Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రెండు కొత్త ఆండ్రాయిడ్ మోడల్ టీవీలను ఆవిష్కరించిన బ్లావ్‌పుంక్ట్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 10,2022

రెండు కొత్త ఆండ్రాయిడ్ మోడల్ టీవీలను ఆవిష్కరించిన బ్లావ్‌పుంక్ట్

 జర్మన్ మూలాలు కలిగిన ఆడియో-విజువల్ బ్రాండ్, బ్లావ్‌పుంక్ట్ టీవీ, రెండు మోడళ్లలో 40-వాట్ సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది
·        40-అంగుళాల హెడ్‌డి మరియు 43 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి టీవీ ఉత్పత్తులు, మార్చి 12-16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్ : భారతదేశంలో గత ఏడాది బ్లావ్‌పుంక్ట్ స్మార్ట్ టీవీలను విజయవంతమైన విక్రయాలను ప్రారంభించిన తర్వాత, జర్మనీ మూలాలు కలిగిన ఈ ఆడియో-విజువల్ బ్రాండ్ తన ఉత్పత్తుల శ్రేణికి రెండు కొత్త ప్రీమియం మోడళ్లు 40-అంగుళాల హెచ్‌డీ రెడీ మరియు 43 అంగుళాల  హెచ్‌హెచ్‌డి టీవీని జోడించింది. భారతదేశంలో ఈ ఉత్పత్తుల శ్రేణి వరుసగా రూ.15,999 మరియు 19,999 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన ఈ ఉత్పత్తులను భారతదేశపు అతిపెద్ద టీవీల తయారీదారు ఎస్‌పిపిఎల్ (SPPL) డిజైన్ చేసి, తయారు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా 12-16 మార్చి 2022 వరకు నిర్వహిస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
            ఈ బ్రాండ్ గత సంవత్సరం, భారతీయ కాంట్రాక్ట్ తయారీదారు సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL)తో ప్రత్యేక సహకారంతో ఏడు “మేడ్ ఇన్ ఇండియా” స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారతదేశంలో బ్లావ్‌పుంక్ట్ కోసం ఎస్‌పిపిఎల్ బ్రాండింగ్, డిజైనింగ్, ప్యాకేజింగ్, రిటైల్ సప్లయ్ చైన్ ప్రక్రియను చేపట్టేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
              సరమైన ధరల్లో హైఎండ్ టీవీలను అందించే దిశలో 40-అంగుళాల మోడల్ ధర రూ.15,999 మరియు 43-అంగుళాల టీవీ మోడల్ ధర రూ.19,999లకు అందుబాటులోకి తీసుకురాగా, ఇవి 1జిబి రామ్, 8 జిబి రోమ్, 3 హెచ్‌డిఎంఐ పోర్టులు మరియు 2 యూఎస్‌బి పోర్టులకు మద్దతు ఇస్తాయి. వినియోగదారులు ప్రతి దృశ్యాన్ని షార్ప్ వివరాలు మరియు స్పష్టమైన రంగులలో ఆస్వాదించేలా ఈ మోడల్‌లు హెచ్‌డిఆర్ 10తో వస్తాయి. వీటిలో 2 స్పీకర్లు, డిజిటల్ నాయిస్ ఫిల్టర్ మరియు సరౌండ్ టెక్నాలజీలకు మద్దతు ఇచ్చే 40-వాట్ స్పీకర్ అవుట్‌పుట్, లోతైన సరౌండ్ సౌండ్‌తో లీనమయ్యే శ్రవణ అనుభవాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారితంగా, వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వివిధ యాప్‌లు మరియు గేమ్‌లను ఆడుకోవచ్చు. వీటన్నింటిని అందుకునేందుకు, వినియోగదారులు రిమోట్‌లో  సింగిల్ టచ్ ద్వారా ఆమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ మరియు సోనీ లివ్‌లను యాక్సెస్ చేయవచ్చు.
            వినియోగదారులు 32-అంగుళాల టీవీ ధరలో 400 నిట్స్ బ్రైట్‌నెస్ మరియు అల్ట్రా-థిన్ బెజెల్‌ను, 40-అంగుళాల టీవీలో విలక్షణమైన ఆడియో-విజువల్ సినిమాటిక్ అనుభవాన్ని అందుకుంటారు. అలాగే, 40-అంగుళాల టీవీ ధరతో సమానంగా వంపులు లేని 43-అంగుళాల టీవీ, 500 నిట్‌ల బ్రైట్‌నెస్ మరియు ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా, బ్రాండ్ తన విక్రయాలను ప్రారంభించినప్పటి నుంచి రికార్డులను అధిగమించే స్థాయిలో టెలివిజన్లను టెలివిజన్‌లను విక్రయించింది. ఇది 32 నుంచి 65 అంగుళాల పరిమాణంలో ఉన్న అన్ని మోడల్‌లు, బడ్జెట్లలో కొనుగోలుదారులకు అద్భుతమైన ఎంపికలుగా నిరూపించబడ్డాయి మరియు ఫ్లిప్‌కార్ట్‌లో 4.6 రేటింగ్‌తో ప్రశంసలు అందుకున్నాయి.
        ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో టీవీలు మరియు ఉపకరణాలపై 70% వరకు తగ్గింపు మరియు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై 10% తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. లాంచ్‌ సందర్భంలో భారతదేశంలోని బ్లావ్‌పుంక్ట్ టీవీలకు ప్రత్యేకమైన బ్రాండ్ లైసెన్సీ ఎస్‌పిపిఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ, “మేము ప్రారంభం నుంచి అద్భుతమైన స్థాయిని దక్కించుకున్నాము. ఇది మా ప్రియమైన వినియోగదారులు మాపై ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. మరింత సమగ్రమైన డిజిటల్ ఇండియాను రూపొందించాలన్న నిబద్ధతకు అనుగుణంగా, ఫ్లిప్‌కార్ట్‌తో మా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా రెండు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. వీటిని కొనుగోలు చేసుకునే వినియోగదారులకు నాణ్యత మరియు ప్రీమియం ప్రాధాన్యతతో సాటిలేని అనుభవాన్ని అందిస్తూ, భారతీయ వినియోగదారులకు ఏం కావాలో ఏళ్ల తరబడి అర్థం చేసుకున్న అవగాహనతో రూపొందించబడిన విభాగంలో ఇవి రెండు స్మార్ట్ టీవీలు అని మేము నిజంగా విశ్వసిస్తున్నాము. ఉత్పత్తి ఆవిష్కరణలో ఒక నమూనా మార్పును పరిశీలిస్తే, ఇవి ప్రతి భారతీయ కుటుంబానికి ఉత్తమంగా ఒదిగిపోతాయని మేము విశ్వసిస్తున్నాము’’ అని వివరించారు. ‘‘మేము ప్రతిసారీ వినియోగదారుని సంతృప్తి గురించే ఆలోచిస్తాము మరియు ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలు, హై-ఎండ్ టీవీ అందించే ఫీచర్లను, బడ్జెట్-స్నేహి విభాగంలో అందుబాటులో ఉంటాయి’’ అని ఆయన వివరించారు. ఇటీవలి రిపబ్లిక్ డే సేల్‌ 17-20 జనవరి 2022 వరకు జరిగింది. ఈ సమయంలో  బ్లావ్‌పుంక్ట్‌కు ఎక్కువ మంది వినియోగదారులు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బ్రాండ్ అమ్మకాలు భారతదేశ వ్యాప్తంగా 35% వృద్ధిని సాధించింది. అత్యధికంగా కొనుగోలు చేసుకున్న సంస్థ ఉత్పత్తుల్లో 43-అంగుళాలు మరియు 55-అంగుళాల మోడళ్లు ఉన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.