Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ

అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా (ఏఐసీ)తో భాగస్వామ్యం చేసుకుని కనీస మద్దతు ధర హామీని విస్తరిస్తోన్న సిన్జెన్టా ఇండియా వెజిటెబుల్‌ సీడ్స్‌

గుంటూరు మార్కెట్‌లో మే 2022లో 2వేల మంది రైతులతో పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులను కాపాడే ప్రభావంతమైన మార్గంగా నిలుస్తుంది

గుంటూరు, 22 జూన్‌ 2022 : చిన్న, సన్నకారు రైతులకు తగిన సాధికారితను అందించడంతో పాటుగా ఊహాతీత మార్కెట్‌ పరిస్ధితుల కారణంగా ఎదురయ్యే మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి వారిని కాపాడే వినూత్న ప్రయత్నంలో భాగంగా సిన్జెన్టా ఇండియా ఇప్పుడు అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా (ఏఐసీ)తో ప్రత్యేకమైన ఒప్పందాన్ని గుంటూరులోని మిర్చి పంట రైతుల కోసం చేసుకుంది. ఈ ఒప్పందంతో రైతులు తమ పంట దిగుబడికి సహేతుకమైన ధరలను పొందగలరు. దానితో పాటుగా మార్కెట్‌లో ధరలు గణనీయంగా పడిపోయినప్పటికీ నష్టాల బారిన పడకుండా కాపాడుకోగలరు.

'రైతుల కష్టాలను మేము అర్ధం చేసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని చిన్న కమతాల రైతులకు మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నుంచి కాపాడేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దాము. దీని ద్వారా వారు తమ ఆదాయానికి భద్రత పొందగలరు మరియు వారు కోరుకున్న పంటను సాగు చేసుకునే అవకాశమూ లభిస్తుంది` అని డాక్టర్‌ కె సీ రవి , చీఫ్‌ సస్టెయినబిలిటీ ఆఫీసర్‌, సిన్జెన్టా ఇండియా అన్నారు.

'సిన్జెన్టా వెజిటేబుల్‌ సీడ్స్‌ డివిజన్‌ తో పాటుగా అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రారంభించిన ఈ పథకం మిర్చి పంట సాగు చేస్తున్న రైతులకు ఓ గేమ్‌ ఛేంజర్‌గా నిలువనుంది. గుంటూరు ఏపీఎంసీ వద్ద, దాదాపు 80 శాతం ఎండుమిర్చి వేలం జరుగుతుంది. అందువల్ల ఈ పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించడానికి ఇది సరైన ప్రాంగణం` అని రవి జోడించారు

సిన్జెన్టా వెజిటెబుల్‌ సీడ్స్‌ గత కొద్ది కాలంగా చిన్న కమతాల రైతులకు నిలకడతో కూడిన వృద్ధిని అందించేందుకు సరైన భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది . 'సిన్జెన్టా వెజిటేబుల్‌ సీడ్స్‌ ఎంతోమంది సాగుదారులకు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఎందుకంటే, అత్యుత్తమ నాణ్యత కలిగిన విత్తనాలు మరియు సేవలను టీమ్‌ సభ్యులు అందించగలరు. మా దగ్గర విస్తృత శ్రేణిలో వెజిటేబుల్‌ హైబ్రిడ్స్‌ ఉన్నాయి. ప్రతి హైబ్రిడ్‌కూ వినూత్నత ఉంది. వారు కోరుకునే నాణ్యతలు ఉండటం వల్ల సాగుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. మా పెంపకం దారులు కమోడిటీ విక్రయాల సమయంలో మార్కెట్‌ ధర గురించి ఆందోళన చెందుతుండటంతో పాటుగా ఆదాయపరంగా తమకు జరుగుతున్న నష్టాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గమనించి వారికి అవసరమైన మద్దతును అందించాలనుకుంటున్నాము` అని సంజయ్‌ సింగ్‌, టెర్రిటరీ హెడ్‌, సౌత్‌ ఆసియా వెజిటేబుల్స్‌, సిన్జెన్టా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అన్నారు.

'గుంటూరులోని అచ్చంపేట మండలంలోని ఓ చిన్న గ్రామంలో 2వేల మందికి పైగా రైతులు సిన్జెన్టా హాట్‌ పెప్పర్‌ హైబ్రిడ్‌ హెచ్‌పీహెచ్‌ 5531 సాగు చేస్తున్నారు. హాట్‌ పెప్పర్‌ రైతులు సరాసరిన రెండు ఎకరాల భూమి కలిగి ఉండటంతో పాటుగా ఎకరాకు 1.5 లక్షల రూపాయల పెట్టుబడిని పంట సాగు కోసం పెట్టారు. పంట సాగు సమయంలో మార్కెట్‌ ధరల కారణంగా వీరు నష్టపోకుండా చేసేందుకు, తమ పెట్టుబడుల నష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు, తరువాత సీజన్‌లో పంట సాగు కోసం మరలా పెట్టుబడి పెట్టేందుకు తోడ్పడేలా తగు చర్యలు తీసుకున్నాము` అని సంజయ్‌ అన్నారు.

'ఏఐసీ ఇప్పుడు చిన్న రైతులకు వినూత్నమైన అవకాశం కల్పిస్తుంది. వీరంతా కూడా సిన్జెన్టా హాట్‌ పెప్పర్‌ హైబ్రిడ్‌ హెచ్‌పీహెచ్‌ 5331ను సాగు చేస్తున్నారు. వీరికి ఫసల్‌ భావాంతర్‌ కవచ్‌ మద్దతు ఉంది. ఏఐసీ యొక్క ఈ భీమా పథకంతో రైతులకు మార్కెట్‌లో ప్రతికూల ధరల సమయంలో కూడా తగిన రక్షణ లభిస్తుంది. ఈ ప్రొడక్ట్‌తో పాలసీ హోల్డర్లు మార్కెట్‌లో ధరలు ఊహాతీతంగా పడిపోయినప్పటికీ రక్షించబడతారు. బీమా చేయించిన పంట ధర పడిపోతే అంటే కనీస మద్దతు ధర లేదా థ్రెషోల్డ్‌ ధర కంటే తక్కువగా ఉంటే అతనికి నష్టం జరుగుతుంది. అలా జరగకుండా ఉండటం కోసం పాలసీహోల్డర్‌కు థ్రెషోల్డ్‌ ధర మరియు మార్కెట్‌ మోడల్‌ ధర మధ్య వ్యత్యాసాన్ని అందించడం ద్వారా పాలసీదారుకు పరహారాన్ని ఏఐసీ చెల్లిస్తుంది` అని ఏఐసీ సీఎండీ శ్రీ ఎంకె పొద్దార్‌ అన్నారు.

సాగు చేసిన పంటకు మార్కెట్‌లో అనూహ్యమైన హెచ్చుతగ్గుల కారణంగా రైతులు తరచుగా పంట మార్పిడి విధానం అనుసరించే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ విధంగా చేస్తున్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోక పోవచ్చు. ఇది పెట్టుబడిపై తక్కువ రాబడికి దారి తీయవచ్చు.

మద్దతు కోసం పాలసీని ఎంచుకునే రైతులు ఊహించని విధంగా ధరల పతనం వల్ల ప్రభావితం కాలేరు. ఎందుకంటే వారు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి నష్టాన్ని నివారించుకోగలరు.

'మార్కెట్‌లో డిమాండ్‌ - సరఫరా నడుమ ఉన్న అంతరాల కారణంగా మార్కెట్‌లో నిత్యావసరాల ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రైతులు నష్టపోయే అవకాశాలూ ఉన్నాయి. అలా జరుగకుండా ఉండాలంటే తాము పెట్టుబడి పెట్టిన డబ్బును సురక్షితంగా ఉంచడం ద్వారా ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు. రైతులు తాము పండించిన పంటను సుదీర్ఘకాలం పాటు విక్రయించకుండా ఉండలేరు. వారు తమ వర్కింగ్‌ క్యాపిటల్‌ను త్వరగా పొందడంతో పాటుగా పంట ఉత్పత్తిలో ఎదురయ్యే ఖర్చులనూ సెటిల్‌ చేయాల్సి ఉంది. స్థిరమైన మార్కెట్‌ ధరను పొందడం ద్వారా రైతులు పంట ఎంపికలో సరైన నిర్ణయాలను తీసుకోగలరు` అని పొద్దార్‌ అన్నారు

అత్యున్నత నాణ్యత కలిగిన విత్తనాలను రైతులకు అందించడానికి సిన్జెన్టా వెజిటేబుల్‌ సీడ్స్‌ తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రతి దశలోనూ విలువను సృష్టించేందుకు, సస్టెయినబల్‌ వృద్ధికి భరోసా అందించేందుకు ఉత్పత్తి ఆవిష్కరణలనూ చేస్తుంది.

సిన్జెన్టా ఫౌండేషన్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) సైతం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. రైతులకు భీమా విస్తరించేందుకు సరైన మద్దతు భాగస్వామిని గుర్తించడంలో ఇది సహాయపడుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.