Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జే ఎస్‎ డబ్ల్యూ వన్ ప్లాట్ ఫార్మ్స్ సిఈఓగా గౌరవ్ సచ్‎ దేవ్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 25,2022

జే ఎస్‎ డబ్ల్యూ వన్ ప్లాట్ ఫార్మ్స్ సిఈఓగా గౌరవ్ సచ్‎ దేవ్


ముంబై :  జే ఎస్‎ డబ్ల్యూ గ్రూప్ యొక్క ఈ-కామర్స్ వెంచర్ అయిన జే ఎస్‎ డబ్ల్యూ వన్ ప్లాట్ఫార్మ్స్ యొక్క సిఈఓగా గౌరవ్ సచ్‎దేవ్ నియమించబడ్డారు. ఈ ఈకామర్స్ వ్యాపారము ఎంఎస్ ఎంఈలు డిజిటల్ గా వ్యాపారాన్ని చేయుటలో పారదర్శకతను, సకాలంలో డెలివరీ, విశ్వాసాన్ని, పనిచేసే సౌకర్యాన్ని అందించడం లక్ష్యంగా కలిగి ఉంది. జే ఎస్‎ డబ్ల్యూ వెంచర్స్ వద్ద నిధుల కొరకు వెంచర్ మూలధన పెట్టుబడులను తీసుకొనివచ్చే తన పదవి నుండి గౌరవ్ మారారు. జేఎస్‎డబ్ల్యు వన్ ప్లాట్ఫార్మ్స్ యొక్క సిఈఓగా, ఆయన దేశములోని తయారీ మరియు నిర్మాణ రంగ ఎంఎస్ఎంఈల కొరకు స్టీల్, ఇతర ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను సులభతరం చేసే ఒక దృఢమైన పారదర్శకమైన వేదికను సృష్టించుటకు జేఎస్‎డబ్ల్యు యొక్క విశ్వసనీయత, స్థాయితో సహకరించబడే ఒక అతి చురుకైన సంస్థను సృష్టించడం లక్ష్యంగా పనిచేస్తారు.
        ఎంఎస్ఎంఈ రంగములో అభివృద్ధిని ప్రోత్సహించుటకు జేఎస్‎డబ్ల్యు వన్ ప్లాట్ఫార్మ్స్ అభివృద్ధి యొక్కకీలక ప్రాంతాలను గుర్తించింది. భారత ప్రభుత్వము యొక్క అంచనాల ప్రకారము, భారతదేశములోని మొత్తం ఎగుమతులలో 40% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది, జిడిపిలో తయారీ రంగము యొక్క అంశాదాయం 6.11% ఉంది. ఉక్కు, సిమెంటు, పెయింట్ రంగాలలో జేఎస్‎డబ్ల్యు యొక్క ఉనికి సింగిల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజి ప్లాట్ఫార్మ్ ద్వారా ముఖ్యమైన గృహ-నిర్మాణ వస్తువులను అందించుటలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. తన టెక్ ప్లాట్ఫార్మ్ పై వాటిని మార్కెట్ చేయుటకు జేఎస్‎డబ్ల్యు వన్ ప్లాట్ఫార్మ్స్ ఇతర పోటీ-పడని తయారీ, నిర్మాణ వస్తువుల బ్రాండ్స్ తో కూడా సహకారం అందుకుంటుంది.  సీఈఓ నియామకముపై మాట్లాడుతూ జేఎస్‎డబ్ల్యు వన్ ప్లాట్ ఫార్మ్స్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ ఇలా అన్నారు, “జేఎస్‎డబ్ల్యు వన్ ప్లాట్ ఫార్మ్స్ మన అవగాహనకు అంతర్గత పరిధిని చేరుస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈ లతో అనుసంధానిస్తుంది. ఒక కొత్త భారతావనికి డిజిటల్ వేదికను నిర్మించుటకు మేము గర్విస్తున్నాము.
     ఈ డిజిటల్ స్పేస్ లో మా అతిపెద్ద పెట్టుబడికి నాయకత్వం వహించేందుకు గౌరవ్ కు సంతోషంగా స్వాగతం పలుకుతున్నాము. జేఎస్‎డబ్ల్యు వన్ ప్లాట్ ఫార్మ్స్ ఉక్కు, సిమెంట్, పెయింట్ వ్యాపారాలలో తయారీ, పంపిణీల కొరకు తయారీ, నిర్మాణ రంగాలకు వన్-స్టాప్-సొల్యూషన్ ఆధారిత సాంకేతికతను నిర్మించుటకు గరిష్ఠ ప్రయోజనాన్ని కలిగించే లక్ష్యముతో స్థాపించబడింది. గౌరవ్ మరియు అతని బృందము భారతదేశములో అతిపెద్ద, అత్యంత ప్రత్యేకమైన సాంకేతిక వ్యాపారాన్ని సృష్టిస్తారు అని నేను విశ్వసిస్తున్నాను.”
   గౌరవ్ జేఎస్‎డబ్ల్యు వెంచర్స్ నిర్మించే అనుభవాన్ని తెలిపారు. 2015 లో జేఎస్‎డబ్ల్యు వెంచర్స్ ఏర్పాటు చేయక ముందు, గౌరవ్ సిటిబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరిక, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలలో పనిచేసిన అనుభవం ఉంది. జేఎస్‎డబ్ల్యు వన్ త్వరలోనే తన ఉద్యోగులందరికి ఒక ఈఎస్ఓపి పాలసీని ఏర్పాటు చేస్తుంది. జేఎస్‎డబ్ల్యు వన్ భారతదేశము కొరకు నిర్మించాలని ఆకాంక్షించే ఉత్సాహభరితులైన వ్యక్తులచే నిర్మించబడింది. జేఎస్‎డబ్ల్యు వన్ యొక్క ఈఎస్ఓపి కార్యక్రమము సంస్థలో ఒక ధృఢమైన యాజమాన్యము, పనితీరు సంస్కృతిని నిర్మించడములో సహాయపడుతుంది.
      తన నియామకము సందర్భములో మాట్లాడుతూ గౌరవ్ సచ్‎దేవ్ ఇలా అన్నారు, “భారతదేశపు ఎంఎస్ఎంఈ పర్యావరణవ్యవస్థకు సహకరించే ఒక ఆవశ్యక ప్లాట్ఫార్మ్ అయ్యే ఒక డిజిటల్ ఫస్ట్ సంస్థను నిర్మించుటకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా ఈఎస్ఓపి ప్రణాళిక ఒక సంపద-సృష్టించే ప్రయత్నము అవుతుంది, ఇందులో ప్రతి జట్టు సభ్యుడు అధిక వృద్ధి పనితీరును ప్రోత్సహిస్తూ, నిర్వహించుటకు మేము ఏర్పాటు చేసిన వాటిలో గర్విస్తూ సమానమైన పద్ధతిలో తమ కృషికి ప్రయోజనాలను అందుకుంటారు. మా ఈ-కామర్స్ వ్యాపారానికి మేము ఆశించే అభివృద్ధి అవకాశాలను క్యాపిటలైజ్ చేయుటకు ఒక ధృఢమైన వ్యాపార బృందాన్ని సృష్టించాము. మా బృందము B2B, B2C ఇంటర్నెట్ సంస్థల ఆరోగ్యకరమైన సమ్మేళనము. భారతదేశములోని ఎంఎస్ఎంఈలకు పారదర్శక ధరలు, వస్తువుల అందుబాటును అందించే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్ నిర్మిస్తాము అని మేము నమ్మకంగా ఉన్నాము.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.