Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
1.1 బిలియన్ డాలర్ల వార్షిక రుణ మంజూరు రేటుకు చేరుకున్న పైసాబాజర్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 13,2022

1.1 బిలియన్ డాలర్ల వార్షిక రుణ మంజూరు రేటుకు చేరుకున్న పైసాబాజర్

    • డిసెంబర్ 2021లో రూ. 695 కోట్ల రుణాలను జారీ చేసిన ఫిన్‌టెక్
    • డిసెంబర్‌లో పైసాబజార్ ద్వారా 668 పట్టణాలలో రుణాలను యాక్సెస్ చేసిన కస్టమర్లు
    • దేశ వ్యాప్తంగా 1200+ పట్టణాలలో కస్టమర్ల రుణ అవసరాలను చేరుకున్న పైసాబజార్
గుర్‌గావ్: పైసాబజార్.కామ్, వినియోగదారు రుణాల కోసం ఇండియాలో అతి పెద్ద డిజిటల్ మార్కెట్‌ప్లేస్, వార్షిక రుణ మంజూరు రేటు 1.1 బిలియన్ యూఎస్ డాలర్ల (క్రెడిట్ కార్డుల జారీ మినహాయించి) కు చేరుకుందని ప్రకటించింది. డిసెంబర్ 2021లో, ఈ ఫిన్‌టెక్ రూ. 695 కోట్ల రుణాలను మంజూరు చేసింది, ఇందులో వ్యక్తిగత రుణాలు మరియు వ్యాపార రుణాల వంటి అన్-సెక్యూర్డ్ రుణాలు, అలాగే హోమ్ లోన్స్, లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ వంటి సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి.
              మార్చి 2020 నుంచి, లెండింగ్ పరిశ్రమపై మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపగా, మరియు లాక్‌డౌన్, మారటోరియం, ఇంకా ఆర్థిక రంగంలో అంతరాయాల వంటి  వాటితో పాటు, రుణ పరిశ్రమలో డిజిటల్ మౌళిక వసతులు లేకపోవడం,  అలాగే భౌతిక ప్రక్రియలపై అధికంగా ఆధారపడటం వంటి కారణాలతో కొత్త క్రెడిట్ మంజూరులో క్షీణతకు దారితీసిందని, పైసాబజార్ వెల్లడించింది. అయితే,  ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా, ఇంకా స్థిరంగా తిరిగి ప్రారంభించడం, పరిశ్రమ డిజిటల్ నేతృత్వంలో రుణ ప్రక్రియల వైపు మళ్లడం, దీనితో పాటు ఏప్రిల్ 2021లో సెకండ్ వేవ్ కారణంగా, అది తక్కువ వ్యవధి అయినా సరే, గత 12-15 నెలల్లో రుణాల మొత్తాలు  క్రమంగా పెరిగాయి.
            “మహమ్మారి అనేది సవాలు అయినా సరే, రుణ పరిశ్రమలో ఇది ఒక ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ అనే విషయం నిరూపితమైంది, దీని కారణంగా ఇప్పుడు మనకు మరింతగా డిజిటల్ దృష్టి గల ప్రక్రియలు, దృఢమైన అండర్‌రైటింగ్ మోడల్‌లు మరియు స్థిరమైన వ్యవస్థలు ఉన్నాయి. దేశంలో అతి పెద్ద మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫాంగా, గత 18 నెలలలో, మన విభిన్న వినియోగదారుల విభాగాలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించేందుకు, మేము భాగస్వామ్యాలను మరింత లోతుగా మార్చడంపై, డిజిటల్ మౌళిక వసతులను నిర్మించడంపై తీవ్రంగా దృష్టి సారించాము,” అని పైసాబజార్.కామ్, సీఈఓ, కో-ఫౌండర్ అయిన నవీన్ కుక్రేజా అన్నారు.
           650 పట్టణాలకు పైగా వినియోగదారులకు ప్రతి నెలా రుణాల యాక్సెస్ పైసాబజార్ చెబుతున్న ప్రకారం, లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత, ఆర్థిక కార్యక్రమాలు పునఃప్రారంభం అయ్యాయి, దీనితో అధిక భౌగోళిక ప్రాంతాలలోని కస్టమర్ల రుణ అవసరాలకు అనుగుణంగా సేవ చేసేందుకు వీలు కలిగింది. ఇది, ప్రస్తుతం, తమ ప్లాట్‌ఫాంపై 10 లక్షలకు పైగా రుణ ఎంక్వైరీలను పొందుతోంది, ఇప్పటివరకూ 1200 పైగా నగరాలు, పట్టణాలలోని కస్టమర్లకు సేవలు అందించింది. ఒక్క డిసెంబర్ నెలలోనే, పైసాబజార్ ప్లాట్‌ఫాంను 668 పైగా నగరాలు, పట్టణాలలోని కస్టమర్లు యాక్సెస్ చేశారు.
       “భౌతిక సంప్రదింపులు కష్టంగా మారిన తరుణంలో, రుణ ప్రక్రియలను మేము పూర్తిగా డిజిటల్ వైపు మార్చగలిగాము, దీని ద్వారా మా ప్లాట్‌ఫాంపై దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాలను పొందగలిగే సౌలభ్యం కల్పిస్తుంది. మా భాగస్వామ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మాతో పూర్తిగా డిజిటల్ ప్రయాణాలను నిర్మించడంపై దృష్టి పెట్టడం ఈ ప్రయాణంలో ఒక పెద్ద విజయంగా నిలిచింది, దీని ఫలితంగా త్వరిత నిర్ణయం అలాగే మంజూరులతో పాటు పేపర్ లేకుండా, భౌతికంగా లేకుండా అనే ప్రక్రియల ద్వారా కస్టమర్లకు మెరుగైన సౌలభ్యం ఏర్పడింది,” అని పైసాబజార్.కామ్, సీనియర్ డైరెక్టర్ మరియు హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ఎనలిటిక్స్, గౌరవ్ అగర్వాల్ అన్నారు.
           పైసాబజార్‌పై అందించిన ఆవిష్కరించిన డిజిటల్ ప్రక్రియలలో, సీ-కేవైసీ ఇంటిగ్రేషన్ ద్వారా డిజిటల్ కేవైసీ, ఆధార్ కేవైసీ ఆధారిత ఆఫ్‌లైన్ ఎక్స్ఎంఎల్, వీడియో కేవైసీ, వీడియో ద్వారా లైవ్‌లీనెస్ తనిఖీలు, డిజిటల్‌గా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం/వ్యాలిడేట్ చేయడం, ఈ-మాండేట్‌లు, ఆప్టికల్ కేరక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్), ఈ-సైన్ వంటివి ఉండగా, రుణ ప్రక్రియలలో అన్ని దశలను డిజిటైజర్ చేయడం జరిగింది.
            సగానికి పైగా రుణ మంజూరులు టాప్ 5 మెట్రో నగరాలకు వెలుపలి కస్టమర్లకే డిజిటైజేషన్ పెరగడం, దేశవ్యాప్తంగా రుణాలకు డిమాండ్ పెరగడంతో, పైసాబజర్ ఇప్పుడు అధిక స్థాయిలో రుణాలను టాప్ 5 నగరాలకు, అంటే ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతాలకు వెలుపల ఉన్న భౌగోళిక ప్రాంతాలలో అందించగలుగుతోంది. సగటున, నెలలో పైసాబజార్ కస్టమర్లకు జారీ చేసే మొత్తం రుణాలలో 55 శాతం వరకు టాప్ 5 నగరాలకు బయట ఉన్న కస్టమర్లకే అందించబడ్డాయి.
          టాప్ 5 మెట్రోలలో, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరులకు, పైసాబజార్ ద్వారా చేసే నెలవారీ రుణ మంజురులో అధిక వాటా ఉండగా, వీటికి సమీపంలో ముంబై నిలిచింది.  అలాగే, యువ వినియోగదారు విభాగాలకు అధిక సంఖ్యలో రుణాల మంజూరు జరుగుతోందని ఈ ప్లాట్‌ఫాం గుర్తించింది. నెలలో పైసాబజార్ ద్వారా జారీ అయ్యే రుణాలలో 50 శాతానకి పైగా, 35 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వయసు వారికి, అలాగే 26 శాతం మొత్తం 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికే జరుగుతోంది.
          “కొవిడ్ ఇప్పటికీ మనతోనే ప్రచ్ఛన్నంగా ఉన్నా సరే, వివిధ విభాగాలు మరియు భౌగోళిక ప్రాంతాలకు క్రెడిట్ సరఫరాలో పెరుగుదల, రుణాలు అందించే పరిశ్రమ ఇప్పుడు మరింత దృఢంగా మరియు పటిష్టంగా ఉందని చెప్పేందుకు నిదర్శనం. పైసాబజార్‌లో, మా వినియోగదారులకు మొత్తం రుణ పర్యావరణ వ్యవస్థకు విలువను జోడించడానికి విశ్లేషణలు, సాంకేతికత, భాగస్వామ్యాలను ఉపయోగించి, మా ప్లాట్‌ఫాంను సందర్శించే వివిధ వినియోగదారుల విభాగాలకు, ఉత్పత్తి మరియు ప్రక్రియ ఆవిష్కరణల ద్వారా మా వ్యాపార ప్రాథమికాలను బలోపేతం చేయడం, క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేయడంపై మేము దృష్టి నిలిపాము,” అని నవీన్ కుక్రేజా అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.