Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పర్యాటక ఆధారిత భారత్ కోసం విజన్‌ 2035ను విడుదల చేసిన ఫెయిత్‌ అసోసియేషన్స్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 17,2022

పర్యాటక ఆధారిత భారత్ కోసం విజన్‌ 2035ను విడుదల చేసిన ఫెయిత్‌ అసోసియేషన్స్‌

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలోని  పర్యాటకం, ప్రయాణం, ఆతిథ్య రంగ సంస్థలతో కూడిన జాతీయ అసోసియేషన్‌ల ఉమ్మడి సంస్థ ఫెయిత్‌ , ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా నేడు ఇండియా టూరిజం విజన్‌ 2035ను విడుదల చేసింది. వర్ట్యువల్‌గా జరిగిన ఈ సమావేశంలో పలు అసోసియేషన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.
           ఈ సందర్భంగా ఫెయిత్‌ ఛైర్మన్‌ నకుల్‌ ఆనంద్‌ మాట్లాడుతూ భారతీయ  పర్యాటకాన్ని అత్యంత ఆకర్షణీయంగా మలిచే లక్ష్యంతో ఈ విజన్‌ 2035ను విడుదల చేశామన్నారు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి నాలుగు వ్యూహాత్మక మూల స్తంభాలను ప్రతిపాదించమన్నారు. జాతీయ పర్యాటక విధానం, పెట్టుబడి మార్గాలు, మార్కెటింగ్‌, విలువను వృద్ధి చేసే నియంత్రణలతోనే లక్ష్య సాధన జరుగుతుందంటూ 150 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లనున్నామన్నారు. దీనిలో భాగంగా పలు రాష్ట్రాలలో  200 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటుచేయనున్నామన్నారు.
            ఏడీటీఓఐ (డొమెస్టిక్‌ టూరిజం) అధ్యక్షుడు పీపీ ఖన్నా మాట్లాడుతూ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దేశీయ టూరిజం పరంగా అగ్రగామి రెండవ దేశంగా ఇండియా ఖ్యాతి గడించింది. దాదాపు 2.3 బిలియన్‌ సందర్శనలు ఇక్కడ జరుగుతున్నాయన్నారు. జీఎస్‌టీ నమోదిత టూర్‌ ఆపరేటర్ల  వద్ద 1.5 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసే భారతీయులకు రాయితీలనందిస్తే ఈ ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు.
      ఫెయిత్‌ వైస్‌ ఛైర్మన్‌ తేజ్బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ మనకున్న సహజ, సాంస్కృతి పర్యాటక వనరుల పరంగా వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ 9వ ర్యాంకు ను భారతదేశానికి కట్టబెట్టింది. మనకున్న వైవిధ్యమైన వాతావరణం కేవలం 17 దేశాలకు మాత్రమే ఉంది. అయినప్పటికీ పర్యాటక పరంగా మన దేశం నామమాత్రపు వాటాను మాత్రమే కలిగి ఉంది. మెరుగైన అభివృద్ధి ప్రణాళికలను అనుసరించడం ద్వారా పర్యాటకం మెరుగు పరుచుకోవాల్సి ఉందన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియాకు చెందిన గరీష్‌ ఒబెరాయ్‌ మాట్లాడుతూ భారతదేశంలో 70వేల హోటల్స్‌, ఐదు లక్షల రెస్టారెంట్లు ఉన్నాయి. భారతదేశాన్ని  ఆతిథ్య, క్యుసిన్‌ క్యాపిటల్‌గా మార్చాలన్నది లక్ష్యమన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జీఎస్‌టీ రేట్లు ఇండియాలోనే ఉన్నాయంటూ ఆ ధరలను తగ్గించాలని కోరారు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌  అధ్యక్షుడు రాజీవ్‌ మెహ్రా మాట్లాడుతూ నేడు విడుదల చేస్తోన్న విజన్‌తో ఇండియా గ్లోబల్‌ చాంఫియన్‌గా నిలువనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.