Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రిఫ్రిజిరేటర్స్ కోసం కొత్త కంప్రెసర్ ప్లాంట్.. రూ. 1,588 కోట్ల పెట్టుబడికి దేశానికి తమ నిబద్ధతని పునరుద్ఘాటించిన శామ్ సంగ్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 15,2022

రిఫ్రిజిరేటర్స్ కోసం కొత్త కంప్రెసర్ ప్లాంట్.. రూ. 1,588 కోట్ల పెట్టుబడికి దేశానికి తమ నిబద్ధతని పునరుద్ఘాటించిన శామ్ సంగ్

తమిళనాడు ప్రభుత్వంతో ఒడంబడికా పత్రం పై సంతకాలు చేసిన శామ్ సంగ్
 శ్రీపెరుంబుదూర్ ప్లాంట్ లో ఉత్పన్నమయ్యే కంప్రెసర్స్ భారతదేశంల తయారయ్యే రిఫ్రిజిరేటర్స్ లో ఉపయోగించబడతాయి మరియు ఎగుమతి కూడా చేయబడతాయి.
 చెన్నై : చెన్నై సమీపంలో శ్రీపెరుంబుదూర్ లో కొత్త కంప్రెసర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఐఎన్ఆర్ 1,588 కోట్లు భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నామని భారతదేశంలో అత్యంత విశ్వసించబడే వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్ శామ్ సంగ్ ఈరోజు ప్రకటించింది. ఈ కొత్త సదుపాయం 22 ఎకరాల్లో విస్తరించింది, ఏడాదికి 8 మిలియన్ కంప్రెస్ యూనిట్స్ ని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భవిష్యత్తులో ఇది మరింత విస్తరిస్తుంది. ప్లాంట్ లో ఉత్పత్తి చేయబడిన కంప్రెసర్స్ భారతదేశంలో శామ్ సంగ్ తయారు చేసే రిఫ్రిజిరేటర్స్ లో ఉపయోగించబడతాయి మరియు ఎగుమతి కూడా చేయబడతాయి.
మంగళవారు కంపెనీ కొత్త ప్లాంట్ కోసం రాష్ట్రంలో భాగాల ఆవరణ వ్యవస్థని విస్తరించడానికి, శక్తివంతం చేయడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఒడంబడికా పత్రం పై (ఎంఓయూ) సంతకం చేసింది.
       చెన్నైలో జరిగిన ఎంఓయూ సంతకం కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. తంగమ్ తెన్నరసు, పరిశ్రమల శాఖ మంత్రి, శ్రీ ఎస్ కృష్ణన్ అదనపు ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, పూజా కులకర్ణి, మేనేజింగ్ డైరక్టర్, తమిళనాడు ఇండస్ట్రియల్ గైడెన్స్ మరియు ఎక్స్ పోర్ట్ ప్రొమో,న్ బ్యూరో, టి. ఆనంద్, మేనేజింగ్ డైరక్టర్, రాష్ట్ర ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు, కెన్ కాంగ్, ప్రెసిడెంట్ మరియు సీఈఓ, శామ్ సంగ్ నైరుతి ఆసియా మరియు శ్రీ బ్యోంగ్ జిన్ కాంగ్, మేనేజింగ్ డైరక్టర్, శామ్ సంగ్ చెన్నై ఫ్యాక్టరీకి చెందిన ఇతర అధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
    తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. 'తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధిలో శామ్ సంగ్ ఒక మెరిసే ఉదాహరణ, ఉపాధి కల్పనకు తోడ్పడుతూ పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో తయారీ ఆవరణ వ్యవస్థని శక్తివంతం చేసే దిశగా శామ్ సంగ్ చేపట్టిన మరొక చర్య ఈ కొత్త పెట్టుబడి` అని అన్నారు.
           కెన్ కాంగ్, ప్రెసిడెంట్ మరియు సీఈఓ, శామ్ సంగ్ నైరుతి ఆసియా, ఇలా అన్నారు.. 'ఐఎన్ఆర్ 1588 కోట్ల ఈ కొత్త పెట్టుబడి 2007లో మేము మా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన నాటి నుండి మాకు దీర్ఘకాల భాగస్వులుగా ఉన్న తమిళనాడు ప్రజలకు మా నిరంతర నిబద్ధతకు ఒక నిరూపణ. సంవత్సరాలు గడిచిన తరువాత, మాకు రాష్ట్రం నుండి మరియు స్థానిక అధికారులు నుండి బలమైన మద్దతు లభించింది, మా పవరింగి డిజిటల్ ఇండియా కలని ప్రోత్సహించడంలో సహాయపడ్డారు. ఈ కొత్త కంప్రెసర్ తయారీ సదుపాయం దేశవ్యాప్తంగా శామ్ సంగ్ వారి కొత్త డిజిటల్ ఉపకరణాలు కోసం పెరుగుతున్న డిమాండ్ కి సేవలు అందిస్తుంది మరియు ఎగుమతుల్ని కూడా ప్రోత్సహిస్తుంది.`
        2007లో శ్రీపెరుంబుదూర్ లో ఏర్పాటు చేయబడిన తయారీ సదుపాయం భారతదేశంలో శామ్ సంగ్ ఆపరేట్ చేస్తున్న రెండు ఫ్యాక్టరీలలో ఒకటి. శామ్ సంగ్ వారి ఫ్లాగ్ షిప్ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో విలాసవంతమైన, భిన్నమైన క్యూఎల్ఈడీ టీవీలు, లైఫ్ స్టైల్ టీవీ ద ఫ్రేమ్, కొత్త కర్డ్ మాస్ట్రో రిఫ్రిజిరేటర్స్, ద్వి భాషా యూజర్ ఇంటర్ ఫేస్ తో ఏఐ ఇకో బబుల్ వాషింగ్ మెషీన్స్ మరియు విండ్ ఫ్రీ ఏసీలు ఈ ప్లాంట్ లోనే తయారవుతున్నాయి. ఈ నవీన డిజిటల్ ఉపకరణాలలో కొన్ని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి.
        భారతదేశంలో 1995లో ప్రవేశించిన నాటి నుండి, శామ్ సంగ్ నవ్యతలో కొత్త ప్రామాణాల్ని నెలకొల్పింది మరియు తయారీ మరియు వినియోగదారు మార్కెటింగ్ కి నాయకత్వంవహించింది మరియు తనను తాను జాతీయ బ్రాండ్ గా స్థిరపరుచుకుంది. దేశంలోనే మొత్తం తన మార్కెట్ నాయకత్వాన్ని రెండు ఫ్యాక్టరీస్ తో న్యూఢిల్లీ సమీపంలో నోయిడాలో మరియు శ్రీపెరుంబుదూర్ లో అయిదు ఆర్ అండ్ డీ కేంద్రాలు మరియు ఒక డిజైన్ కేంద్రంతో కలిగి ఉంది. ఇవి 200,000కి పైగా రీటైల్ అవుట్ లెట్స్ యొక్క బలమైన నెట్ వర్క్ తో మరియు 3,000కి పైగా కస్టమర్ సర్వీస్ పాయింట్స్ తో మద్దతు చేయబడుతున్నాయి.

శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ గురించి..
శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్ రూమ్ ను http://news.samsung.com/in వద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్రూమ్ భారత్ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద ట్విట్టర్ పై అనుసరించవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.