Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్పుత్నిక్‌వి వ్యాక్సినేషన్ ఒమైక్రాన్‌పై ఘనమైన రోగనిరోధకతను కలిగిస్తుంది | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 24,2022

స్పుత్నిక్‌వి వ్యాక్సినేషన్ ఒమైక్రాన్‌పై ఘనమైన రోగనిరోధకతను కలిగిస్తుంది

హైదరాబాద్: ఇండియా, 2020 మార్చి నుండి రెండు వినాశకారక వేవ్‌ల ద్వారా కరోనావైరస్ వ్యాప్తిని అనుభవించి ఇప్పుడు అత్యధిక సాంక్రామిక ఎస్ఎఆర్ఎస్-CoV-2 వైరస్ వేరియంట్‌చే నడపబడుతున్న మూడో వ్యాప్తిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వైరస్ సోకిన వారి సంఖ్య 3,73,80,253 (జనవరి 17 వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి)1 అనేది 1.3 బిలియన్ జనాభా కలిగిన దేశములో ఎక్కువ సంఖ్యగా అనిపించకపోవచ్చు కానీ, ఇతర దేశాలలో ఈ వేరియంట్ యొక్క శీఘ్రమైన వ్యాప్తి - వాటిలో అనేక దేశాలలో ఇప్పుడు కనిపిస్తున్న నాటకీయ ఉప్పెనలు - అవి చాలు ఆరోగ్య నిపుణులు భయపడడానికి. ఇప్పటివరకూ, మునుపటి వేరియంట్ల కంటే ఒమైక్రాన్ స్వల్ప వ్యాధి లక్షణాలు మరియు తక్కువగా ఆసుపత్రి చేరికలకు కారణమవుతున్నట్లుగా, ప్రత్యేకించి పూర్తిగా టీకాలు వేయించుకున్న వ్యక్తులలో తక్కువగా ఉన్నట్లుగా ఇతర దేశాల నుండి డేటా సూచిస్తోంది, అయినప్పటికీ తదుపరి అధ్యయనాలు మరియు డేటా ఇంకా రావాల్సి ఉంది.  ఇండియాలో ప్రస్తుతం కోలుకుంటున్న వారి రేటు 94.27%1వద్ద నిలిచి ఉంది. అయితే ఈ స్ట్రెయిన్ తక్కువ ప్రాణాంతకమైనది అయినప్పటికీ, దీని యొక్క అధికమైన వ్యాప్తితత్వము ఇంకా ఇండియా యొక్క భారీ జనాభా పరిమాణమును బట్టి దానివల్ల ఇంకా అధిక సంఖ్యలో సోకుదలలు ఉండవచ్చునని అనిపిస్తోంది.
             నేటికి రెండు మోతాదుల టీకాల కవరేజీ సుమారుగా 65.80 కోట్లుగా ఉన్నప్పటికీ, ఒమైక్రాన్ వంటి అధిక పరివర్తన చెందిన వేరియంట్ యొక్క ముప్పు ఉండడం ఇంకనూ వాస్తవమైన విషయము. అర్హత గల జనాభా అందరూ తీవ్రమైన వ్యాధి నుండి సముచితమైన రక్షణ కోసం వెంటనే మరియు అత్యవసరంగా తప్పనిసరి చేయబడినటువంటి ముందుజాగ్రత్త అదనపు మోతాదుతో సహా తమ రెండు-మోతాదుల టీకాలను పూర్తిగా తీసుకునేటట్లుగా చూసుకోవాలి. ఇండియాలో అనేకమంది మాస్కును ధరించడం ఆపి వేయడం, ఇంతకు మునుపు కంటే తక్కువగా పరీక్ష చేయించుకోవడం, మరియు పెద్ద సంఖ్యలో మనుషులు గుమికూడడం వంటి సంఘటనలు జరుగుతున్నాయనే వాస్తవముచే ఇండియాలో వైరస్ శీఘ్రంగా వ్యాపిస్తున్న ముప్పు లెక్క కట్టబడింది. స్పుత్నిక్ వి అనేది, 91.6%3 నిర్ధారిత సామర్థ్యముతో ప్రపంచములో కోవిడ్-19 పై నమోదు చేసుకోబడిన మొట్టమొదటి టీకామందుగా ఉంది3. రెండు విభిన్న వాహకాల వాడకం అనేది ఇతర అడెనోవైరస్ వెక్టర్-ఆధారిత వ్యాక్సీన్ల కంటే రష్యా వ్యాక్సీన్‌ని విభిన్నమైనదిగా చేస్తూ గామలెయా సెంటర్ యొక్క విశిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంగా ఉంది.  ఈ విశిష్టమైన ప్రైమ్-బూస్ట్ ఇమ్యునైజేషన్ విధానము(హెటెరోలోగస్ ఇమ్యునైజేషన్) దీని ఆవిష్కరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిపిన అనేక అధ్యయనాలలో చక్కగా మదింపు చేయబడింది.4
గామలెయా సెంటర్ యొక్క ఇటీవలి ప్రాథమిక ప్రయోగశాల అధ్యయనము5, స్పుత్నిక్ వి టీకామందు ఒమైక్రాన్ (బి.1.1.529) వేరియంట్‌పై అధిక వైరస్ తటస్థీకరణ చర్యను ప్రదర్శించినట్లుగా తెలియజేస్తోంది మరియు వ్యాధి తీవ్రత మరియు ఆసుపత్రి చేరికపై బలమైన రక్షణను అందిస్తుందని ఆశించబడుతోంది.  స్పుత్నిక్ వి యొక్క దీర్ఘకాలం నిలిచి ఉండే రక్షణకు సూచికగా, 21 రోజుల ఎడముతో రెండు మోతాదుల ప్రాథమిక వ్యాక్సినేషన్ తర్వాత (ప్రాథమిక టీకా వేసిన తర్వాత 6 నెలలకు మించి) ఎక్కువ కాలవ్యవధితో సెరాను ఉపయోగించి ఈ అధ్యయనము నిర్వహించబడింది. ఈ అధ్యయనములో స్పుత్నిక్ వి వ్యాక్సీన్5 ఒక బలమైన మరియు దీర్ఘకాలం నిలిచి ఉండే సెల్యులర్ రోగనిరోధకశక్తి స్పందనను కూడా ప్రదర్శించింది మరి అందువల్లనే తీవ్రమైన వ్యాధిపై దీర్ఘకాలం నిలిచి ఉండే రక్షణను అందిస్తుందని ఆశించబడుతోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.