Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కరోనా తర్వాత విదేశీ చదువుల విషయంలో ముందంజలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 28,2022

కరోనా తర్వాత విదేశీ చదువుల విషయంలో ముందంజలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు

హైదరాబాద్ : కోవిడ్-19 తర్వాత విద్యావ్వవస్థ రాత్రికిరాత్రి తలకిందులు అయ్యింది. విదేశీ విద్యా రంగం కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్‌ఈఏ) అందించిన డేటా ప్రకారం చూస్తే... మహమ్మారి కారణంగా 2019తో పోలిస్తే విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 2020లో 55% తగ్గిపోయింది. ఇప్పుడు, వీసా ప్రక్రియల్లో సడలింపులతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. ఇది ఆనందించాల్సిన విషయం. సామూహిక వ్యాక్సినేషన్ కూడా అందరికి పూర్తవ్వడంతో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మార్కెట్ ఇప్పుడు మరింతగా అభివృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ప్రాడిజీ ఫైనాన్స్‌ అందించిన డేటా కూడా దీన్ని దృవీకరిస్తోంది. విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం కొలేటరల్-ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్‌లను అందించడం, వారికి కావాల్సిన అత్యుత్తమ కాలేజీలో సీటు పొందేందుకు సహాయపడడం లాంటి కార్యక్రమాలను చేస్తోంది యూకే-ఆధారిత ఫిన్‌టెక్ కంపెనీ ప్రాడిజీ ఫైనాన్స్. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులకు విదేశీ విద్యలో సాయం అందించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసింది. ఇప్పటికే 2022 మొదటి 3 నెలల్లో విదేశాలలో స్టడీ లోన్ అప్లికేషన్‌లలో 98% వృద్ధిని సాధించింది. ఇది గతేడాది అంటే 2021 మొదటి 3 నెలలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఇక విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్ మరియు తిరుపతితో సహా ద్వితీయ మరియు తృతీయ శ్రేణి నగరాల నుంచే ఎక్కువమంది విద్యార్థులు వస్తున్నారు. ఈ నగరాల్లో వృద్ధి 176 శాతంగా నమోదైంది.
రిపోర్ట్‌ ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలను ఒక్కసారి చూద్దాం -
●      2021లో మనం దేశం నుంచి అప్లై చేసిన టాప్‌ 5 కాలేజీల్లో ఐఎన్‌ఎస్‌ఈఏడీ, లండన్ బిజినెస్ స్కూల్, ఐఈఎస్‌ఈ బిజినెస్ స్కూల్, వార్టన్ స్కూల్, బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి.
●      ఇక 2021లో భారతీయ విద్యార్థులు అప్లై చేసిన టాప్ 5 ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు నార్త్‌ ఈస్ట్రన్‌ విశ్వవిద్యాలయం, కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం, అర్లింగ్టన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం, అరిజోనా స్టేట్ యూనివర్శిటీ, బఫెలో విశ్వవిద్యాలయం.
●      విదేశాల్లో చదువుకోవడం కోసం వచ్చిన దరఖాస్తుల సగటు రుణ మొత్తం K.
●      విదేశాలలో చదువుకోవడానికి ఎక్కువగా ఇష్టపడే కోర్సులు బిజినెస్‌, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, లా, పబ్లిక్ పాలసీ మరియు సైన్స్
●      67% మంది దరఖాస్తుదారులు పురుషులు కాగా 33% మంది మహిళలు ఉన్నారు. ఇక దరఖాస్తుల వృద్ధి వరుసగా 58% మరియు 54% చొప్పున పెరిగింది.
ఈ సందర్భంగా డేటా నివేదికపై ప్రాడిజీ ఫైనాన్స్ కంట్రీ హెడ్ శ్రీ మయాంక్ శర్మ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “కోవిడ్‌-19 తర్వాతి కాలంలో భారతదేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభం కావడం, వివిధ రకాలైన పరిమితుల్లో సడలింపులు రావడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా పూర్తవ్వడంతో... ప్రపంచ విద్యా రంగం తిరిగి పుంజుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
విద్యార్థుల కలలను సాకారం చేయడంలో ప్రాడిజీ ఫైనాన్స్ ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుండి దాదాపు 25,000 మంది విద్యార్థుల కోసం బిలియన్ల అమెరికన్‌ డాలర్ల విలువైన విద్యార్థి రుణాలను అందించింది. అంతేకాకుండా ఇండెక్స్ వెంచర్స్ మరియు బాల్డెర్టన్ వంటి మార్క్యూ పెట్టుబడిదారులచే మద్దతు పొందింది ప్రాడిజీ ఫైనాన్స్‌.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.