Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాఫీ డే ఎంటర్ప్రైజెస్ దివాలా తీసినట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఆఖరు నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మొత్తం రూ.470.18 కోట్ల రుణాలు, వడ్డీల చెల్లింపులు చేయలేకపోయామని కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ (సీడీఈఎల్) పేర్కొంది. నగదు కొరత సంక్షోభం వల్లే రుణా లపై వడ్డీల చెల్లింపులో జాప్యం జరుగుతుందని వెల్లడించింది. ఈ సంస్థ పలు సంస్థలకు మొత్తంగా రూ.496 కోట్లు చెల్లించాల్సి ఉంది.