Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
15 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన ప్రశాంతత | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 18,2022

15 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన ప్రశాంతత

హైదరాబాద్ : అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన  నిపుణులు, సలహాదారులతో కూడిన ఇనిస్టిట్యూట్‌ ఫర్‌  ఎకనమిక్స్‌ అండ్‌ పీస్‌ (ఐఈపీ)  తమ గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌ 16వ ఎడిషన్‌ను నేడు విడుదల చేసింది.
శాంతియుతతకు సంబంధించి ప్రపంచంలో  అత్యున్నత ప్రమాణంగా భావిస్తోన్న  ఈ 16వ ఎడిషన్‌ వార్షిక గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌ (జీపీఐ) వెల్లడిస్తున్న దాని ప్రకారం అంతర్జాతీయంగా శాంతియుత అనేది 2021లో సరాసరిన 0.3% క్షీణించింది.  గత 14 సంవత్సరాలలో అంతర్జాతీయంగా శాంతియుత ప్రమాణాలు క్షీణించడం ఇది 11వసారి. దాదాపు 90 దేశాలలో ఇది మెరుగుపడగా,  71 దేశాలలో  ఇది క్షీణించింది. తద్వారా పరిస్థితులు మెరుగుపడాల్సింది పోయి ఆ దేశాలలో మరింతగా పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఈ నివేదిక సూచిస్తుంది. ఇప్పటికీ అత్యంత శాంతికాముక దేశంగా ఐస్‌ల్యాండ్‌ నిలుస్తుంది. 2008వ సంవత్సరం నుంచి ఈ దేశం తమ స్థానాన్ని నిలుపుకుంటూనే ఉంది. దీనితో పాటుగా ఈ జాబితాలో అగ్రగామి దేశాలుగా న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌,  డెన్మార్క్‌,ఆస్ర్టియా  నిలిచాయి. వరుసగా ఐదవ సంవత్సరం కూడా ఈ జాబితాలో  అతి తక్కువ శాంతియుత దేశంగా  అఫ్ఘనిస్తాన్‌ నిలిచింది, అనుసరించి యెమన్‌, సిరియా, రష్యా, దక్షిణ సూడాన్‌ ఉన్నాయి.  ఈ జీపీఐలో అగ్రస్థానంలో నిలిచిన పది దేశాలలో ఏడు  దేశాలు యూరోప్‌లోనే ఉన్నాయి. ఈ సూచీలో అగ్రశ్రేణి దేశాలలో యూరోప్‌కు వెలుపల దేశంగా నిలిచిన ఒకే ఒక్క దేశం టర్కీ. శాంతియుత పరంగా అత్యధిక క్షీణతను ఎదుర్కొన్న  ఐదు దేశాలలో రెండు దేశాలుగా రష్యా, ఉక్రెయిన్‌ నిలిచాయి. వీటితో పాటుగా జాబితాలో గినియా, బుర్కినా ఫాసో,  హైతీ ఉన్నాయి. ఈ శాంతియుత క్షీణతకు ఈ దేశాలలో ప్రస్తుతం చోటు చేసుకున్న యుద్ధాలే  కారణం. ఈ జీపీఐలో 23 సూచీలు ఉండగా, భారీగా శాంతియుతత పరంగా క్షీణత అనేది పక్క దేశాలతో సంబంధాల పరంగా కనిపిస్తుంది. దీనితో  పాటుగా అంతర్గత పోరాటాల తీవ్రత, శరణార్ధులు, ఐడీపీలు, రాజకీయ టెర్రర్‌,  రాజకీయ అనిశ్చితి కూడా కారణమే. మొత్తంమ్మీద 28 దేశాలలో  అత్యున్నత స్థాయి అస్థిరత కారణమవుతుంది అలాగే పది దేశాలలో రాజకీయంగా భయానక పరిస్థితులు ఉన్నాయి
ప్రపంచవ్యాప్తంగా  శాంతియుతత పరంగా అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. 2008 నుంచి 25 కనీస శాంతియుత దేశాలలో పరిస్థితి సరాసరిన 16% క్షీణించింది. అదే సమయంలో అత్యంత శాంతి కాముక దేశాలలో అది 5.1% వృద్ధి చెందింది.  2008 నుంచి 116 దేశాలు తమ నరహత్యల శాతం తగ్గింది.
అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధకు ఈ హింస , 16.5 ట్రిలియన్‌ డాలర్ల నష్టం చేస్తుంది లేదా  అంతర్జాతీయ జీడీపీకి 10.9%కు సమానంగా ఇది ఉంటుంది.  ఒక్కో వ్యక్తికి 2,117 డాలర్లు భారంతో ఇది సమానం.  హింస కారణంగా తీవ్రంగా ప్రభావితమైన 10 దేశాలలో , సరాసరి ఆర్ధిక ప్రభావం జీడీపీలో 34%కు సమానంగా ఉంటుంది. కనీస ప్రభావం కలిగన దేశాలలో  ఇది 3.6%గా ఉంది. ఈ నివేదికలో పలు సూచీలు పరంగా గణనీయమైన పురోగతి కనిపించింది. దీనిలో టెర్రరిజం ప్రభావం తగ్గడం, న్యూక్లియర్‌, భారీ ఆయుధాలు, అంతర్గత పోరాటాల వల్ల మరణాలు, మిలటరీ వ్యయం, ఖైదు చేసే శాతం, నేర పూరిత భావనలు ఉన్నాయి. ఈ జీపీఐ ప్రారంభించిన నాటి నుంచి టెర్రరిజం ప్రభావం చాలా తక్కువ స్ధానంలో ఉంది. ఐఈపీ ఫౌండర్‌ మరియు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ స్టీవ్‌ కిల్లేలియా  మాట్లాడుతూ ‘‘గత సంవత్సరం కోవిడ్‌–19 కారణంగా ఆర్ధిక పరిస్థితులు దిగజారతాయని హెచ్చరించాం. ఇప్పుడు మనం సరఫరా చైన్‌  కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్భణం, ఆహార అభద్రత వంటివి ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనియొక్క రాజకీయ, ఆర్ధిక పరిణామాలు రాబోయే సంవత్సరాలలో ప్రతి ధ్వనిస్తాయి. పొరుగు సంబంధాలు, రాజకీయ అభద్రత, అంతర్గత పోరాటాల తీవ్రత, పేలవమైన స్కోర్స్‌తో కలిసినప్పుడు ప్రభుత్వాలు, సంస్థలు, నాయకులు తప్పని సరిగా శాంతి యొక్క శక్తిని  ఉపయోగించుకోవాలి.  శాంతి కోల్పోవడం వల్ల కలిగే ఆర్ధిక నష్టం రికార్డు కనిష్టానికి 2021లో  చేరుకుంది. ఈ ధోరణిని మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. శాంతియుత సమాజాలు సృష్టించే ధోరణులు, ఇనిస్టిట్యూట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చే దేశాలు మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించగలవని జీపీఐ వెల్లడిస్తుంది’’ అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.