Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత్ లో 1000 క్రియాశీల ఇంటర్వెన్షనల్‌ సూట్‌ ఇన్‌స్టాలేషన్స్‌ను పూర్తి చేసిన ఫిలిప్స్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 23,2021

భారత్ లో 1000 క్రియాశీల ఇంటర్వెన్షనల్‌ సూట్‌ ఇన్‌స్టాలేషన్స్‌ను పూర్తి చేసిన ఫిలిప్స్‌

హైదరాబాద్ : ఆరోగ్య సాంకేతికతలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన  రాయల్‌ ఫిలిప్స్‌ (ఎన్‌వైఎస్‌ఈ :పీహెచ్‌జీ ; ఏఈఎక్స్‌ : పీహెచ్‌ఐఏ) నేడు భారతదేశంలో విజయవంతంగా 1000 యాక్టివ్‌ క్యాథ్‌ ల్యాబ్‌ (ఇంటర్వెన్షనల్‌ సూట్‌) ఇన్‌స్టాలేషన్స్‌ పూర్తి చేసినట్లు వెల్లడించింది. చివరి త్రైమాసంలో , ఈ కంపెనీ అత్యాధునిక అజురియన్‌ క్యాథ్‌ ల్యాబ్స్‌ను భారతదేశ వ్యాప్తంగా ప్రధానమైన హాస్పిటల్స్‌ అయినటువంటి ఫోర్టిస్‌, అపోలో,అస్టర్‌,మణిపాల్‌, ఎన్‌హెచ్‌ మరియు  జయదేవా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియోవాస్క్యులర్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ హాస్పిటల్స్‌ వద్ద ఏర్పాటుచేసింది. దేశంలో విజయవంతంగా 1000 యాక్టివ్‌ క్యాథ్‌ల్యాబ్‌లను ఏర్పాటుచేయడన్నది  అత్యుత్తమ ఆరోగ్య ఫలితాలు, మెరుగైన రోగి అనుభవాలు, మెరుగైన సిబ్బంది అనుభవాలు మరియు అతి తక్కువ ఖర్చుతో తగిన చికిత్సలను అందించాలనే కంపెనీ యొక్క నాలుగంచెల లక్ష్యానికి  అనుగుణంగా వినూత్నమైన  పరిష్కారాలను రూపొందించాలనే ఫిలిప్స్‌ యొక్క లక్ష్యంలో ఓ మైలురాయిగా నిలుస్తుంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో, భారతదేశంలో క్రియాశీల క్యాథ్‌ ల్యాబ్‌ల సంఖ్యను రెట్టింపు చేయాలని ఫిలిప్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. మరీముఖ్యంగా టియర్‌ 2 మరియు టియర్‌ 3 నగరాలలో  నాణ్యమైన కార్డియాక్‌, నియో వాస్కుల్యర్‌  కేర్‌లో ప్రాప్యత  మెరుగుపరచడానికి ప్రత్యేకంగా ఇది దృష్టి సారించింది. గత రెండు దశాబ్దాలుగా భారతీయ ఆరోగ్య సంరక్షణ సమాజంలో నమ్మకమైన భాగస్వామిగా  ఫిలిప్స్‌ నిలుస్తుంది. వినూత్నమైన మినిమల్లీ ఇన్వాసివ్‌ ప్రోసీజర్స్‌  ద్వారా కార్డియోవాస్క్యులర్‌ వ్యాధుల చికిత్సలో ఇది అగ్రగామిగా నిలుస్తుంది.  ప్రస్తుతం, భారతదేశంలో  కంపెనీ యొక్క క్యాథ్‌ల్యాబ్‌లు అతి ప్రధానమైన టెరిషియరీ కేర్‌, ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.

1.              ఈ పత్రికా ప్రకటనలో  వెల్లడించిన సమాచారం, అంచనాలు,  ఆలోచనలు మరియు వ్యాపార ప్రణాళిలన్నీ కూడా ముందస్తు ఆలోచనలతో  కూడిన ప్రకటనలు మరియు ఫిలిప్స్‌ (లేదా మరేదైనా దాని అనుబంధ సంస్థ) అందించిన లేదా దాని తరపున అందించబడిన ఇతర సమాచారం ‘ఎక్కడ ఉన్నది అక్కడ ఉన్నట్లు” తరహాలో  అందించబడుతుంది.  ఖచ్చితత్త్వం లేదా ప్రమాణతకు సంబంధించి ఎలాంటి ప్రాతినిధ్యం లేదా వారెంటీ, వ్యక్తీకరణ లేదా  సూచనను ఏ విధంగానూ ఫిలిప్స్‌ అందించినట్లుగా భావించరాదు మరియు దానికి సంబంధించి ఎలాంటి బాధ్యతనూ ఫిలిప్స్‌ స్వీకరించదు.
నితిన్‌ స్టీఫెన్‌ ఎబెల్‌, బిజినెస్‌ లీడర్‌, ఇమేజ్‌ గైడెడ్‌ థెరఫీ, ఫిలిప్స్‌ ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌ మాట్లాడుతూ ‘‘ ఫిలిప్స్‌ వద్ద మా లక్ష్యం, ప్రజల ఆరోగ్యం, సంక్షేమంను అర్థవంతమైన ఆవిష్కరణల ద్వారా మెరుగుపరచడం. మేము చేసే ప్రతి అంశంలోనూ ఇది కీలకంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా 1000 క్రియాశీల క్యాథ్‌ ల్యాబ్‌ ఇన్‌స్టాలేషన్స్‌ పూర్తి కావడమన్నది కార్డియోవాస్క్యులర్‌ వ్యాధుల భారాన్ని తగ్గించుకోవడానికి దేశం చేస్తోన్న ప్రయత్నంలో సహాయపడాలనే మా నిబద్ధతను చాటుతుంది. రాబోయే దశాబ్దంలో మేము మరింతగా మేము మా క్యాథ్‌ ల్యాబ్స్‌ను  దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించనున్నాం. తద్వారా వైద్య సమాజం మరింత క్లిష్టమైన  రోగ ప్రక్రియలను మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడగలదు. మేము స్ధిరంగా ఆవిష్కరణలు చేయడంతో పాటుగా నూతన చికిత్సా విభాగాలకు సైతం విస్తరిస్తున్నాము.  అధికశాతం ఇమేజ్‌ గైడెడ్‌ ప్రక్రియలు  కార్డియోవాస్కుల్యర్‌ వ్యాధులకు చికిత్సనందిస్తున్నప్పటికీ, దీని యొక్క వినియోగం  ఇప్పుడు మెదడు, ఊపిరితిత్తులు, వెన్నుముక వంటి అవయవాలకు సంబంధించిన వ్యాధుల చికిత్సలో కూడా విస్తరిస్తోంది. అధిక శాతం వ్యాధులకు ఇప్పుడు మినిమల్లీ ఇన్వాసివ్‌ ప్రక్రియలతో  చికిత్స చేయవచ్చు. దీనివల్ల రోగికి చికిత్సానుభవాలు మరింత మెరుగుపడతాయి. వారు అతి తక్కువ ట్రౌమా అనుభవిస్తారు. దీనివల్ల హాస్పిటల్‌లో గడిపే సమయం గణనీయంగా తగ్గుతుంది’’ అని అన్నారు
భారతదేశంలో మినిమల్లీ ఇన్వాసివ్‌ ప్రొసీజర్స్‌తో చికిత్సనందిస్తున్న వ్యాధుల శ్రేణి, తీవ్రత విస్తరిస్తుంది. అదే సమయంలో, ఈ ప్రక్రియలు అత్యంత క్లిష్టంగా మారుతున్నాయి. వివిధ విభాగాల నుంచి ఎక్కువ మంది వైద్యులు రోగి టేబుల్‌ పక్కన ఉండాల్సి వస్తుంది. వీరంతా సమిష్టిగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దీనికి క్లీనికల్‌ బృందం పూర్తి నియంత్రిత వాతావరణంలో అత్యంత సవాల్‌తో కూడిన ప్రక్రియలను నిర్వహించాల్సి ఉంది.
ఫిలిప్స్‌ ఇమేజ్‌ గైడెడ్‌ థెరఫీ సిస్టమ్‌ –అజురియన్‌– వినూత్నమైన ఇమేజ్‌ గైడెడ్‌ చికిత్స వేదిక. ఇది ఇంటర్వెన్షనలిస్ట్‌లు అతి సహజమైన  వాతావరణంలో మరియు  క్లీనికల్‌ ఇమేజ్‌ క్యాప్చర్‌ కోసం అతి సులభంగా  వినియోగించతగిన కంట్రోల్స్‌ ద్వారా ఈ ప్రక్రియలను చేయాల్సి ఉంటుంది. దీనివల్ల శస్త్రచికిత్స సమయం తగ్గడంతో పాటుగా రోగులకు మరింత ఖచ్చితమైన షెడ్యూలింగ్‌కు అనుమతిస్తుంది. అదనంగా, ఈ ప్లాట్‌ఫామ్‌తో సిబ్బందికి తమకు కావాల్సిన సమాచారం అతి సులభంగా, వారు కోరుకున్న సమయంలో పొందడమూ సాధ్యమవుతుంది. తద్వారా ఈ ప్రక్రియలు మరింత సులభంగా, సమర్థవంతంగా జరిగేందుకు సహాయపడుతుంది. అజురియన్‌ ఫ్లెక్స్‌ఆర్మ్‌తో, వినియోగదారులు విభిన్నమైన రోగులకు శస్త్రచికిత్సను అపరిమిత ఇమేజింగ్‌ సౌకర్యంతో పూర్తి చేయవచ్చు.
ఫిలిప్స్‌కు ఇంట్రాసైట్‌ లాంటి ఇంటర్వెన్షనల్‌ అప్లికేషన్‌ వేదికలు ఉన్నాయి. అవి అత్యంత సౌకర్యవంతంగా ఇంట్రావాస్క్యులర్‌  ఇమేజింగ్‌ మరియు ఫిజియాలజీ అప్లికేషన్‌లను ఇంటర్వెన్షనల్‌ ల్యాబ్‌ వర్క్‌ఫ్లోలో మిళితం చేస్తాయి. ఇటీవలి కాలంలో,  వోల్కానో, స్పెకా్ట్రనిటిక్స్‌ మరియు ఈపీడీ సొల్యూషన్స్‌ను సొంతం చేసుకుంది. తద్వారా న్యూరాలజీ, ఆంకాలజీ, కార్డియోవాస్క్యులర్‌ ప్రక్రియలు సహా విభిన్న శ్రేణి క్లీనికల్‌ డొమైన్‌లలో  చికిత్స ప్రక్రియలకు మద్దతునందించే ఇమేజ్‌ గైడెడ్‌ థెరఫీ ఉపకరణాల విస్తరణను వేగవంతం చేస్తుంది.
సౌకర్యవంతమైన వాతావరణంలో స్పెక్ట్రల్‌ డిటెక్టర్‌ సీటీ ఇమేజింగ్‌ మరియు రియల్‌ టైమ్‌ ఫ్లోరోస్కోపీని మిళితం చేయడం ద్వారా ఫస్ట్‌ స్పెక్ట్రల్‌ డిటెక్టర్‌ యాంజియో సీటీ సొల్యూషన్‌ వంటి పరిష్కారాలను తీసుకువచ్చేందుకు ఫిలిప్స్‌ నిరంతరం ఆవిష్కరణలను చేస్తూనే ఉంది. ఇవన్నీ కూడా ఫిలిప్స్‌ ఇమేజ్‌ గైడెడ్‌ థెరఫీ సిస్టమ్‌ – అజురియన్‌ విత్‌ ఫ్లెక్స్‌ ఆర్మ్‌ ద్వారా నిర్వహించబడుతున్నాయి.   ఇంటర్వెన్షనల్‌ సూట్‌లోని  ఫిలిప్స్‌ స్పెక్ట్రల్‌ డిటెక్టర్‌ సీటీ ఇమేజింగ్‌  ఆంకాలజీ, స్ట్రోక్‌, ట్రామా కేర్‌ వంటి విభాగాలలో మినిమల్లీ ఇన్వాసివ్‌ ప్రక్రియలలో విలువైన అదనపు సమాచారాన్ని తీసుకువస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.