Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రతి ఒక్కరికీ మూత్రపిండాల ఆరోగ్యం నేపథ్యం అనుసరించేందుకు చేతులు కలిపిన ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ (ఐఎస్‌ఎన్‌), ఆస్ట్రాజెనెకా ఇండియా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 17,2022

ప్రతి ఒక్కరికీ మూత్రపిండాల ఆరోగ్యం నేపథ్యం అనుసరించేందుకు చేతులు కలిపిన ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ (ఐఎస్‌ఎన్‌), ఆస్ట్రాజెనెకా ఇండియా

హైదరాబాద్ : ఈ అంతర్జాతీయ మూత్రపిండాల దినోత్సవ వేళ, భారతదేశంలో నెఫ్రాలజిస్ట్‌లకు సంబంధించి అతిపెద్ద ప్రొఫెషనల్‌ ఆర్గనైజేషన్‌ మరియు ప్రపంచ వ్యాప్తంగా మూత్రపిండాల ఆరోగ్యానికి కట్టుబడిన ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజిస్ట్స్‌(ఐఎస్‌ఎన్‌) మరియు సైన్స్‌ ఆధారిత బయో ఫార్మాస్యూ టికల్‌ కంపెనీ ఆస్ట్రాజెనెకా లు పలు సంవత్సరాల కోసం ఒప్పందం చేసుకున్నారు. దాంతో పాటుగా మూత్రపిండాల సంరక్షణ మరియు ఆరోగ్య సంబంధిత సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, ముందుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను చేయించేలా ప్రైమరీ కేర్‌ ఫిజీషియన్లకు అవసరమైన విద్యను అందిం చడం, తగిన నిర్వహణ, ప్రమాదంలో ఉన్న రోగులకు దేశవ్యాప్తంగా పరీక్షలను నిర్వహించడం, సామాన్య ప్రజలకు సమయానుకూల రోగ నిర్దారణ, సమగ్రమైన నిర్వహణ పట్ల అవగాహన కల్పించనున్నారు.
         దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు (సీకెడీ) నేడు అంతర్జాతీయంగా మరణాలు మరియు వైకల్యానికి కారణమవుతున్నాయి. భారతదేశంలో సీకెడీకి అతి ముఖ్యమైన కారణంగా డయాబెటిక్‌ రెటినోపతి నిలుస్తుంది. అధ్యయనాలు వెల్లడించేదాని ప్రకారం భారతదేశంలో తుది దశ మూత్రపిండాల వ్యాధులు (ఈఎస్‌కెడీ) కలిగిన రోగులు అంటే డయాలసిస్‌ చేయించుకుంటున్న లేదా మూత్రపిండాల మార్పిడికి షెడ్యూల్‌ చేయబడిన వారి సంఖ్య సంవత్సరానికి ఒక లక్ష వరకూ ఉంటుందని అంచనా. మరీ విషాదకరమైన అంశమేమిటంటే, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారిలో ప్రతి 10 మందిలో 9 మందికి అసలు సమస్య ఉన్నట్లే తెలియదు.
     ఈ సంవత్సర నేపథ్యమైన 'అందరికీ మూత్రపిండాల ఆరోగ్యం`కు అనుగుణంగా ఐఎస్‌ఎన్‌తో పాటుగా అస్ట్రాజెనెకా ఇప్పుడు భారీ స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటుగా మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ప్రజల ముందున్న మార్గాల పట్ల అవగాహన కల్పించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అస్ట్రాజెనెకా, ఐఎస్‌ఎన్‌ యొక్క మార్గనిర్దేశకత్వంలో ప్రాజెక్ట్‌ సెర్చ్‌ను ప్రారంభించింది. మధుమేహం లేదా హైపర్‌టెన్సివ్‌ రోగులలో సీకెడీలను ముందుగా గుర్తించేందుకు లక్ష్యంగా చేసుకున్న భారీ స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌ ఇది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా 2వేల మందికి పైగా ఫిజీషియన్‌ క్లీనిక్స్‌ ఒక నెల కాలంలో భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో స్ర్కీనింగ్‌ పరీక్షలను నిర్వహించడం ద్వారా 2.4 లక్షల మంది రోగులను చేరుకోనున్నారు. దేశంలో అగ్రశ్రేణి నెఫ్రాలజిస్ట్‌లను రీజనల్‌ కో ఆర్డినేటర్లగా సొసైటీ నియమించడంతో పాటుగా అవసరమైన శాస్త్రీయ మద్దతు మరియు మెంటార్‌షిప్‌ను భారతదేశవ్యాప్తంగా వీరి ద్వారా ఫిజీషియన్లకు అందించనుంది.
          ఐఎస్‌ఎన్‌ ఈ విశ్లేషణకు నేతృత్వం వహించడంతో పాటుగా సేకరించిన డాటాను విధాన నిర్ణేతలు తమ నిర్ణయాలను మార్చుకునేందుకు సైతం అందిస్తుంది. డాక్టర్‌ టీటీ పౌల్‌, ప్రెసిడెంట్‌ - ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ , సౌత్‌ జోన్‌ చాఫ్టర్‌ మరియు సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌ఉవెస్ట్‌ ఫోర్ట్‌ హై టెక్‌ హాస్పిటల్‌, త్రిసూర్‌ మాట్లాడుతూ 'ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మూత్రపిండాల దినోత్సవాన్ని సామాన్య ప్రజలు, రోగుల నడుమ అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్నాం. ఇటీవలి కాలం వరకూ కూడా మూత్రపిండాల వ్యాధులను గురించి చాలామందికి తెలియదు.దీని పట్ల అవగాహన కూడా లేదు. ఇప్పటికి కూడా ఎంతోమందికి మూత్రపిండాల సంరక్షణ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. అందువల్ల, ఈ సంవత్సర నేపథ్యం అందరికీ మూత్రపిండాల ఆరోగ్యం ద్వారా మెరుగైన అవగాహన కల్పించడం ద్వారా అత్యుత్తమ మూత్రపిండాల సంరక్ష ణ అందిస్తున్నాం. క్రమం తప్పకుండా రక్త, మూత్ర పరీక్షలు చేయడంతో పాటుగా అలాట్రా సౌండ్‌ స్కాన్‌ ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌ గుర్తించవచ్చు. మూత్రపిండాలు విఫలం కావడం వల్ల ఏం జరుగుతుందనే అంశం పట్ల అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. ముందుగా వ్యాధి గుర్తించడం, చికిత్స చేయించుకోవడం ద్వారా మూత్రపిండాల విఫల సమస్యను ఆలస్యం చేసుకోవచ్చు. ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంతో ఈ రోజుల్లో లభిస్తున్న చికిత్సలను గురించి అవగాహన కల్పించుకోవడం అవసరం` అని అన్నారు.
      మన ఆరోగ్య వ్యవస్థలో మూత్ర పిండాల వ్యాధుల భారం తగ్గించడంలో భాగంగా ఈ భాగస్వామ్యం ప్రధానంగా వినూత్నమైన అవగాహన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మూడు ఇంటరాక్టివ్‌ మాడ్యుల్స్‌తో టాప్‌ 30 నెఫ్రాలజిస్ట్‌లు 1000 మంది ప్రైమరీ ఫిజీషియన్లతో నిర్వహించనుంది. ఈ మాడ్యుల్స్‌ ద్వారా ముందస్తు నిర్ధారణ పరీక్షలు, అవగాహన మరియు మేనేజ్‌మెంట్‌ వ్యూహాలు పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
      డాక్టర్‌ రవిశంకర్‌ బోను, గౌరవ సెక్రటరీ - ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ, సౌత్‌ జోన్‌ చాప్టర్‌ అండ్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌ ఉమణిపాల్‌ హాస్పిటల్స్‌, వైట్‌ ఫీల్డ్‌, బెంగళూరు మాట్లాడుతూ..  'మూత్ర పిండాల వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటుగా వాటిని ముందుగా కనుగొనడం అత్యంత కీలకం. మూత్రపిండాల వ్యాధుల బారిన పడి, నయం కానటువంటి మూత్రపిండాల వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఇది అత్యంత కీలకం. మధుమేహం, హైపర్‌టెన్షన్‌ లాంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో ముందుగా వ్యాధిని గుర్తించడం అత్యంత కీలకం. కాళ్ల వాపు, యువతలో అధిక బీపీ కనుగొనడం, రాత్రి పూట తరచుగా మూత్రం పోయాల్సి రావడం వంటివి ముందస్తు లక్షణాలుగా తెలుసుకోవాలి. సులభంగా నీరసపడటం, ఆకలి మందగించడం, చర్మం రంగు మారడం లేదా అతి తక్కువ హీమోగ్లోబిన్‌ వంటివి అడ్వాన్స్‌డ్‌ మూత్ర పిండాల వ్యాధులకు సూచికలుగా భావించాలి` అని అన్నారు.
     వ్యాధిని కనుగొనే ప్రక్రియ గురించి ఆయన మాట్లాడుతూ 'మూడు సరళమైన పరీక్షల ద్వారా మూత్రపిండాల వ్యాధులను కనుగొనవచ్చు. ప్రొటీన్‌, రక్తం మూత్రం ద్వారా వెళ్తుందనేందుకు మూత్ర పరీక్ష, సెరమ్‌ క్రియాటిన్‌ మరియు అలా్ట్ర సోనోగ్రఫీ స్కాన్‌ వంటివి మూత్ర పిండాల పరిమాణం తెలుసుకునేందుకు చేయాలి` అని అన్నారు
        ఈ సందర్భంగా డాక్టర్‌ అనిల్‌ కుక్రేజా,వీపీ- రెగ్యులేటరీ అండ్‌ మెడికల్‌ ఎఫైర్స్‌, అస్ట్రాజెనెకా ఇండియా మాట్లాడుతూ 'దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అంటే మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం లేదా పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం. దీనిని మనం గుర్తించి సరిగా చికిత్స తీసుకోని ఎడల కొన్నిసార్లు మూత్రపిండాలు విఫలం కావడం జరగవచ్చు. సీకెడీ సంబంధిత మోర్టాలిటీ మరియు మార్బిడిటీ రేట్‌ను తగ్గించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. దీనిద్వారా రోగులకు అవగాహన కల్పించడంతో పాటుగా సామాన్య ప్రజలలో సైతం మెరుగైన అవగాహన కల్పించనున్నాం. అందువల్ల ముందుగా సమస్యను గుర్తించడమనేది అత్యంత కీలకం. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యల నివారణకూ తోడ్పడుతుంది` అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.