Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఐకాన్స్ ఆఫ్ భారత్...ఎన్డీటీవీపై నూతన సిరీస్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 05,2022

ఐకాన్స్ ఆఫ్ భారత్...ఎన్డీటీవీపై నూతన సిరీస్

హైదరాబాద్ : ఇండియన్ మనీ.కామ్ లో భాగమైన ఫ్రీడమ్ యాప్ ఈ తరహాలో మొదటిదిగా ‘ఐకాన్స్ ఆఫ్ భారత్’ షో ను ఎన్డీ టీవీ నెట్ వర్క్ పై ప్రసారం చేయనుంది. ఇప్పటి వరకూ వినని రీతిలో భారతీయ రైతులు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు, గృహిణుల విజయగాధలను ఈ షో వేడుక చేయనుంది. వీ రంతా చూసేందుకు సాధారణ జీవితాలను గడుపుతున్నట్లుగా అనిపించవచ్చు, కానీ అసాధారణ జీవితా లకు వారు సారథ్యం వహించారు. తమ నైపుణ్యాలను లాభదాయ సాగు, వ్యాపార కార్యకలాపాలుగా మలు చుకున్నారు.
ఐకాన్స్ ఆఫ్ భారత్ అనేది ఒక టెలివిజన్ సిరీస్. మెరుగైన భారతదేశాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్న ప్రజానీకం నిజజీవితగాధలను అది వేడుక చేస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు, సేద్యం లేదా ఇంటి నుంచే మరేదైనా వ్యాపారం ద్వారా తమ జీవనోపాధులను మెరుగుపర్చుకోవడం ద్వారా ఆర్థిక విజయాలు సాధిం చేందుకు ఎన్నో రకాల అడ్డంకులను అధిగమించిన అలాంటి పారిశ్రామికవేత్తలు, రైతులందరినీ మేం గౌరవిస్తున్నాం.
14 ఎపిసోడ్ సిరీస్ ఎన్డీ టీవీలో 2022 జూన్ 5 నుంచి ప్రసారం కానుంది. ఆదివారం నాడు రాత్రి 9.30 గం టల నుంచి 10.30 గంటల దాకా. రిపీట్ ఎపిసోడ్ శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది.
మనం భారతదేశ 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని వేడుక చేసుకుంటున్న నేపథ్యంలో ఐకాన్స్ ఆఫ్ భారత్ అనేది క ల కనేందుకు సాహసించిన వారి అసాధారణ ధైర్యసాహసాలను, స్ఫూర్తిని వేడుక చేసుకునే వేదికగా ఉం డాలని ఎన్డీ టీవీ ఇండియా భావిస్తోంది.
తమ తమ రంగాల్లో విజయాలు సాధించిన ప్రజల విజయగాధలను ప్రదర్శించడం ద్వారా లక్షలాది భారతీ యులకు స్ఫూర్తి కలిగించాలని ఐకాన్స్ ఆఫ్ భారత్ కోరుకుంటోంది. వ్యవసాయం, హోమ్ బేకింగ్, క్యాండిల్ మేకింగ్, చాకొలెట్-మేకింగ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఇంకా మరెన్నో  రంగాల నుంచి ఈ ఐకాన్స్ ఉంటారు. ఒక నైపుణ్యాన్ని పొందేందుకు పెద్దగా విద్యార్హత లేదా పెద్ద డిగ్రీ అవసరం లేదని, నేర్చుకోవాలనే కల, పాత కాలపు భావనలను బద్దలుగొట్టాలనే సంకల్పం ఉంటే చాలనే విషయాన్ని భారతీయులు గుర్తించేలా చేయ డం ఈ షో లక్ష్యం. శ్రీ సిఎస్ సుధీర్ ప్రారంభించిన ffreedom app యాప్ వంటి వేదికల ద్వారా కావాల ను కున్న నైపుణ్యాలను సాధించడం సులభమైపోయింది. ఇక ఇప్పుడు కావాల్సిందల్లా వ్యాపారం నిర్మించుకో వడం ద్వారా తమ జీవితాలను మార్చుకోవాలనే దృఢ సంకల్పం మాత్రమే.
ఈ సందర్భంగా ఇండియన్ మనీ.కామ్ వ్యవస్థాపకులు, సీఈఓ సిఎస్ సుధీర్ మాట్లాడుతూ, ‘‘భారతదేశం అంతర్జాతీయ సూపర్ పవర్ అయ్యే మార్గంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దారి తీసే రీతిలో ప్రతీ ఆంత్రప్రె న్యూర్, ప్రతీ రైతు తన వంతు తోడ్పాటు అందిస్తేనే అది సాధ్యపడుతుంది. అయితే తరచూ దీన్ని విస్మరి స్తుంటారు. ఈ నేపథ్యంలోనే ‘ఐకాన్స్ ఆఫ్ భారత్’ వెనుక ఉన్న ఆలోచన ఉద్భవించింది. ఇలాంటి వారి గు రించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తున్నాం. అంతేకాదు, ప్రస్తుత, రేపటి తరా లను ప్రభావితం చేసే శక్తి కూడా వారికి ఉంది’’ అని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్డీ టీవీ సహవ్యవస్థాపకులు డాక్టర్ ప్రణయ్ రాయ్ మాట్లాడుతూ, ‘‘ఐకాన్స్ ఆఫ్ భారత్’’ తో అనుబంధం ఏర్పరచుకునేందుకు ఎన్డీ టీవీ ఎంతో సంతోషిస్తోంది. భారతదేశంలోని విజయగాధలపై ఇది దృష్టి పెడుతుంది. ఇండియన్ మనీ యొక్క ఫ్రీడమ్ ప్లాట్ ఫామ్ తో పని చేయడం చూస్తుంటే, ఈ షో కోట్లాది మంది భారతీయులకు తప్పకుండా స్ఫూర్తి కలిగిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
ఒక విశిష్టమైన స్టోరీ ఆధారిత ఫార్మాట్ లో ఉండే ఈ కార్యక్రమం ఆర్థిక స్వాతంత్ర్యం పొందుతూ, మరెంతో మందికి ఉద్యోగాలను కల్పిస్తూ, విభిన్న రీతిలో తమ జీవనోపాధులను నిర్మించుకున్న ప్రజలను సత్కరి స్తుంది. స్థానిక అవసరాలను తీర్చేందుకు ఈ ఐకాన్స్ ఆఫ్ భారత్ తమ కార్యకలాపాలను ప్రారంభించారు లేదా రైతులు సాగు విధానాలను మెరుగుపరిచేందుకు నూతన విధానాలను కనుగొన్నారు. దేశవ్యాప్తంగా వీక్షకులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు, దేశ ఆర్థికాభివృద్ధి ని ముందుకు తీసుకెళ్లే శ్రామిక శక్తిలో భాగమయ్యేందుకు వారిని ప్రోత్సహించడం ఈ షో లక్ష్యం.
ఐకాన్స్ ఆఫ్ భారత్ విజయగాధలు  ఫ్రీడమ్ యాప్ పై అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యాపారం ఎలా చేయాలి, ఏదైనా సూక్ష్మ సంస్థ స్థాపించాలనుకుంటే అందుకు స్ఫూర్తినిచ్చే వారి వివరాలు ఉంటాయి.
 ఈ కార్యక్రమంలో భాగంగా 60 మంది ఐకాన్స్ ఆఫ్ భారత్ విజయగాధలు ప్రదర్శించబడుతాయి. ప్రతీ ఎ పిసోడ్ 5 మంది ఐకాన్ల గురించి ఉంటుంది. వారిలో ఒకరు ‘శ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్’గా సన్మానించబడుతా రు. ఈ ‘శ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్’ లలో ఒకరు అంతిమంగా మా షో ఫైనల్ లో ‘సర్వశ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్’ గా సన్మానించబడుతారు.
ఈ ప్రక్రియలో గౌరవనీయ జ్యూరీ మాకెంతగానో తోడ్పడుతుంది.
షో జ్యూరీలో సూపర్ 30 ప్రోగ్రామ్ కు ప్రసిద్ధి చెందిన భారతీయ మేథమేటిక్స్ ఎడ్యుకేటర్ ఆనంద్ కుమార్, రశ్మి బన్సాల్ ఆథర్, ఆంత్రప్రెన్యూర్ రశ్మి బన్సాల్, ఎంబీఏ చాయ్ వాలా గా పేరొందిన మోటివేషనల్ స్పీక ర్ ప్రఫుల్ బిల్లోర్, ఐఐఎం కలకత్తా ఇన్నోవేషన్ పార్క్ చైర్మన్, టై దిల్లీ – ఎన్సీఆర్ చైర్మన్ శ్రీకాంత్ శాస్త్రి సభ్యులుగా ఉంటారు.
ఐకాన్స్ ఆఫ్ భారత్ ఇప్పడు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. iconsofbharat.com   లింక్ ద్వారా లేదా ఫ్రీడ మ్ యాప్ ద్వారా ప్రజ లు తమ ఎంట్రీలను సమర్పించవచ్చు.
శ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్ – ఆడియన్స్ చాయిస్ అవార్డు కు గాను ఓటేయాల్సిందిగా వీక్షకులను ఈ షో కో రుతోంది. ఫ్రీడమ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా వీక్షకులు తమ ఫేవరేట్ ఐకాన్స్ కు ఓటేయవ చ్చు. శ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్ – ఆడియెన్స్ చాయిస్ వోటింగ్ విండో ఆదివారం 9.30 నుంచి బుధవారం అ ర్థరాత్రి వరకు ఓపెన్ గా ఉంటుంది. ఆడియన్స్ నుంచి అత్యధిక సంఖ్యలో ఓట్లు పొందిన ఐకాన్ ఆ నిర్దిష్ట ఎ పిసోడ్ కు ‘శ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్- ఆడియెన్స్ ఛాయిస్’ గా అవార్డు పొందుతారు. అత్యధిక సంఖ్యలో వీక్ష కుల ఓట్లను పొందే ఐకాన్ ‘సర్వశ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్ – సీజన్ 1’ టైటిల్ అవార్డు పొందుతారు.
ఇండియన్ మనీ.కమ్ భారతదేశ అతిపెద్ద లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫామ్. రైతులు, చిన్న వ్యాపారుల కు అవసరమైన నాలెడ్జ్ ను, అవకాశాలను అందిస్తుంది. వారి ఆకాంక్షలు, సామర్థ్యాలకు మధ్య ఉండే అంతరాన్ని తొలగిస్తుంది. ఫ్రీడమ్ యాప్ పై ఇప్పుడు ఫామింగ్, స్మాల్ బిజినెస్ ఐడియాస్ వంటి టాపిక్స్ లో 750కి పైగా కోర్సులను 6 భాషల్లో దేశవ్యాప్తంగా 7.5 మిలియన్ల మందికి అందిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.