Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ కోసం సాంకేతికత అనేది మన ప్రాధమిక హక్కు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 12,2022

నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ కోసం సాంకేతికత అనేది మన ప్రాధమిక హక్కు

హైదరాబాద్ :  జాతీయ యువజన దినోత్సవం 2022 పురస్కరించుకుని సుప్రసిద్ధ రైతు సమాజాలలో ఒకటైన రాష్ట్రీయ కిశాన్‌ ప్రోగ్రెసివ్‌ అసోసియేషన్‌(ఆర్‌కెపీఏ), నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలోని మిర్చీ రైతులు సంఘటితం కావడంతో పాటుగా నాణ్యమైన వ్యవసాయ ఇన్‌ఫుట్స్‌ రాకుండా అడ్డుపడుతున్న నియంత్రణ అధికారులపై పోరాడాల్సి ఉందని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలోని రైతాంగం ఈ దిశగా పోరాటం చేయాల్సి ఉందని పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలలో త్రిప్స్‌పార్విస్‌ప్పైనస్‌ లాంటి పెస్ట్స్‌ నివారణకు అత్యాధునిక వ్యవసాయ సాంకేతిక ప్రక్రియల వినియోగం అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ నూతన తెగులు మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పంట పూత కాలంలోనే ఇది తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా వాటి ఎదుగుదల నిలిచేలా చేస్తుంది. దీనికి తోడు భారీవర్షాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఈ అంశాల పట్ల చర్చించేందుకు జూమ్‌ సమావేశాన్ని త్రిప్స్‌ వల్ల ప్రభావితమైన రైతులకు తగిన పరిష్కారాలను అందించే నేపథ్యంతో నిర్వహించింది. రైతు సంఘాల నేతలు, శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌కెపీఏ ప్రతినిధులు మాట్లాడుతూ సరైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ అయినటువంటి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, తగిన పురుగుమందులను తగిన మొత్తంలో వాడటంలోనే ఈ సమస్యకు తగిన పరిష్కారం దాగి ఉందన్నారు. భారతదేశంలో రైతులు ప్రధానంగా రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటి నకిలీ పురుగుమందులు కాగా మరోటి తమ పంటలను కాపాడుకునేందుకు తగిన వ్యవసాయ రసాయనాలను వినియోగించేందుకు అవగాహన లేకపోవడం. ఎరువులు, పురుగుమందులను తగిన మొత్తంలో వాడటం ద్వారా భూసారం కాపాడవచ్చు.
తెలంగాణాలో వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌లాంటి చాలాప్రాంతాలలో 15ఉ20% మంది మిర్చీ పంట పండిస్తున్నారు. వీరిలో చాలామంది నిరక్ష్యరాసులు. ఈ కారణం చేతనే వారు ఎక్కువగా స్థానిక షాప్‌కీపర్లపై ఆధారపడుతున్నారు. వారు నకిలీ మందులు అంటగడుతున్నారు. మిర్చీ పంటకు ఎక్కువ శ్రమ అవసరం పడుతుంది. ప్రతిరోజూ దానిని చూడాల్సి ఉంది. ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా 30ఉ40%పంట నష్టం జరుగుతుంది. రైతులు అసంఘటితంగా ఉండటం వల్ల చాలా వరకూ నష్టపోతున్నారు. మాలాంటి వాళ్లు వారి కోసం మాట్లాడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తోడ్పడేందుకు కృషి చేయాల్సి ఉంది. తగిన మొత్తంలో నాణ్యత కలిగిన పురుగుమందులు వాడటం మాత్రమే కాదు, సరైన సమయానికి వాటిని వాడటం కూడా అత్యంత కీలకం. అప్పుడు మాత్రమే త్రిప్స్‌ తెగులు లాంటి వాటిని అడ్డుకోగలం. ఆధునిక సాంకేతికతలైనటువంటి డ్రోన్స్‌, ఏఐ వంటివి పురుగుమందులు సమానంగా పంపిణీ చేసేందుకు తోడ్పడతాయి్ణ్ణ అని ఆర్‌కెపీఏ ప్రతినిధి అజయ్‌ అన్నారు దేశంలో మిర్చీ పంట సాగులో 67% రెండు తెలుగు రాష్ట్రాలలోనే సాగు చేస్తున్నారు. 2020 తొలి దశలో ఈ రాష్ట్రాలలో త్రిప్స్‌ను పంటపై కనుగొన్నారు. ఇప్పుడది తీవ్రంగా ఉంది. పంట నష్టం తీవ్రంగా ఉండబోతుందన్న అంచనాలతో తెలంగాణా, గుంటూరు మార్కెట్‌లలో గత మూడు వారాలుగా 30%కు పైగా మిర్చీ ధరలు పెరిగాయి.
తామర (త్రిప్స్‌)తెగులు ప్రమాదకరమైనది. 2015లో తొలిసారిగా ఇండోనేషియా దీని కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. మిర్చీ భారీగా పండిస్తున్నది ఆంధ్ర మాత్రమే. గుంటూరు ఏరియా మిర్చికి చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు గుంటూరు, తెలంగాణా, కర్నాటక రాష్ట్రాలలో త్రిప్స్‌ తెగులు తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతాలలో నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలి. నకిలీ ఎరువులు, పురుగుమందులను నియంత్రించాలి. వ్యవసాయ అధికారులు రైతులకు మద్దతునందించాలి. త్రిప్స్‌ నియంత్రణ కోసం తగినచర్యలను తీసుకోవాలి. ఆకు ముడత వ్యాధికి ఇది కీలకం. ఒకవేళ ఈ తెగులు నివారించలేకపోతే పంట దిగుబడి 30ఉ50%కు పైగా తగ్గే అవకాశాలున్నాయి. అని ఆల్‌ ఇండియా కిశాన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకెసీసీ) జాతీయ సెక్రటరీ గుణావత్‌ పటేల్‌ అన్నారు. ఈ సమావేశంలో సీఎన్‌ఆర్‌ఐ రీజనల్‌ వైస్‌ ఛైర్మన్‌, సోషల్‌ యాక్టివిస్ట్‌ శ్రీనివాస్‌ రెడ్డి మంకెనబీ ఆల్‌ ఇండియా కిశాన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకెసీసీ) జాతీయ సెక్రటరీ గుణావత్‌ పటేల్‌, రైతు సంఘ నాయకులు అజయ్‌ వాడియార్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.