Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో ఏజ్ అండ్ పీ ప్రథమ్ రూ. 400 కోట్లు పెట్టుబడి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 28,2022

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో ఏజ్ అండ్ పీ ప్రథమ్ రూ. 400 కోట్లు పెట్టుబడి

-  2027 నాటికల్లా 1000 మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
-  ఆంధ్రప్రదేశ్ లో విస్తృతమైన స్టేషన్, పైప్ లైన్ నెట్వర్క్ సదుపాయాల ద్వారా సీఎన్ జి, పీఎన్ జి లను సులభంగా సరఫరా చేసేందుకు ప్రణాళికను ప్రకటించిన ఏజీఅండ్ పీ ప్రథమ్.
-  రాప్తాడులో ఏర్పాటు చేయనున్న ఎల్సీయన్జీ స్టేషన్ తో అనంతపురం ప్రజలకు ప్రయోజనం. వారు సులభంగా సహజవాయువు పొందడంతోపాటు, కాలుష్యం తగ్గి పర్యవనానికి మేలు చేస్తుంది.

అనంతపురం: బలమైన పైప్ లైన్ మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రతక్ష, పరోక్ష ఉపాధిని సృష్టించడానికి స్థానికులతో కలసి పని చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామర్థాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో, ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఏజీ అండ్ పీ ప్రథమ్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి వచ్చే ఐదేళ్లలో అనంతపురంజిల్లాలో రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడులు జిల్లాలో 1000 మందికి పైగా ప్రజలకు ప్రతక్ష మరియు పరోక్ష ఉపాధిని కూడా అందిస్తాయి.
             
          భారతదేశ ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహంతో సహజ వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఏజీ అండ్ పీ అవిశ్రాంతగా కృషి చేస్తోంది. ఈ మేరకు దేశీయ వినియెగదారులకు వాటశాలలకు సహజ వాయువును అందించడానికి, రవాణా రంగం కోసం సీ ఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్లకు సహజ వాయువుని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ లోని 4 జిల్లాలలో అంతటా గ్యాస్ పైప్ లైన్ నెట్ వర్కును ఈ జీ అండ్ పీ ప్రథమ్ ఈ జిల్లాలోని అనంతపురంలో ఎల్ సీ ఎన్ జీ ప్లాంటు ను ఏర్పాటు చేస్తోంది. అనంతపురం నగరానికి దేశీయ గ్యాస్, సీ ఎన్ జీ లను సమర్థంగా అందించేలా ఈ ప్లాంటు ఉంది. అనంతపురం ఎల్ సీ ఎన్ జీ నిర్మాణంలో అనంతపురం జిల్లా ప్రజలకు వారి ఇంధన బిల్లు ఖరీదు అయిన పెట్రోలు కంటే 50% తగ్గించడం, ఎల్ పీ జీ సిలిండర్ కంటే వంట ఇంధనంలో 20% ఆదా చేయడం సాధ్యమవుతాయి. దాంతోపాటు, పారిశ్రామీకరణను వేగవంతం చేసే, ఉద్యోగాలను సృష్టించే, కలుషాన్ని తగ్గించే, సుస్థిరమైన వాతావరణాన్ని పెంపొందించే సహజవాయువును అందించడం ద్వారా అనంతపురం జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. త్వదార పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.    
       ఈ సందర్భంగా ఏజీఅండ్ పీ ప్రథమ్ అనంతపురం జిల్లా ప్రాంతీయాధిపతి గుమాలపల్లి వెంకటేశ్ మాట్లాడుతూ, "అనంతపురమును స్వచ్ఛమైన జిల్లా చేయడానికి ఏజీ అండ్ పీ ప్రథమ్ కృషిచేస్తోంది. ఇందుకోసం చావకయినా సహజవాయువును సులభంగా అందిస్తోంది. దింతో ఈ జిల్లా ప్రజలు తమ జీవితాలను మరింత సుఖంగా గడపగలరు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మరింత విస్తృతంగా అలోచించి, ఏజీ అండ్ పీ ప్రథమ్ అనంతపురంలో ఎల్ సీ ఎన్ జీ స్టేషన్ పెట్టాలని నిర్ణయించింది. పెట్రోలియం & నాచురల్ గ్యాస్ రేగులటరీ బోర్డు (పీ ఎన్ జీ ఆర్ బీ) సహజ వాయువు పైప్ లైన్ విషయం లో నిర్దేశించిన భద్రతా ప్రమాణాలతో సహా, అనేక డిమాండ్ సెంటర్లకు గ్యాస్ సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ ఎల్ సీ ఎన్ జీ స్టేషన్ స్థాపన, అన్ని సాంకేతిక పరిమాణాలు, స్పెసిఫికేషన్లుకు అనుగుణంగా ఉంది. అనంతపురం రూరల్ రాప్తాడు మండలం పరిధిలోకి వచ్చే ఎన్ యచ్ 44 జంక్షన్లో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వెనకబడిన ప్రాంతమైన జిల్లాలో పరిశ్రీమీకరణను వేగవంతం చేయడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి సుస్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి, త్వదార పౌరుల జీవన నాణ్యతను మెరుగుపర్చడానికి, సహజ వాయువుని అందించడం ద్వారా ఈ స్టేషన్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అన్నారు.
      అనంతపురం వద్ద ఎల్ సీ ఎన్ జీ స్టేషన్ ఏర్పాటుకు అనేకమైన అనుమతులకొరకు అప్లై చేయడం జరిగింది. చట్టబద్దమైన, ప్రభుత్వ సంస్థలన్నీ ఏదేనా ఒక ప్రదేశంలో ఎల్ సీ ఎన్ జీ స్టేషన్ స్థాపించడం
సురక్షితమే అని ద్రువీకరించికున్న తర్వాతే ఈ ఎల్ సీ ఎన్ జీ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మరియు పర్మిట్లను జారీ చేస్తాయన్న విషయాన్ని గమనించడం ముఖ్యం. కర్ణాటకలోని 'సిరా' నుంచి నాచురల్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా హిందూపురం కు తీసుకురావడానికి పనులు ప్రారంభించారు.
           ఇంకా, ఏ జీ అండ్ పీ ప్రథమ్ ఉపయోగించే సామాగ్రి అంతా కేవలం ఏ జీ అండ్ పీ ప్రథమ్ రాష్ట్రంలో స్థానికులతో కలసి పైపెడ్ నాచురల్ గ్యాస్ మరియు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీ ఎన్ జీ) కి మారడం వాళ్ళ కలిగే ఆర్థిక, పర్యావరణపరమైన ప్రయెజనాల గురించి అవగాహన కల్పించేందుకు కృషిచేస్తోంది. ఏజీఅండ్ పీ ప్రథమ్ వారి కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీ ఎన్ జీ) నెట్ వర్కులు 2,78,000   చరుపు కిలోమీటర్లు మేర విస్తరించి 17,000 అంగుళాల పైప్ లైన్ 1,500 కొత్త సీ ఎన్ జీ స్టేషన్లను భారతదేశంలో కలిగి ఉంటాయి.
            ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, శ్రీ సత్యసాయి, శ్రీ అన్నమయ్య, కడప జిల్లాలతో తమకున్న సుదీర్ఘ అనుబంధంపై ఏజీఅండ్ పీ గర్వపడుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రతిరోజూ అనంతపురం టౌన్, గుంతకల్లు, హిందూపురం, గుత్తి, అమ్మవారిపల్లి (కియా), కదిరిలో ఉన్న ఆరు సీ ఎన్ జీ స్టేషన్ల ద్వారా వెయ్యి కిలోల సహజ వాయివును అందిస్తోంది. తొలి దశ అభివృద్ధిలో భాగంగా అనంతపురం టౌన్, హిందూపురం, పుట్టపర్తి పట్టణాలలో ఇళ్లకు పీ ఎన్ జీ సరఫరా చేయాలనీ కంపెనీ భావిస్తోంది. కేవలం రెండు నెలల్లోనే 8000 - 9000 పీ ఎన్ జీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. కడప పుట్టంపల్లి, హిందూపురంలోని తూమకుంట, కియా మోటార్స్ లోని పారిశ్రామిక పార్కులకు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ ఏర్పాటుతో పరిశ్రమలు స్వచ్ఛ ఇంధనాన్ని ఉపయోగించడంతో పటు అదనపు నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవచ్చు. దీనివల్ల మరిన్ని పారిశ్రామిక పార్కులు వచ్చి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
           స్థానికులకు మరో ప్రతక్ష ప్రయోజనం సాలిగించేందుకు ఏ జీ అండ్ పీ ప్రథమ్ ఈ ప్రాంతంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్  ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటుచేస్తోంది. దీనివల్ల 1000 మందికి పైగా   ప్రతక్షంగా, పరోక్షముగా ఉద్యోగాలు దొరుకుతాయి.  ప్రతక్ష వాటాదారులకు మరిన్ని ఉపాధి, అభివృద్ధి అవకాశాలు దక్కుతాయి. 2030 నాటికీ దేశంలో వాడే ఇంధనాల్లో సహజ వాయువు వాటాని 15 % కు పెంచాలన్న భారత ప్రభుత్వ దార్శనికతతో భాగంగా ఏజీ అండ్ పీ ప్రథమ్ తన సీ జీ డీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తోంది. ఈ పరిశుభ్రమైన, హరిత ఇంధనం ప్రజల ప్రయెజనం కోసం త్వరితగతిన అందుబాటులో ఉండేలా చూస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.