Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను తయారుచేసిన ట్రూఫ్లో బై హింద్‌వేర్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 15,2022

ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను తయారుచేసిన ట్రూఫ్లో బై హింద్‌వేర్‌

తెలంగాణా తయారీ కేంద్రంలో తయారైన ఉత్పత్తులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర కర్నాటక, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు అంటే నాగ్‌పూర్‌, షోలాపూర్‌, అకోలా, నాందేడ్‌ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అవసరాలను తీర్చనున్నాయి.
హైదరాబాద్‌ : భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్లాస్టిక్‌ పైపులు మరియు ఫిట్టింగ్స్‌ బ్రాండ్‌ ట్రూఫ్లో బై హింద్‌వేర్‌, నేడు తమ తెలంగాణా ప్లాంట్‌ నుంచి ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను తయారుచేస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా దక్షిణ భారతదేశపు మార్కెట్‌ అవసరాలను తీర్చనుంది. ఈ వాటర్‌ స్టోరేజీ పరిష్కారాలను తొలుత నెలకు 45 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేయనున్నారు. అనంతర కాలంలో ఈ బ్రాండ్‌ మార్కెట్‌లో మరింతగా విస్తరించిన తరువాత డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని సైతం వృద్ధి చేయనున్నారు. ఈ తయారీ కేంద్రంలో తయారైన ఉత్పత్తులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర కర్నాటక, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు అంటే నాగ్‌పూర్‌, షోలాపూర్‌, అకోలా, నాందేడ్‌ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అవసరాలను తీర్చనున్నాయి. తెలంగాణాలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ట్రూఫ్లో పైప్స్‌ సీఈవో శ్రీ రాజేష్‌ పజ్నూ ఈ అంశాలను వెల్లడించారు.
        'ఈ ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను ఫుడ్‌ గ్రేడ్‌ ప్రమాణాలు కలిగిన ఎల్‌ఎల్‌డీపీఈ మెటీరియల్‌తో తయారుచేశారు మరియు దీనిని సిల్వర్‌ అయాన్‌ (జర్మన్‌గార్డ్‌) శక్తితో కూడిన యాంటీ బ్యాక్టీరియల్‌ శుద్ధి చేశారు. దీని కారణంగా సూక్ష్మజీవుల వృద్ధిని ఇది అడ్డుకుంటుంది మరియు సుదీర్ఘకాలం పాటు నీటి సరఫరా స్ధాయిని నిలిపి ఉంచుతుంది. ఈ వేరియంట్లు అదనంగా యువీ ప్రొటెక్టడ్‌ కావడంతో పాటుగా భార లోహ రహితంగా ఉంటాయి. ఈ నూతన ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ స్టోరేజీ పరిష్కారాలు ఉ డ్యూరా మరియు డ్యూరా కూల్‌లు ఐదు సంవత్సరాల వారెంటీ తో వస్తాయి. ఇవి 500 లీటర్లు నుంచి 5వేల లీటర్ల సామర్థ్యంతో విభిన్నమైన మార్కెట్‌ అవసరాలకు తగినట్లుగా విభిన్నమైన రంగులలో వస్తాయి.
      డ్యూరా వేరియంట్‌ మూడు లేయర్ల ట్యాంకులను అందిస్తుంది. ఇది భద్రత మరియు మన్నికకు పూర్తి హామీని ఇస్తుంది. డ్యూరా కూల్‌ వేరియంట్‌లో నాలుగు లేయర్లు ఉంటాయి. ఇది ప్రీమియం నాణ్యతతో కూడిన ఇన్సులేషన్‌ను అందిస్తుంది. ఇది నీటి ఉష్ణోగ్రతను పూర్తి చల్లగా ఉంచుతుంది. తద్వారా ఇది గృహ మరియు పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా ఉంటుంది.` అని తెలిపారు.
        ఈ ప్రకటన గురించి శ్రీ రాజేష్‌ పజ్నూ మాట్లాడుతూ 'అతి స్వల్పకాలంలోనే, ట్రూ ఫ్లో బై హింద్‌వేర్‌ పరిశ్రమలో నూతన బెంచ్‌మార్క్‌లను సృష్టించింది. తెలంగాణాలోని మా తయారీ కేంద్రం వద్ద వాటర్‌ ట్యాంకులను తయారుచేస్తుండటం పట్ల మేము పూర్తి సంతోషంగా ఉన్నాము. మా ఉత్పత్తులను పూర్తి నాణ్యతతో పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత కఠినమైన తయారీ పద్ధతులను అనుసరించి తయారుచేశాము. ఉత్తరాది మార్కెట్‌లలో విజయవంతంగా ఆవిష్కరించిన తరువాత, మా వినియోగదారులు ఏం కోరుకుంటున్నారో మేము అర్థం చేసుకోగలిగాము. ఈ కారణం చేతనే మేము దక్షిణాది మార్కెట్‌లో మా వినియోగదారుల అవసరాలను సమూలంగా తీర్చగలిగాము. మా నైపుణ్యంతో పాటుగా మా శక్తివంతమైన తయారీ సామర్థ్యాలు అత్యంత కీలకమైన పాత్రను పోషించడంతో పాటుగా మా మార్కెట్‌ ఉనికికి బలోపేతం చేస్తుంది` అని అన్నారు.
        అధికంగా అసంఘటిత రంగంలోని తయారీదారులు ఆధిపత్యం వహిస్తున్న వాటర్‌ ట్యాంక్‌ మార్కెట్‌, రాబోయే కొద్ది సంవత్సరాలలో భారతదేశంలో స్థిరంగా 10% వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. బహుళ అంశాలు మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో నిర్మాణ రంగంలో వృద్ధి మరీ ముఖ్యంగా టియర్‌ 2, టియర్‌ 3 మార్కెట్‌లలో నిర్మాణ కార్యకలాపాలు పెరగడంతో పాటుగా ఉత్సాహపూరితమైన నీటి మౌలిక వసతులు వృద్ధి చెందడం అనేవి అత్యున్నత గ్రోత్‌ డ్రైవర్లుగా నిలిచాయి.
        కంపెనీ  అత్యాధునిక ప్లబింగ్‌ తయారీ ప్లాంట్‌ పూర్తి స్ధాయిలో ఆటోమేటెడ్‌ సదుపాయంగా ఐజీబీసీ ప్రమాణాలు మరియు గ్రీన్‌కో ప్రమాణాలు కలిగి ఉండటంతో పాటుగా ఐజీబీసీ నుంచి ప్లాటినమ్‌ సర్టిఫైడ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌గా నిలిచింది. దీనికి తోడు, దీని యొక్క నిలకడైన తయారీ ప్రక్రియలు సీఐఐ నుంచి గ్రీన్‌కో ప్లాటినమ్‌ రేటింగ్‌ పొందాయి. దేశంలో ప్లాస్టిక్‌ పైపులు మరియు ఫిట్టింగ్‌ పరిశ్రమ వ్యాప్తంగా రెండు ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్లను పొందిన మొట్టమొదటి తయారీ కేంద్రమిది.

ట్రూఫ్లో బై హింద్‌ వేర్‌ గురించి :
భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పీవీసీ పైపులు మరియు ఫిట్టింగ్స్‌ కంపెనీ ట్రూ ఫ్లో బై హింద్‌వేర్‌. ఈ కంపెనీ విస్తృతశ్రేణిలో అత్యుత్తమ శ్రేణి  1100+ ఎస్‌కెయులను అందిస్తుంది.వీటిలో ఎన్‌ఎస్‌ఎఫ్‌ ధ్రువీకృత సీపీవీసీ పైప్‌లు వేడి మరియు చల్ల నీటి ప్లంబింగ్‌ అప్లికేషన్‌లకు లభిస్తాయి. వీటితో పాటుగా సుప్రసిద్ధ లెడ్‌ ఫ్రీ యుపీవీసీ పైప్‌లు, ఎస్‌డబ్ల్యుఆర్‌ పైప్‌లు, పీవీసీ పైప్‌లు పాటబల్‌ వాటర్‌ కోసం లభిస్తాయి. ఇప్పుడు ఈ శ్రేణిలో ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లు కూడా జోడించబడ్డాయి.
      తెలంగాణాలోని ప్లాంట్‌కు ప్లాటినమ్‌ రేటింగ్‌ను ఐజీబీసీ అందించింది. భారతదేశంలో ప్లాస్టిక్‌ పైపులు మరియు ఫిట్టింగ్స్‌ పరిశ్రమలో ఈ ప్రతిష్టాత్మక మైలురాయి అందుకున్న ఒకే ఒక్క ప్లాంట్‌ ఇది. ఈ కంపెనీ ఇటీవలనే ఓవర్‌హెడ్‌ స్టోరేజీ ట్యాంకుల విభాగంలో ప్రవేశించింది.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.