Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారతదేశంలో 1500 రెస్టారెంట్ల మైలురాయిని దాటిన డొమినోస్ పిజ్జా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 10,2022

భారతదేశంలో 1500 రెస్టారెంట్ల మైలురాయిని దాటిన డొమినోస్ పిజ్జా

హైదరాబాద్ : భారతదేశ అతిపెద్ద పిజ్జా చెయిన్ అయిన డొమినోస్ పిజ్జా నేడిక్కడ తన 1500వ రెస్టా రెంట్ ను నోయిడా లోని ది స్కై మార్క్ బిల్డింగ్ లో ప్రారంభించింది. ఈ రెస్టారెంట్ ను జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ లిమిటె డ్ చైర్మన్ శ్రీ శ్యామ్ ఎస్ భర్తియా, కో- చైర్మన్ శ్రీ హరి ఎస్ భర్తియా, సీఈఓ, హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ ప్రతీక్ పోటా ప్రారం భించారు. ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో 100వ డొమినోస్ పిజ్జా రెస్టారెంట్. ఇవన్నీ కలసి ఈ నగరాన్ని ఈ బ్రాం డ్ కు అత్యంత కీలక మార్కెట్లలో ఒకటిగా చేశాయి.
అధిక శాతంగా ఉన్న యువత, శ్రామిక జనాభా కారణంగా భారతీయ ఫుడ్ సర్వీస్ పరిశ్రమ గత దశాబ్ది కాలంలో ము మ్మర వృద్ధిని, బయటి ఆహారపదార్థాలను తినే తరచుదనం అధికం కావడాన్ని చవిచూసింది. కోవిడ్ మహమ్మారి త రువాత ఈ పరిశ్రమ వ్యవస్థీకృత రంగం దిశగా మార్పును చూసింది. కొనుగోలుదారులు పరిశుభ్రత, సురక్షిత అంశాల కు ప్రాధాన్యం ఇవ్వడం అధికమైపోయింది. దాంతో వారు సురక్షిత, రుచికరమైన అనుభూతుల కోసం విశ్వసనీయ క్యూఎస్ఆర్ బ్రాండ్ల వైపు మళ్లడం మొదలైంది. ఏళ్లుగా డొమినోస్ బ్రాండ్ కొనుగోలుదారుల విశ్వాసాన్ని చూరగొంటూ వచ్చింది. మహమ్మారి సమయంలో చేపట్టిన జీరో కాంటాక్ట్ డెలివరీ, జీరో కాంటాక్ట్ టేక్ అవే, డ్రైవ్ ఎన్ పిక్ వంటి కార్యక్రమాల కారణంగా, డొమినోస్ కు కొనుగోలుదారులు ఇచ్చే ప్రాధాన్యం, విశ్వాసం మరింత అధికమైపోయాయి. భారతదేశంలో పిజ్జా విభాగంలో ఆధిక్యపూర్వక మార్కెట్ షేర్ తో డొమినోస్ నెం.1 క్యూఎస్ఆర్ బ్రాండ్ గా ఉంది. బ్రాండ్ డొమినోస్ ఉనికి, పటిష్ఠత భారతదేశంలో భారతీయ ఫుడ్ సర్వీస్ పరిశ్రమ వ్యవస్థీకృతం కావడంలో కీలకపాత్ర పోషించాయి. పెరిగిపోతున్న వినియోగదారుల ప్రాధాన్యం, డిమాండ్ లకు అనుగుణంగా డొమినోస్ శరవేగంగా విస్తరిస్తోంది. మహమ్మారి ఉన్నప్పటికీ, 2021 ఏడాదిలో 200 కొత్త డొమినోస్ రెస్టారెంట్లను ప్రారంభించింది.  ఈ బ్రాండ్ ఇప్పుడు 322 నగరాల్లో ఫుల్ సర్వీస్ రెస్టారెంట్, డెల్కో (ఓన్లీ డెలివరీ అండ్ టేక్ అవే రెస్టారెంట్), ఫుడ్ కోర్టులు వంటి వివిధ స్టోర్ ఫార్మాట్లలో ఉనికి కలిగిఉంది. ఈ 322 నగరాలకు సంబంధించి క్యూఎస్ఆర్ బ్రాండ్ 165 నగరాల్లో ఉంది, రుచికరమైన, సురక్షితమైన ఆహారానికి సంబంధించి కొనుగోలుదారుల అవసరాలను తీర్చగలుగుతోంది. డొమినోస్ విస్తరించబడిన నెట్ వర్క్ ఈ రెస్టారెంట్లను వినియోగదారులకు మరింత చేరువలోకి తీసుకువచ్చింది. భారతదేశంలో అత్యంతగా అభిమానించే నైబర్ హుడ్ పిజ్జాగా దీన్ని చేసింది. 1500 స్టోర్ల విస్తృత నెట్ వర్క్, సాంకేతి కతలో వ్యూహాత్మక పెట్టుబడులు డొమినోస్  చాలా డెలీవరీలకు తన డెలివరీ సమయాన్ని 30 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గించుకునేందుకు తోడ్పడింది.  పిజ్జాలను వేడిగా, తాజాగా డెలివరీ చేయడం ద్వారా కస్టమర్ల ఆనందా న్ని పెంపొందించగలిగింది. ఈ సందర్భంగా జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ శ్యామ్ ఎస్ భర్తియా, కో- చైర్మన్ శ్రీ హరి ఎస్ భర్తియా మాట్లాడుతూ, ‘‘నేడు 1500వ రెస్టారెంట్ ను, మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి కష్టల సమయంలోనూ ప్రారంభించడం మాకెంతో ఆనందదాయకం. డొమినోస్ పిజ్జా ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఇదో మైలురాయి సందర్భం. పిజ్జా తినడాన్ని ఒక అనుభూతిగా మార్చేందుకు ఏళ్ల కొద్దీ చేసిన నిర్విరామ ప్రయత్నాలు నిజమయ్యాయి. వినూత్నత ఉత్పాదనల ను అందించడం కావచ్చు, లేదంటే ఆనందదాయక డెలివరీ, డైనింగ్ అనుభూతులు కావచ్చు, కస్టమర్ ఆనందాన్ని అందించేందుకు అధునాతన సాంకేతికతను అనుసరించడం ద్వారా  ప్రమాణాలను పెంచడంపై మేం దృష్టి పెట్టాం. మా నెట్ వర్క్ ను మరింతగా విస్తరించుకోవడాన్ని, పటిష్ఠం చేయడాన్ని, భారతదేశ నైబర్ హుడ్ పిజ్జారియా గా మా స్థా నాన్ని పటిష్ఠం చేసుకోవడాన్ని, భారతదేశ నెం.1 పిజ్జా బ్రాండ్ గా ఉండడాన్ని మేం కొనసాగిస్తాం’’ అని అన్నారు.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ సీఈఓ, హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ ప్రతీక్ పోటా మా ట్లాడుతూ, ‘‘1500వ డొమినోస్ పిజ్జా రెస్టారెంట్ మైలురాయిని అధిగమించడం అనేది ఓ వ్యాపార విజయం మాత్రమే కాదు, ఈ బ్రాండ్ కు గల కస్టమర్ల ఆదరణకు అదో నిదర్శనం. మార్కెట్ లీడర్ గా మేం వినూత్నతను,  డొమినోస్ పిజ్జాతో వారి అనుభూతులను ఆనందదాయకం చేయడాన్ని కొనసాగించనున్నాం’’ అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.