Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
‘అన్‌స్టాపబుల్- కర్‌కే దికావూంగీ’’ నూతన కార్యక్రమం ప్రారంభం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 25,2022

‘అన్‌స్టాపబుల్- కర్‌కే దికావూంగీ’’ నూతన కార్యక్రమం ప్రారంభం

 ముంబయి: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు గోస్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నేడు మహిళా క్రీడాకారిణులకు అలాగే తర్ఫీదుదారులకు ‘‘అన్‌స్టాపబుల్- కర్‌కే దిఖావూంగీ’’ అనే రెండు దశల స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సామాజిక కార్యక్రమాల బ్రాండ్ పరివర్తన్‌లో భాగంగా నిర్వహిస్తుండగా, దేశ వ్యాప్తంగా ప్రతిభావంత క్రీడాకారిణులను గుర్తించి మరియు వారి క్రీడా శ్రేష్ఠత ప్రయాణంలో మద్ధతుగా నిలుస్తుంది.
      గోస్పోర్ట్స్ ఫౌండేషన్ రూపొందించిన ఈ కార్యక్రమం భారతదేశంలోని క్రీడల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ఫౌండేషన్ 3 ఏళ్ల వరకు ప్రత్యేక భాగస్వామిగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి, అమలు చేస్తుంది. భారతదేశంలో మహిళా క్రీడాకారిణులు సరైన మౌలిక సదుపాయాల కొరత, ఆర్థిక పారితోషిక అవసరం, నిర్బంధాలను విధించే సాంస్కృతిక కట్టుబాట్లు తదితర పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యాన్ని ఈ కార్యక్రమం చేస్తుంది. వారి పోటీ మరియు ప్రయాణం, శిక్షణ, సాధన, కోచింగ్ మరియు క్రీడా విజ్ఞానపు అవసరాలకు మద్ధతు ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమం భారతీయ క్రీడా రంగంలో సమాజానికి కొత్త మహిళా ఛాంపియన్లను మరియు ఆదర్శంగా నిలిచే వ్యక్తులను సృష్టించడం ద్వారా సమానత్వం మరియు కలుపుకుని వెళ్లడాన్ని వృద్ధి చేసే దిశలో శ్రమిస్తుంది.
       ఈ కార్యక్రమం ప్రతిభావంతులైన రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారిణులను ఒలంపింక్, ప్యారా ఒలంపిక్, శీతాకాలపు క్రీడలు మరియు మోటార్ స్పోర్ట్స్ విభాగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇది వైవిధ్యమయమైన రంగంలోకి క్రీడాకారిణులకు వారి క్రీడా సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించేందుకు మద్ధతుగా నిలిచే లక్ష్యాన్ని కలిగి ఉంది.
          మే 24 నుంచి జూన్ 24, 2022 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎంపికైన క్రీడాకారిణులు అంతర్గత మూల్యాంకనలకు, తదుపరి దశలకు ఎంపిక చేసుకునేందుకు పిలుస్తారు. ఇందులో తర్ఫీదుదారులు, నిపుణుల ఫీడ్‌బ్యాక్, ఇంటర్వ్యూ రౌండ్లు మరియు వివేచన కలిసి ఉంటాయి. క్రీడాకారిణుల ఎంపిక ప్రక్రియ 100 రోజులు పడుతుంది. చివరిగా 20 మంది క్రీడాకారిణులకు స్కాలర్‌షిప్ ఇస్తారు. వారి క్రీడా రంగంలోని ప్రయాణంలో సమగ్రమైన మద్ధతు అలాగే వారి వృత్తిలో అభివృద్ధికి ప్రముఖ దశల్లో మద్ధతు ఇస్తారు. ఈ ప్రక్రియ ద్వారా మూడవ రౌండులో ఎంపికైన 100 మంది క్రీడాకారిణులకు ఏడాది మొత్తం వారికి సంబంధించిన పలు అంశాలపై విద్యా సంబంధిత కార్యశాలలను నిర్వహిస్తారు.
        ఈ కార్యక్రమం రెండవ దశలో దరఖాస్తులను కోచ్‌లు అలాగే వార్షిక స్కాలర్‌షిప్‌లకు అందుబాటులో ఉంచుతారు. క్రీడాకారుల తరహాలోనే వారికి వారి ప్రగతి, అభివద్ధికి ఆర్థిక అలాగే ఆర్థికేతర మద్ధతు ఇస్తారు.  ఈ కార్యక్రమం క్రీడాకారులకు సగటున ఏటా రూ.5-10 లక్షల ఆర్థిక స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.  కోచ్‌లకు రూ.5 లక్షల స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది. మరింత అదనపు సమాచారం, దరఖాస్తు చేసుకునేందుకు ‘‘సామాజికంగా బాధ్యతాయుత కార్పొరేట్ పౌరునిగా మేము దేశంలోని క్రీడా ప్రతిభలను పోషించేందుకు అనుగుణంగా మా మద్ధతును విస్తరించాలని కోరుకుంటున్నాము’’ అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సి ఎస్ఆర్, బిజినెస్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ హెడ్ అశిమా భట్ తెలిపారు. ‘‘క్రీడలు మన దేశంలో యువత సమగ్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ప్రతిభావంత క్రీడాకారులకు తగిన వనరులు, మౌలిక సదుపాయాల కొరత వారి శ్రమను వేగంగా వదిలిపెట్టేలా ఒత్తిడి పెంచుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ కొన్ని అంతరాలను భర్తీ చేసేలా డిజైన్ చేశాము మరియు మన క్రీడాకారిణులు, తర్ఫీదుదారులు వారి రంగాల్లో శ్రేష్ఠతను సాధించవచ్చు.
         ప్రతిభను ఆవిష్కరించడం, వారికి దేశం, అంతర్జాతీయ వేదికల్లో మహోన్నతమైన సాధనను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించడమే మా ఉద్దేశం’’ అని వివరించారు. ‘‘#పరివర్తన్ మా అగ్రగామి సిఎస్‌ఆర్ కార్యక్రమం కాగా, సమాజంలో మంచిని తీసుకు వచ్చేందుకు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది’’ అని సిఎస్ఆర్ హెడ్ నుస్రత్ పఠాన్ తెలిపారు. ‘‘క్రీడాకారులు ఎదుర్కొనే మౌలిక సదుపాయాల కొరతల మధ్య కూడా మహిళలు క్రీడల్లో సామాజిక మరియు సాంస్కృతిక నిర్బంధాల అదనపు భారాన్నీ ఎదుర్కొనవలసి వస్తుంది. గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌తో ఎక్కువ సమానత, ఇన్‌క్లూజన్‌ను ఈ రంగానికి తీసుకు వచ్చేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది పరివర్తన్  కార్యక్రమం విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉంది’’ అని వివరించారు.
       గో స్పోర్ట్స్ ఫౌండేషన్ జాతీయ క్రీడా పురస్కార పురస్కృత (జాతీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్) లాభరహిత ట్రస్టు కాగా 2008లో ప్రారంభమైంది. భారతదేశంలో వృద్ధిలోకి వస్తున్న, కొందరు అగ్రగామి క్రీడాకారుల అభివృద్ధికి శ్రమిస్తుండగా, పలు క్రీడలను క్రమశిక్షణతో నిర్వహిస్తోంది. ఈ ఫౌండేషన్ 16 మంది ఒలంపియన్స్‌ను, 26 ప్యారా ఒలంపియన్స్‌కు మద్ధతు ఇవ్వగా, వారిలో రియో, టోకియో ఒలంపిక్, ప్యారాలంపిక్ క్రీడల 10 ప్యారాలింపిక్ మెడలిస్టులు ఉన్నారు.
       ఈ ప్రారంభం గురించి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ సీఈఓ దీప్తి బోపయ్య మాట్లాడుతూ, ‘‘దశాబ్దాల నుంచి మహిళా క్రీడా ఛాంపియన్లకు పలు ప్రత్యేక మైలురాళ్లను సృష్టించగా, వారు చరిత్ర నిర్మించి, మూసపోత ధోరణులను మార్చడంలో, అడ్డంకులను అధిగమించడంలో మరియు క్రీడల ద్వారా సముదాయాల్లో స్ఫూర్తి నింపడంలో తమదైన ముద్ర వేశారు. గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌లో మేము గత 13 ఏళ్ల నుంచి భవానీ దేవి, దీపా కర్మార్కర్, అవని లేఖరా తదితరుల ప్రయాణాల్లో భాగం అయి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. క్రీడల్లో బాలికలు, మహిళలకు ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగమయ్యేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు చేరడం మాకు మరింత ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. మేము ఇక్కడ వారి క్రీడా ప్రయాణాల్లో వారి సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు, వారి కథలను మార్చడాన్ని కొనసాగించేందుకు చాలా సంతోషిస్తున్నాము’’ అని తెలిపారు.
     ఈ కార్యక్రమం రుతుచక్రపు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రీడల్లో విరామానికి అలాగే పునశ్చేతనకు మానసిక ఆరోగ్యం, సురక్షిత ప్రాంతాలు, పరిశోధన, ఔట్‌రీచ్ మరియు అడ్వకసీల ద్వారా లైంగిక వేధింపులకు అడ్డుకట్ట (POSH), క్రీడారంగంలో ఉన్న మహిళలకు క్రీడల గురించి మరో రెండో ఆలోచన లేకుండా వృద్ధిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంచుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.