Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది మే మాసంలో ఎనిమిది కీలక రంగాలు 18.1 శాతం వృద్థిని కనబర్చాయి. గతేడాది ఇదే మాసంలో 16.4 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. 2022 ఏప్రిల్లో బొగ్గు, ముడి చమురు, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ తదితర ఎనిమిది రంగాల ఉత్పత్తిలో 9.3 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో పోల్చినా.. గతేడాది మే మాసం గణంకాలతో పోల్చినా క్రితం మేలో మెరుగైన ప్రగతి నమోదయ్యిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.