Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మారుమూల ప్రాంతాలకు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ సేవలు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 17,2022

మారుమూల ప్రాంతాలకు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ సేవలు

న్యూఢిల్లీ: భారతదేశపు ప్రీమియర్‌ కమ్యూనికేషన్స్‌ సేవల ప్రదాత భారతీ ఎయిర్‌టెల్‌ (ఎయిర్‌టెల్‌) నేడు తమ ఫైబర్‌ టు ద హోమ్‌ (ఎఫ్‌టీటీహెచ్‌) బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు– ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ను లడఖ్‌ మరియు అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. దీనితో, భారతదేశపు మారుమూల ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతాలలో తమ ఎఫ్‌టీటీహెచ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి ప్రైవేట్‌ ఐఎస్‌పీగా ఎయిర్‌టెల్‌ నిలిచింది. తద్వారా వినియోగదారులకు ప్రపంచ శ్రేణి డిజిటల్‌ ప్రాధన్యతను తీసుకురావడంతో పాటుగా డాటా  సూపర్‌హైవేకు వారిని కలుపుతుంది.
          ఈ సందర్భంగా  భారత ప్రభుత్వ టెలికామ్‌  శాఖ  కార్యదర్శి శ్రీ కె రాజారామన్‌ మాట్లాడుతూ ‘‘తమ ఎఫ్‌టీటీహెచ్‌ సేవలను లడఖ్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులలో ప్రారంభించిన ఎయిర్‌టెల్‌ను అభినందిస్తున్నాను. చెన్నై మరియు పోర్ట్‌బ్లెయిర్‌ నడుమ సముద్రగర్భంలో కేబుల్‌ వేయడాన్ని గత సంవత్సరం గౌరవనీయ ప్రధాని ప్రారంభించడం ద్వారా ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా లక్ష్యంకు అనుగుణంగా ఈ ప్రాంతానికి హై స్పీడ్‌ డాటా కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎయిర్‌టెల్‌ లాంటి ప్రైవేట్‌ ఆపరేటర్లు ఈ ప్రాంతంలోని ప్రజలకు హై స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
      విర్‌ ఇందర్‌ నాథ్‌, సీఈఓ – బ్రాడ్‌బ్యాండ్‌ బిజినెస్‌, భారతీ ఎయిర్‌టెల్‌  మాట్లాడుతూ ‘‘ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ యొక్క అత్యున్నత శ్రేణి బ్రాడ్‌బ్యాండ్‌ అనుభవాలను ఈ ప్రాంత వాసుల చెంతకు తీసుకు రావడం పట్ల సంతోషంగా ఉన్నాము. మహమ్మారి అనంతర ప్రపంచంలో హై స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌కు ఇళ్ల నుంచి డిమాండ్‌ పెరిగింది. మరీ ముఖ్యంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ తో పాటుగా ఆన్‌లైన్‌ వినోదం వంటి వాటి కోసం వాడుతున్నారు. వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు భారీ మొత్తంలో పెట్టుబడులను ఎయిర్‌టెల్‌ పెడుతుంది  మరియు తమ ఎఫ్‌టీటీహెచ్‌ ఫుట్‌ప్రింట్‌ను 2000కు పట్టణాలు, నగరాలకు  దేశవ్యాప్తంగా రాబోయే మూడు సంవత్సరాలలో  విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటుగా డిజిటల్‌ కనెక్టడ్‌ ఇండియాకు తోడ్పాటునందించనుంది’’అని అన్నారు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ యొక్క హై స్పీడ్‌  బ్రాడ్‌బ్యాండ్‌ ప్రస్తుతం లడఖ్‌లోని లేహ్‌ మరియు అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులలోని పోర్ట్‌బ్లెయిర్‌లో లభ్యమవుతున్నాయి.  ఈ కంపెనీ తమ సేవలను ఈ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలకు రాబోయే కొద్ది నెలల్లో విస్తరించనుంది.
          మహోన్నత అనుభవాలను అందించేందుకు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌లో అత్యాధునిక సాంకేతిక అంశాలు సైతం భాగంగా ఉంటాయి. దీని తరువాత తరపు వై–ఫై రౌటర్లు సిమ్మిట్రికల్‌ డౌన్‌లోడ్‌ మరియు అప్‌లోడ్‌ స్పీడ్స్‌ కలిగి ఉండటంతో పాటుగా  ఏకకాలంలో 60 ఉపకరణాలను సైతం కనెక్ట్‌ చేసుకునే  అవకాశం అందిస్తుంది. దీనికి ఎయిర్‌టెల్‌ యొక్క అత్యున్నత 24 గంటల కస్టమర్‌ సేవా మద్దతు మరియు నిరూపిత నెట్‌వర్క్‌ విశ్వసనీయత అందిస్తుంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ కు మార్చి 31,2022 నాటికి4.8 మిలియన్‌ వినియోగదారులు ఉన్నారు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా 847 నగరాలు  మరియు పట్టణాలు వ్యాప్తంగా లభిస్తుంది. దీనిని 2025 నాటికి 2000 పట్ణణాలకు విస్తరించనుంది. ఈ కంపెనీ తమ ఇన్‌స్టాల్డ్‌ హోమ్స్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను 150% వృద్ధి చేయడంతో పాటుగా ఇదే సమయంలో 40 మిలియన్‌ కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. హై స్పీడ్‌ డాటా మరియు అపరిమిత లోకల్‌/ఎస్‌టీడీ కాల్స్‌కు తోడుగా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌ విస్తృతశ్రేణిలో ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ప్రయోజనాలతో వస్తుంది. దీనిలో కాంప్లిమెంటరీ సబ్‌స్ర్కిప్షన్స్‌ ను ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను పూర్తి డిజిటల్‌ వినోదం కోసం అందిస్తుంది. మరిన్ని వివరాల కోసం https://www.airtel.in/broadband/ చూడండి.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.