Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నూతన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ అధ్యయనం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 10,2022

నూతన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ అధ్యయనం


·       దక్షిణ భారతదేశంలో నివశిస్తోన్న 58% మంది స్పందనదారులు ఒకవేళ తాము అకస్మాత్తుగా మరణిస్తే జీవిత భీమా కాపాడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో దాదాపు 57% మంది ఒకవేళ అనారోగ్యం బారిన పడితే తమ కుటుంబ ఆదాయం వృద్ధి చెందడంలో భీమా సహాయపడుతుందని భావిస్తున్నారు.
·       ఆర్ధిక భద్రతా ఉపకరణంగా జీవిత భీమాను అన్ని వయసుల స్త్రీ, పురుషులులిరువురూ ఒకేలా గుర్తిస్తున్నారు.
హైదరాబాద్‌: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఐసీ) ఇటీవలనే భారతదేశ వ్యాప్తంగా 40 నగరాలలో ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. దాదాపు 12వేల మంది ప్రజలపై చేసిన ఈ అధ్యయనం ద్వారా జీవిత భీమా పట్ల భారతీయుల ధృక్పథం  ఏ విధంగా ఉందో  అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ అధ్యయన ఫలితాలు  ఎల్‌ఐసీ యొక్క ప్రజా అవగాహన కార్యక్రమాలు., సబ్సే పెహలే లైఫ్‌ ఇన్సూరెన్స్‌         
(అన్నిటి కన్నా ముందు జీవిత భీమా)ను పునరుద్ఘాటించడంతో పాటుగా  కుటుంబంలో  సంపాదనాపరుల తొలి ప్రాధాన్యతగా జీవిత భీమా ఉందనే వెల్లడైంది. భారతదేశంలోని 24 జీవిత భీమా కంపెనీల ఉమ్మడి ప్రయత్నాలకు  ఈ ప్రచారం ప్రాతినిధ్యం వహించడంతో  పాటుగా ప్రపంచంలో అతితక్కువ భీమా ఉన్న వ్యక్తులను కలిగిన దేశంలో భీమా పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా చేసుకున్నారు.
        ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం ప్రజలలో అవగాహన పెరిగింది.  భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు జీవిత భీమాను అతి ముఖ్యమైన ఆర్ధిక ఉపకరణంగా భావిస్తున్నారు. జీవిత భీమాను కొనుగోలు చేయడం ఎందుకు అవసరం అనే అంశాల పట్ల తమ నమ్మకాలను అధికశాతం మంది స్పందనదారులు వెల్లడించారు. వాటిలో దురదృష్టరన సంఘటనల వేళ రక్షణ, భవిష్యత్‌కు ఆర్థిక భద్రత, కుటుంబ ఆర్థిక లక్ష్యాల చేరిక వంటివి అధికంగా ఉంటున్నాయి. మొత్తం స్పందనదారులలో 70% మంది  జీవిత భీమాను తీసుకోవడానికి ఆసక్తిని కనబర్చడం  జరిగింది. నిజానికి కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా అధిక సంఖ్యలో వ్యక్తులు భీమా తీసుకున్నారు. అయితే, ఇప్పటికీ భీమా స్వీకరణ పరంగా అంతరం మాత్రం  అధికంగా ఉంది. జీవిత భీమా కొనుగోలు ఆవశ్యకత పట్ల అవగాహన మెరుగుపరచాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. దాదాపు 91% మంది జీవిత భీమా తీసుకోవడం అవసరమే అని చెబుతున్నారు కానీ కేవలం 70% మంది మాత్రమే దీనిని తీసుకోవాలనుకుంటున్నారు.
         భారతదేశపు దక్షిణ ప్రాంతంలో జీవితభీమా పట్ల ఆసక్తి తక్కువగానే ఉంది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో కేవలం 64% మంది మాత్రమే జీవిత భీమా ఆవశ్యకత గుర్తిస్తున్నారు. ఉత్తర  భారతదేశంలో ఇది 78%గా ఉంది. దక్షిణాదిలో ఎందుకు ఆసక్తి కనబరచడం లేదంటే వీరు ఇతర  ఆర్థిక వనరులు అయినటువంటి పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌ పథకాలు వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆరోగ్య భీమా లేదా పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌ పథకాలతో పోలిస్తే జీవిత భీమా తీసుకున్నవారు దక్షిణాదిలో తక్కువ. ఈ విభాగాలలో వీరి ఆసక్తి అధికంగా ఉంది.  విభిన్న ప్రాంతాల వ్యాప్తంగా  కొనుగోలుమాధ్యమాల పరంగా ఈ వైవిధ్యత కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులను అధికంగా వినియోగిస్తున్నారు . దాదాపు60%కు పైగా ప్రజలు ఒకటి లేదంటే అంతకు మించిన డిజిటల్‌ వాలెట్లను వినియోగిస్తున్నారు.
               ‘‘మేము ఈ అధ్యయనాన్ని ప్రధానంగా జీవిత భీమా పట్ల ప్రజల భావనలు, అవగాహన, ప్రాచుర్యం తెలుసుకునేందుకు నిర్వహించాము. భారతదేశంలో సంపాదించే ప్రతి వ్యక్తి భీమాను అత్యున్నత ప్రాధాన్యతాంశంగా మలుచుకోవాలన్నది మా లక్ష్యం. తద్వారా  సురక్షితమైన, ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ను తమ కుటుంబం కోసం అందించగలరు. సంరక్షణ, బాధ్యత అనేవి ఒకదానితో ఒకటి కలిసి వెళ్తాయి. మేము ఈ ఆలోచనా ధోరణి మార్చాలనుకుంటున్నాము. భారతీయులకు అవగాహన కల్పించాలను కుంటున్నాము. తద్వారా మేము అత్యుత్తమ జీవిత భీమా పరిష్కారాలు అందించగలము’’ అని ఎస్‌ఎన్‌ భట్టాచార్య, సెక్రటరీ జనరల్‌ , లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ అన్నారు.
           అదనంగా, పలు ఆసక్తికరమైన ధోరణులు సైతం ఈ అధ్యయనం నుంచి కనుగొనబడ్డాయి. దీనిద్వారా ప్రజలకు జీవిత భీమా ఆవశ్యకత పట్ల మరింత అవగాహన కలిగిందనేది  తెలుస్తుంది.
o   అన్ని ఇతర ఆర్థిక ఇన్‌స్ట్రుమెంట్స్‌ నడుమ – జీవిత భీమా పట్ల అందరిలోనూ  ఒకే  తరహా అవగాహన దాదాపుగా కనిపిస్తుంది. ఇది దాదాపు 96%గా ఉంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ (63%)  లేదా ఈక్విటీ షేర్లు (39%) ఉంటున్నాయి.
o   ఆర్ధిక ఉపకరణంగా జీవిత భీమా ఆవశ్యకత మాత్రం స్త్రీ,  పురుషులు మరియు వయసులతో సంబంధం లేకుండా అందరిలోనూ ఒకే తరహా భావన ఉంది.
o   యువతతో పోలిస్తే  36 సంవత్సరాలు దాటిన వ్యక్తులు అధికంగా జీవిత భీమా కలిగి ఉన్నారు.
o   అధ్యయనంలో పాల్గొన్నవారిలో దాదాపు సగం మంది జీవిత భీమాను భీమా ఏజెంట్‌ వద్ద కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రతి 10 మందిలో ముగ్గురు బ్యాంకుల వద్ద కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
o   యువకులు ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా  జీవిత భీమా పాలసీలు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో తమకు బహుళ ప్రయోజనాలు లభ్యమవుతాయని, ప్రయోజనాలు, ప్రీమియం చెల్లింపు పరంగా రాయితీలు లభిస్తాయని భావిస్తున్నారు.
o   దాదాపు సగం మంది (47%) మొత్తం స్పందన దారులు తాము లేదంటే తమ కుటుంబంలో ఒకరు జీవిత భీమా పొంది ఉన్నామని, దీని గురించి తమకు ఎంతో తెలుసని వెల్లడిస్తున్నారు.

               ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం జీవిత భీమా పెట్టుబడులు స్వాభావరీత్యా దీర్ఘకాలం కొనసాగించబడతాయి  మరియు ఖరీదైనవనే అభిప్రాయం  ఉందని అధ్యయనం వెల్లడించింది. జీవిత భీమా స్వీకరణకు ప్రధానంగా రెండు అవరోధాలు కనిపిస్తున్నాయి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ ఈ అధ్యయనం ద్వారా సబ్‌ సే పెహలే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రచారం ద్వారా కేవలం జీవిత భీమా ఆవశ్యకత పట్ల అవగాహన  మాత్రమే  కాదు, ఉత్పత్తులు, విభాగాలు అంటూ ప్రజలకు తప్పుదోవ పట్టించే అంశాల పట్ల కూడా అవగాహన కలిగించడం   సాధ్యమవుతుంది. తమతో పాటుగా తమ కుటుంబాలకు సురక్షితమైన, మెరుగైన భవిష్యత్‌ అందించడానికి మాత్రం జీవిత భీమాను సరైన కోణంలో స్వీకరించడం అత్యంత కీలకం.

అధ్యయనం గురించి :

·       ఈ నివేదికను హన్సా రీసెర్చ్‌ తో భాగస్వామ్యం చేసుకుని చేశారు

·       25–55 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు అధ్యయనంలో పాల్గొన్నారు.

·       ఎంపిక చేసిన నగరాల్లో  8 మెట్రో నగరాలు, 9 టియర్‌ ఒన్‌ నగరాలు, 23 టియర్‌ 2 పట్టణాలు ఉన్నాయి

·       ఈ అధ్యయనంను 12వేల మంది స్పందనదారులతో చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.