Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇండియా నెక్ట్స్ ఐదో ఎడిషన్ కు ఎంట్రీలను ఆహ్వానిస్తున్న అల్ట్రాటెక్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 27,2021

ఇండియా నెక్ట్స్ ఐదో ఎడిషన్ కు ఎంట్రీలను ఆహ్వానిస్తున్న అల్ట్రాటెక్

-ఈ ఏడాది థీమ్ 'బిల్డ్ విత్ స్పీడ్`
ముంబై : గ్రే సిమెంట్, వైట్ సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రటీట్ కు సంబంధించి భారత దేశ అతిపెద్ద తయారీ సంస్థ అయిన అల్ట్రాటెక్ ఇండియా తన ఇండియా నెక్ట్స్ 5వ ఎడిషన్ కు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రముఖ ఆర్కిటెక్ట్ లు, నిపుణులు, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆహ్వానాలు పంపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎంట్రీ కిట్స్, పోటీ వివరాలు http://www.ultratechindianext.com లో చూడవచ్చు.
       ఈ ఏడాది ఇండియా నెక్ట్స్ ఇన్షియేటివ్ 'బిల్డ్ విత్ స్పీడ్`. దేశానికి చెందిన ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్ లు, డిజైన ర్లు ఒక ప్రాజెక్టును ఎంచుకునేందుకు పోటీ పడుతారు. అది పట్టణ లేదా గ్రామీణ నేపథ్యంతో వినూత్నతతో కూడుకున్నదై, ప్రజలపై ప్రభావం కలిగించేదిగా, భారత్ తన సుస్థిరదాయక అభివృద్ధి ఆశయాలు (ఎస్డీజీ) ను సాధించేందుకు తోడ్పడేదిగా ఉండాలి. అధునాతన సాంకేతికతలు, ప్రక్రియలు, మెటీరియల్స్ తో ఇంటి నమూనాలను అభివృద్ధి చేయడం 'బిల్డ్ వి త్ స్పీడ్` ఆశయం. అది భారతదేశ వృద్ధి గాధను పునర్లిఖించేదిగా ఉండాలి. దేశ గృహనిర్మాణ అభివృద్ధి ప్రాథమ్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో నెరవేర్చేదిగా, దానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేదిగా ఉండాలి.
         ఇందులో పాల్గొనే వారు పట్టణ నేపథ్యాన్ని ఎంచుకుంటే వారు వలస కార్మికుల లేదా మురికివాడల్లోని ప్ర జల పునరావాసం అభివృద్ధి పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకునే వారు నిరాశ్ర యులు లేదా వలస కార్మికుల కోసం ఉద్దేశించిన హౌసింగ్ పరిష్కారాలను వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ నేపథ్యంపై వచ్చే ఎంట్రీలు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఉ గ్రామీణ్ (పీఎంఏవై ఉజి) వంటి ప్రభుత్వ పథకాలకు లబ్ధి చేకూర్చేలా సామూహిక తక్కువ వ్యయ ఇంటి నిర్మాణాలపై కూడా దృష్టి సారించవచ్చు.
     ఈ ఏడాది ఎంట్రీలన్నీ కూడా ఆన్ లైన్ లోనే ఆమోదించడమవుతుంది. విస్తృత శ్రేణికి చెందిన పరామితులతో నిపుణుల కమిటీచే మదింపు చేస్తారు. వేగవంతమైన నిర్మాణం, సృజనాత్మకత, వినూత్నత, ప్రాజెక్ట్ మన్నే కా లం, ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్స్, భారీ స్థాయి అమలు, అది కలిగించే ప్రభావం లాంటివి వీటిలో ఉం టాయి.
ఎంట్రీల దాఖలుకు చివరి తేదీ: 31 జనవరి, 2022
       2015 లో ఆరంభమైన నాటి నుంచి కూడా ఇండియా నెక్ట్స్ గత నాలుగు ఎడిషన్లలో సుమారు 10 వేల మందికి పైగా పార్టిసిపెంట్స్ ను ఆకట్టుకుంది. అల్ట్రాటెక్ చేపట్టిన ఈ ఇన్షియేటివ్, దేశాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన సమస్యల పరిష్కారాలకు గాను ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్ లలో వినూత్న ఆలోచనలు రేకెత్తించడం ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టబడింది. గత ఎడిషన్లలో ఇండియా నెక్ట్స్ పలు కీలక అంశాలపై దృష్టి సారించింది. స్మార్ట్ సిటీ ప్లానింగ్, స్కిల్ డెవలప్ మెంట్, సామర్థ్యపూరిత చలనశీలత - ప్రజారవాణ, నీళ్లు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, విలేజ్ క మ్యూనిటీ డిజైన్, వేగంగా పెరిగిపోతున్న జనాభాకు ఇళ్ళ నిర్మాణం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి.
       ఇండియా నెక్ట్స్ అనేది ఒక కొలాబ్రేటివ్, ఫార్వర్డ్ థింకింగ్ వేదిక. ప్రాక్టీసింగ్ ఇంజినీర్ల, ఆర్కిటెక్ట్ లతో పాటుగా ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల ఆలోచనలు, నైపుణ్యాలతో దేశం ఎదుర్కొంటున్న అతి గొప్ప మౌలిక వసతుల సవాళ్లకు పరిష్కారాలను ఇది వెలుగులోకి తీసుకువస్తుంది.
        గ్రామీణ నేపథ్యం కింద వచ్చే డిజైన్లు ఆ ప్రాంతపు స్థితిగతులను దృష్టిలో ఉంచుకునే ఉండాలి. ముమ్మర మౌలిక వసతులు, సామాజిక స్థలాలు, చిన్నపాటి వసతులు లాంటివన్నీ సమర్పించిన ప్రతిపాదనల్లో భాగంగా ఉండాలి.
      పట్టణ నేపథ్యం కింద వచ్చే వాటిల్లో పరిష్కారాలు తప్పనిసరిగా ఎస్డీజీలలో అనుగుణంగా ఎంచుకున్న రా ష్ట్రాలకు సంబంధించినవై ఉండాలి. పాల్గొనే వారు తమ ప్రతిపాదనల్లో ఒకనిర్దిష్ట ఎస్డీజీని అనుగుణంగా కార ణాలను తెలియజేయడాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.