Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తైవనీస్ సాంకేతిక సంస్థ అసుస్ ఇండియా దేశవ్యాప్తంగా బ్రాండ్ యొక్క వాణిజ్య కార్యకలాపాలను విస్తరించ డంలో భాగంగా వరంగల్లో తమ నూతన స్టోర్ను తెరిచినట్లు ప్రకటించింది. 230 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో కంపెనీ యొక్క విస్తత శ్రేణి ఎలక్టాన్రిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. వీటిలో అసుస్ ప్రతిష్టాత్మక ఉత్పత్తులు అయిన వివోబుక్, జెన్బుక్, జెన్బుక్, ఫ్లిప్, డెస్క్టాప్లు, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ఆర్ఓజీ) ల్యాప్టాప్లు లభిస్తాయని ఆసుస్ ఇండియా ప్రతినిధి అర్నాల్డ్ సూ తెలిపారు.