Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హైదరాబాద్‌కు హైపర్‌టెన్షన్‌ రాజధానిగా మారే అవకాశం ఉంది: అధ్యయన నివేదిక | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 17,2022

హైదరాబాద్‌కు హైపర్‌టెన్షన్‌ రాజధానిగా మారే అవకాశం ఉంది: అధ్యయన నివేదిక

హైదరాబాద్‌:  నేడు ప్రపంచ అధిక రక్తపోటు దినం (హైపర్‌టెన్షన్‌ డే ) సందర్భంగా  కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ)–తెలంగాణా చాప్టర్‌తో భాగస్వామ్యం  చేసుకుని గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ (జీజీహెచ్‌), హైదరాబాద్‌ ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. హైదరాబాద్‌ నగరవాసులు అధిక రక్తపోటు, మధుమేహ సమస్యల బారిన పడేందుకు అధిక అవకాశాలున్నాయనే ప్రమాద ఘంటికలను ఈ నివేదిక మోగించింది. జీజీహెచ్‌ మరియు సీఎస్‌ఐ ఉమ్మడిగా జీహెచ్‌ఎంసీలో ఈ అధ్యయనం  చేయడంతో పాటుగా  హైపర్‌టెన్షన్‌పై కోవిడ్‌–19 ప్రభావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం హైదరాబాద్‌ నగరంలో 50%కు పైగా ప్రజలు హైపర్‌టెన్షన్‌ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.  ఇప్పటికే మధుమేహ రాజధానిగా వెలుగొందుతున్న నగరం, హైపర్‌టెన్షన్‌ రాజధానిగా కూడా నిలిచే అవకాశాలున్నాయని ఈ అధ్యయనం సూచించింది. దాదాపు 10వేల మంది రోగులను నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషియన్‌ కు చెందిన స్టాటిస్టీషియన్ల  సహకారంతో పరీక్షించడంతో పాటుగా ఆ నమూనాలు శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించారు మరియు మధ్యంతరంగా 5వేల మంది రోగుల ఫలితాలను సమర్పించారు.
        కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా– తెలంగాణా చాఫ్టర్‌ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ సాయి సుధాకర్‌  ఈ అధ్యయన ఫలితాలను  తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖామాత్యులు శ్రీ టీ హరీష్‌ రావు సమక్షంలో విడుదల చేశారు. హైపర్‌టెన్షన్‌ బారిన పడేందుకు నగరవాసులకు అధిక అవకాశాలున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. గతంలో ఇది 25% గా ఉంటే ఇప్పుడది 40%కు వృద్ధి చెందింది.  కోవిడ్‌ సమయంలో  హైపర్‌టెన్షన్‌ కేసుల పరంగా వృద్ధి కనిపించడానికి  ప్రధాన కారణాలలో జీవనశైలి  మార్పులు, ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశాల కారణంగా నిశ్చల  జీవనశైలి పెరగడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం,  ఇతర కారణాలైనటువంటి ఉద్యోగం కోల్పోవడం వల్ల ఒత్తిడి, ఆర్ధిక నష్టాల వల్ల ఒత్తిడి మొదలైనవి కారణాలుగా కనిపిస్తున్నాయి. నగరంలో సరాసరి బీఎంఐ 24కంటే (అధిక బరువు) అధికంగా 70% మందిలో కనిపిస్తుంది.  ఇది కూడా  ముఖ్యమైన కారణాలలో ఒకటిగా నిలిచింది.
కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, తెలంగాణా చాప్టర్‌ అధ్యక్షులు డాక్టర్‌ రాజీవ్‌ గార్గ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సారి మేము 25 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వ్యక్తులను పరీక్షించాము. ఆఖరకు యువతలో కూడా అధిక రక్తపోటు, మధుమేహ బాధితులుగా మారుతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.  ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి జీవనశైలిని విశ్లేషించినప్పుడు, ఆహారపు అలవాట్లు, పొగతాగడం, ఒత్తిడి స్థాయిలు వంటివి హైపర్‌టెన్షన్‌కు ప్రధానంగా  తోడ్పాటునందిస్తున్నాయి. వీటితో పాటుగా కొరొనరీ ఆర్టెరీ డిసీజ్‌,  మధుమేహం, ఊబకాయం వంటివి కూడా కారణమవుతున్నాయి’’ అని అన్నారు.
       ‘‘ఉప్పు తగ్గించి తీసుకోవడం, నూనెలు తక్కువగా వాడటం, కార్బోహైడ్రేట్స్‌ ను డైట్‌లో తక్కువగా తీసుకోవడం ప్రజలు  అలవాటు చేసుకోవడంతో పాటుగా రోజువారీ జీవితంలో వ్యాయామాలను భాగంగా చేసుకోవాలి’’ అని డాక్టర్‌ రాజీవ్‌ గార్గ్‌ వెల్లడించారు. గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌  క్లస్టర్‌ సీఓఓ  డాక్టర్‌ రియాజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘‘ఇటీవలి కాలంలో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు అయినటువంటి సీఈఓలు, నటులు, రాజకీయ వేత్తలు, క్రీడాకారులు మొదలైన వారు అకస్మాత్తుగా మరణించడం మనం కోవిడ్‌–19 మరియు అనంతర కాలంలో చూశాము. కోవిడ్‌ మరియు కోవిడ్‌ అనంతర కాలంలో  జరుగుతున్న ఈ సంఘటనలకు మూల కారణం  ఏమిటనేది తెలుసుకోవాలనుకున్నాము. ఈ అధ్యయన ఫలితాల విశ్లేషణలో వెల్లడైనఅంశమేమిటంటే, గతంలో  హైదరాబాద్‌లో 25% మంది మధుమేహ రోగులు ఉంటే  ఇప్పుడు వారి సంఖ్య 33%కు చేరింది.  చాలా వరకూ కేసులలో మధుమేహులలో లక్షణాలు ఎక్కువగా కనబడటం లేదు. మరీ ముఖ్యంగా అకస్మాత్తుగా స్ట్రోక్‌ లేదా హార్ట్‌ ఎటాక్‌ లేదా మూత్ర పిండాల వ్యాధులు కనుగొనేంత వరకూ కనబడటం లేదు. మనం మధుమేహాన్ని నివారించలేము ; అయితే, సరైన జీవనశైలి, ధ్యానం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా  దీనిని నియంత్రణలో ఉంచుకోవచ్చు’’ అని అన్నారు.
         ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ ఇండియా గ్రూప్‌ సీఈఓ అనురాగ్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘‘ అంతర్జాతీయంగా 20% మంది హైపర్‌టెన్షన్‌ బారిన పడేందుకు అవకాశాలుండగా,  పలు అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం భారతదేశంలో అది 22% నుంచి 27%గా ఉండొచ్చని చెబుతున్నాయి. అది ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్‌లో  ప్రస్తుతం 40% మంది హైపర్‌టెన్షన్‌ బారిన పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యయనం చూపుతున్న దాని ప్రకారం 70% మంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లును అనుసరిస్తుంటే,  70% మంది అధిక బరువు/ఊబకాయులుగా ఉన్నారు.  అంటే మహ మ్మారి సమయంలో అసాధారణంగా ఇక్కడ ప్రజల జీవన  శైలిలో మార్పు వచ్చింది. దీర్ఘకాలంలో మేము ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామో దానికి ఇది కేవలం ప్రాథమికమైనది. రాబోయే నెలల్లో, ఈ అధ్యయనాన్ని దగ్గరలోని ప్రాంతాలు, జిల్లాలకు సైతం విస్తరించడం ద్వారా  హైపర్‌ టెన్షన్‌ పట్ల అవగాహనను భారీ స్థాయిలో కల్పించడానికి ప్రయత్నంచనున్నాము’’ అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.