Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హైదరాబాద్‌ లో కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ 6వ ఎడిషన్‌ను ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 28,2022

హైదరాబాద్‌ లో కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ 6వ ఎడిషన్‌ను ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్‌

హైదరాబాద్‌ : ఇన్‌స్టాగ్రామ్‌ సంస్ధ, యంగ్‌ లీడర్స్‌ ఫర్‌ యాక్టివ్‌ సిటిజన్‌షిప్‌ (వైఎల్‌ఏసీ) భాగస్వామ్యంతో నేడు తమ ప్రతిష్టాత్మక యూత్‌ ప్రోగ్రామ్‌- కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. వరుసగా ఆరో సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తమకు ఆసక్తి కలిగిన అంశాలలో పాల్గొనవచ్చు మరియు ఆ అంశాలను గురించి ఆన్‌లైన్‌లో చర్చించడాన్ని సైతం ఇది ప్రోత్సహిస్తుంది.
         ఈ కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌, సృజనాత్మక యువతతో అనుబంధం ఏర్పరుచుకోవడంతో పాటుగా విజువల్‌ స్టోరీ టెల్లింగ్‌ శక్తిని వినియోగించుకుని అర్థవంతమైన సంభాషణలను ప్రపంచ వ్యాప్తంగా యువతకు అత్యంత కీలకమైన అంశాల పట్ల జరిగేందుకు ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని సానుకూల వ్యక్తీకరణ మరియు ప్రచారం కోస కళలను వినియోగించుకోవాలనే ఆలోచనతో నిర్మించబడింది మరియు భావి తరపు నాయకులు, ఉద్యమకారుల కోసం ఇంక్యుబేటర్‌గా ఇది రూపొందించబడింది. గతంలో జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్న వారి నుంచి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలైనటువంటి గ్లోబల్‌ వలెంటరీ యాక్షన్‌ నెట్‌వర్క్‌ (https://globalvolunteersactionnetwork.in/)వంటివి న్యాయ హక్కులపై దృష్టి సారించిన న్యాయ (https://www.instagram.com/nyaayaorg/) మరియు ఎల్‌జీబీటీక్యుఐఏ హక్కుల కోసం పోరాడు కీర్‌ ముస్లిమ్‌ ప్రాజెక్ట్‌ (https://www.instagram.com/accounts/login/?next=/thequeermuslimproject/)వంటి వాటితో కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు, 2022 లో ఈ ఫెలోషిప్‌ నాలుగు ముఖ్య నేపథ్యాలు  లింగ సమానత్వం, వైవిధ్యత, వేధింపులు మరియు మానసిక సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారించింది.
         ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ మేనేజర్‌ నటాషా జోగ్‌ మాట్లాడుతూ 'ప్రజలు సృజనాత్మకంగా తమను తాము వ్యక్తీకరించుకునే ప్రాంగణం ఇన్‌స్టాగ్రామ్‌. ఈ తరహా సృజనాత్మకత వెలుపలికి రావాలంటే సానుకూల వాతావరణం కావాలి. ఈ కారణం చేతనే మేము వరుసగా ఆరవ సంవత్సరం ఫెలోషిప్‌ నిర్వహిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా యువత ఈ ఫెలోషిప్‌లో భాగం కావడంతో పాటుగా సృజనాత్మక సమాజంలో భాగం కావచ్చు. ఈ సమాజం యువత అభిప్రాయాలను వెల్లడించడంతో పాటుగా సామాజిక మార్పునకు సైతం ప్రచారం చేస్తుంది. వైఎల్‌ఏసీ, తల్లిదండ్రులు మరియు యువత తో భాగస్వామ్యం కొనసాగించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. వీరే తమ సమయం, శక్తిని వినియోగించడంతో పాటుగా ఈ ఫెలోషిప్‌ను యువత డిజిటల్‌ వృద్ధిలో అత్యంత కీలకంగా మారుస్తుంది` అని అన్నారు.
         వైఎల్‌ఏసీ కో ఫౌండర్‌ రోహిత్‌ కుమార్‌ మాట్లాడుతూ 'తొలుత మేము కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ను ఆవిష్కరించినప్పుడు దాదాపు 1100 మంది ప్రతిభావంతులు, అభిరుచి కలిగిన ఫెలోస్‌ సోషల్‌ మీడియా శక్తిపై ఆధారపడి వైవిధ్యతతో కూడిన ప్రపంచం సృష్టించేందుకు తోడ్పడింది. అవసరమైన వారికి తగిన మద్దతునూ అందించింది. ఎంతో మంది ఫెలోస్‌ తమంతట తాముగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా ఈ కార్యక్రమం వెలుపల నుంచి తమ కుటుంబ సభ్యులు, తమ పాఠశాలలు, కమ్యూనిటీ నుంచి తమ రచనలు, వెబినార్‌లు, ఇన్ల్ఫూయెన్సర్‌లు, విధాన నిర్ణేతలు మరియు సుప్రసిద్ధ పౌర సమాజ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో మా భాగస్వామ్యం కొనసాగుతుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. భారతదేశంలో మరింత మంది యువతకు చేరువ కావాల్సిన అతి ముఖ్య కార్యక్రమమిది` అని అన్నారు.
        ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, హైదరాబాద్‌, సీఎస్‌ఎఫ్‌  2020 శ్రేయ సక్సేనా మాట్లాడుతూ 'దేశవ్యాప్తంగా టీనేజర్లతో సంభాషణలను జరిపేందుకు నాకు తోడ్పడిన కార్యక్రమమిది. అతి ముఖ్యమైన అంశాల ను అన్వేషించేందుకు మరియు నా అంతట నేను అవగాహన మెరుగుపరుచుకునేందుకు మరియు అవగాహన విస్తరించేందుకు , నా సృజనాత్మను కనుగొనేందుకు సైతం ఇది తోడ్పడింది. సోషల్‌ మీడియా అద్భుతాలను నాకిది పరిచయం చేసింది. అదే సమయంలో ప్రభావవంతంగా ప్రచారం చేసేందుకు సైతం ఇది తోడ్పడింది. మొత్తంమ్మీద , ఈ ఫెలోషిప్‌ నాకు అత్యంత విలువైన స్నేహాలను అందించడంతో పాటుగా ప్రశ్నలు లేవనెత్తడం మాత్రమే కాదు చక్కటి శ్రోతగానూ తీర్చిదిద్దింది` అని అన్నారు.
         ఈ ఫెలోషిప్‌ను పూర్తి స్ధాయిలో ఫండింగ్‌ కలిగిన ఎంగేజ్‌మెంట్‌గా తీర్చిదిద్దారు. ఇక్కడ ఫెలోస్‌ వారం విడిచి వారం పలు గంటలు కలుసుకుంటారు. ఈ ఫెలోషిప్‌ మొత్తం వ్యవధి రెండు నెలలు. గత నాలుగు సంవత్సరాలుగా ఇది వర్ట్యువల్‌ ఎంగేజ్‌మెంట్‌గా ఇది తీర్చిదిద్దబడింది. అన్ని సెషన్‌లనూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని 13-18 సంవత్సరాల విద్యార్ధుల కోసం నిర్వహిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు వీటిలో పాల్గొనవచ్చు. దీనిలో పాల్గొనేందుకు దరఖాస్తులు చేరాల్సిన చివరి తేదీ మే 13,2022.
         2017లో ప్రారంభించిన కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ అప్పటి నుంచి 80 నగరాలలోని యువత నుంచి పార్టిస్పేషన్‌ చూస్తుంది. ఈ ఫెలోస్‌ సృష్టించిన కంటెంట్‌ 17 మిలియన్‌లకు పైగా విద్యార్థులకు చేరువయింది. ఈ ఫెలోషిప్‌లో దరఖాస్తు చేసేందుకుhttps://theylacproject.com/counter-speech-fellowship/  లో చూడవచ్చు.
      ఇటీవలనే, ఇన్‌స్టాగ్రామ్‌ రోలవుట్‌ ఫీచర్‌ను సైతం పరిచయం చేసింది. టేక్‌ ఏ బ్రేక్‌గా పిలువబడుతున్న ఈ ఫీచర్‌తో ప్రజలు నిర్ధిష్ట సమయం పాటు స్ర్కోలింగ్‌ చేస్తున్నట్లయితే వారిని ఇన్‌స్టాగ్రామ్‌కు కాస్త విరామం తీసుకోవాల్సిందిగా కోరుతుంది. అంతేకాదు, భవిష్యత్‌లో మరిన్ని బ్రేక్స్‌ కోసం రిమైండర్లను సైతం నిర్ధేశించేలా రిమైండర్లను పెట్టవలసినదిగా కోరుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.