తెలివైన మేధోవంతుల్ని ఒక చోట చేర్చింది మరియు వాస్తవిక సమయం సవాళ్లకి విలక్షణమైన పరిష్కారాల్ని కేటాయించింది. తమ ప్రతిభలు ప్రదర్శించడానికి, అర్థవంతమైన అభిప్రాయాల్ని వినిమయం చేసుకోవడానికి మరియు తమ కెరీర్లని ఆరంభించడానికి కార్యక్రమం దేశంలోని తెలివైన విద్యార్థులకు ఒక అవకాశం కలిగిస్తుంది.
      2 నెలల కార్యక్రమం విస్త్రతమైన మూల్యాంకనం దశలలో నిర్వహించబడింది. ఈ ఏడాది, 20 కళాశాలలు నుండి 1,700కి పైగా బృందాలు పాల్గొన్నాయి. బాగా పరిశోధన మరియు ఆదర్శ భావన తరువాత పాల్గొనే ప్రతి బృందానికి మొదటి దశ ఒక కార్యనిర్వహాక సంగ్రహాన్ని సమర్పిస్తుంది. మూల్యాంకనం తరువాత, ప్రతి క్యాంపస్ నుండి ఒక బృందం ఎంపిక చేయబడుతుంది. వారు కేస్ అధ్యయనం పై పని చేస్తారు, ప్రాంతీయ దశలో తమ వివరణాత్మకమైన పరిష్కారాల్ని సమర్పిస్తారు మరియు ప్రదర్శిస్తారు. ఈ ఏడాది తొమ్మిది బృందాలు ఎంపిక చేశారు. మరియు జాతీయ దశలో ప్రముఖ 3 స్థానాలలో పోరాడటానికి శామ్ సంగ్ నాయకులుచే శిక్షణ పొందారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.