Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించిన జాన్సన్‌ కంట్రోల్స్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 15,2022

భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించిన జాన్సన్‌ కంట్రోల్స్‌

హైదరాబాద్ : స్మార్ట్‌, హెల్తీ మరియు సస్టెయినబల్‌ బిల్డింగ్స్‌ కోసం అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న జాన్సన్‌ కంట్రోల్స్‌ నేడు అధికారికంగా తమ నూతన, అత్యాధునిక, ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని  హైదరాబాద్‌లో  ఇంజినీరింగ్‌, ఎక్స్‌లెన్స్‌ కోసం తెరిచినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లోని జాన్సన్‌ కంట్రోల్స్‌, ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్ర  పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖామాత్యులు కె.టి.రామారావు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో జాన్సన్‌ కంట్రోల్స్‌ గ్లోబల్‌ సెక్యూరిటీ ప్రొడక్ట్స్‌  వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌  జనరల్‌ మేనేజర్‌ డేవ్‌ పుల్లింగ్‌ ; జాన్సన్‌ కంట్రోల్స్‌  ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ గ్లోబల్‌ వీపీ గోపాల్‌ పారిపల్లి;  జాన్సన్‌ కంట్రోల్స్‌  ఇంట్రూజన్‌ ప్రొడక్ట్స్‌ గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, తజ్మిన్‌ పిరానీ పాల్గొన్నారు. ‘‘హైదరాబాద్‌లో    జాన్సన్‌ కంట్రోల్స్‌ ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం ఏర్పాటుచేయడమన్నది భద్రతను నిర్మించడం కోసం సస్టెయినబల్‌ సాంకేతికతలో అత్యంత కీలకమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు భారతదేశంలో టెక్‌ ఇన్నోవేషన్‌ మరియు ప్రతిభావంతుల కేంద్రంగా నిలువాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు అత్యంత కీలకమైనది’’ అని కె.టి. రామారావు అన్నారు.  ఆయనే మాట్లాడుతూ ‘‘జాన్సన్‌ కంట్రోల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం  మరియు ఈ కేంద్రం ఏర్పాటులో మా వంతు పాత్ర పట్ల మేము గర్వంగా ఉన్నాము’’ అని అన్నారు. ఈ కేంద్రం, 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో  హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ వద్దనున్న  గౌర ఫౌంటెన్‌హెడ్‌ వద్ద ఉంది. ఇది  భారతదేశంలో  ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్ల (పూనె, గుర్‌గావ్‌, బెంగళూరు, ఢిల్లీ) నెట్‌వర్క్‌తో చేరుతుంది. దానితో పాటుగా భారతదేశంలో జాన్సన్‌ కంట్రోల్స్‌ ఉనికిని సైతం విస్తరిస్తుంది. ఈ ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం  ప్రధానంగా సెక్యూరిటీ ఉత్పత్తుల  పరిశోధన మరియు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇంటిలిజెంట్‌ ఎడ్జ్‌ ఉపకరణాలు వినియోగించి వినియోగదారుల అనుభవాలను సమూలంగా మార్చేందుకు ఇది  అంకితమై ఉంది. ‘‘ఐఓటీ, ఏఐ మరియు 5జీ రూపంలో నూతన 5వ వేవ్‌ టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పనితీరును ఉన్నతంగా మెరుగుపరుస్తూనే డీకార్బనైజేషన్‌, సస్టెయినబిలిటీ, ఇంధన సామర్ధ్యం, పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాలను అందించే రీతిలో భవంతులు పునరావిష్కరింప చేయబడుతున్నాయి’’అని  జాన్సన్‌ కంట్రోల్స్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, విజయ్‌ శంకరన్‌ అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ఈ నూతన సెంటర్‌,  బిల్డింగ్‌  టెక్నాలజీలో మా  నూతన ఆవిష్కరణలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జాన్సన్‌ కంట్రోల్స్‌ యొక్క ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాల నెట్‌వర్క్‌కు అనుగుణంగా ఉంటుంది’’ అని అన్నారు. ఈ నూతన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ కోసం  ఎసెంచర్‌తో జాన్సన్‌ కంట్రోల్స్‌ భాగస్వామ్యం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో ఎసెంచర్‌ అత్యంత కీలకమైన పాత్ర పోషించనుంది. వారి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ బృందాలు  నేరుగా జాన్సన్‌ కంట్రోల్స్‌ అత్యున్నత శ్రేణి సాంకేతికతను ఉపయోగించేందుకు తోడ్పడతాయి. ఈ సాంకేతికతలలో 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), మెటావర్శ్‌ ప్లాట్‌ఫామ్స్‌ మరియు డిజిటల్‌ ట్విన్స్‌ వంటివి ఉంటాయి. ఈ సాంకేతికతలు, జాన్సన్‌ కంట్రోల్స్‌ ఓపెన్‌ బ్లూ ప్లాట్‌ఫామ్‌– కంపెనీ యొక్క  ఏఐ ఆధారిత  బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌కు అనుగుణంగా పనిచేస్తాయి. ఓపెన్‌ బ్లూ అనేది క్లౌడ్‌ ఆధారితంగా కనెక్ట్‌ చేయబడిన సొల్యూషన్స్‌ మరియు సేవల సూట్‌. ఇది వినియోగదారుల ప్రస్తుత ఐటీ మరియు కార్యాచరణ సాంకేతికతతో కలిసిపోతుంది. ఆర్కిటెక్ట్స్‌, శాస్త్రవేత్తలు మరియు ఇంజినీర్లతో కూడిన బృందాలు విప్లవాత్మక ఓపెన్‌ బ్లూ సాంకేతికతలు అయినటువంటి కృత్రిమ మేథస్సు, మెషీన్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, బయోమెట్రిక్స్‌ ను వినియోగించడం సహా మరెన్నో అంశాల ద్వారా మార్కెట్‌ ఆధారిత భద్రతా ఉత్పత్తులు అయినటువంటి ఇంట్రూషన్‌, యాక్సెస్‌ కంట్రోల్‌  మరియు వీడియో నిఘా (ఏసీవీఎస్‌) ఉత్పత్తులు రూపొందిస్తున్నారు.
ఈ ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం 500 మంది ఇంజినీర్లతో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో అదనంగా మరిన్ని ఉద్యోగాలను బహుళ అంశాలైనటువంటి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), ఎడ్జ్‌ ఇంజినీర్స్‌, ఏఐ/కంప్యూటర్‌ విజన్‌ సైంటిస్ట్‌లు మరియు ఇంజినీర్స్‌, డాటా సైంటిస్ట్స్‌ మరియు ఎనలిస్ట్స్‌ మరియు యుఐ/యుక్స్‌ స్పెషలిస్ట్స్‌గా నియమించనుంది. ఐటీ మరియు ఇంజినీరింగ్‌ ప్రతిభావంతుల కోసం భారతదేశం యొక్క అతిపెద్ద గమ్యస్థానాలలో ఈ నూతన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ తో పాటు జాన్సన్‌ కంట్రోల్స్‌ తన భద్రతా ఉత్పత్తులను నడపడానికి భారతదేశాన్ని వ్యూహాత్మక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘భారతదేశంలోని  హైదరాబాద్‌లో మా నూతన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం మరింతగా జాన్సన్‌కంట్రోల్స్‌ యొక్క సమగ్ర భవనాల  భద్రతా పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడం’’ అని డేవ్‌ పుల్లింగ్‌, అధ్యక్షుడు, జనరల్‌ మేనేజర్‌ గ్లోబల్‌ సెక్యూరిటీ ప్రొడక్ట్స్‌, జాన్సన్‌ కంట్రోల్స్‌ అన్నారు.  ‘‘ఈ నూతన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం  భారతదేశం నుంచి  భారతదేశానికి  స్మార్ట్‌, హెల్తీ, సస్టెయినబల్‌ బిల్డింగ్స్‌ కోసం అత్యున్నత శ్రేణి పరిష్కారాలను అందించాలనే  జాన్సన్‌ కంట్రోల్స్‌ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది’’అని అన్నారు.
భారతదేశంలో జాన్సన్‌కంట్రోల్స్‌ గత 27 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది మరియు నేడు జాన్సన్‌ కంట్రోల్స్‌ ఇండియాలో  6వేల మంది ఉద్యోగులు విధులను నిర్వహిస్తున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాలలో ఈ సంఖ్యను మరింతగా విస్తరించనుంది.
జాన్సన్‌ కంట్రోల్స్‌ గురించి :
జాన్సన్‌ కంట్రోల్స్‌ (ఎన్‌వైఎస్‌ఈ  జెసీఐ) వద్ద, మేము ప్రజలు నివశించే, పనిచేసే, అభ్యసించే మరియు ఆటలాడే ప్రాంతాలలో వాతావరణం మార్చాలనుకుంటున్నాము. స్మార్ట్‌, హెల్తీ, సస్టెయినబల్‌ బిల్డింగ్స్‌లో  అంతర్జాతీయంగా అగ్రగామిగా, ప్రజలు, ప్రాంగణాలు, ప్లానెట్‌కు సేవలనందించేందుకు  భవంతుల పనితీరును పునర్నిర్వచించాలనుకుంటున్నాము.
దాదాపు 135 సంవత్సరాల కంటే ఎక్కువ ఆవిష్కరణల గర్వించతగిన చరిత్ర ఆధారంగా  మేము మా సమగ్ర డిజిటల్‌ ఆఫర్‌ అయిన ఓపెన్‌ బ్లూ  ద్వారా ఆరోగ్య సంరక్షణ, పాఠశాలలు, డాటా సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, స్టేడియంలు, తయారీ మరియు అంతకు మించిన పరిశ్రమల కోసం భవిష్యత్‌ యొక్క బ్లూ ప్రింట్‌ను అందజేస్తాము.
నేడు, 150కు పైగా దేశాలలో ఒక లక్షకు పైగా నిపుణులతో కూడిన అంతర్జాతీయ బృందంతో  జాన్సన్‌ కంట్రోల్స్‌ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ పోర్ట్‌ఫోలియో తో  పాటుగా సర్వీస్‌ సొల్యూషన్స్‌ పోర్ట్‌ఫోలియోను పరిశ్రమలో అత్యంత నమ్మకమైన పేర్ల నుంచి అందిస్తుంది.
మరింత సమాచారం కోసం www.johnsoncontrols.com చూడండి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై @Johnson Controls చూడండి.

జాన్సన్‌ కంట్రోల్స్‌ ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాల గురించి :

జాన్సన్‌ కంట్రోల్స్‌ను ఆవిష్కరణలపై రూపొందించారు. ఆవిష్కరణ అనేది సంస్థ డీఎన్‌ఏలో అంతర్భాగం. నేడు, మా ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాలు  ఈ మహోన్నత చరిత్రపై మరో అద్యాయం రాయడంతో పాటుగా నిష్ణాతులైన బృందాల నడుమ సౌకర్యవంతమైన భాగస్వామ్యానికి మద్దతునందిస్తూ స్మార్ట్‌, హెల్తీ, సస్టెయినబల్‌ స్పేసెస్‌ అందించేందుకు నూతన మార్గాలను కనుగొంటున్నాయి. భవిష్యత్‌ యొక్క బ్లూప్రింట్‌కు తగిన శక్తినీ అందిస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.