Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారతదేశంలో ఆన్-ది-గో పరికరాలలో సోషియల్ ఆడియో కంటెంట్ వినియోగం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

భారతదేశంలో ఆన్-ది-గో పరికరాలలో సోషియల్ ఆడియో కంటెంట్ వినియోగం

హైదరాబాద్: మహమ్మారి ప్రారంభమైన సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు మరియు హియరబుల్స్‌తో పాటు ఇతర ‘ఆన్-ది-గో డివైజ్‌లు’ ఉన్న వినియోగదారులలో లీనమయ్యేలా చేసే ధ్వని అనుభవాలు ప్రాముఖ్యత పొందుతున్నాయి. డిజిటల్ నేటివ్‌లలో టెక్-అవేర్ వినియోగదారులు కంటెంట్ వినియోగానికి >20 గంటలను ఆన్‌లైన్‌లో గడుపుతుండగా గత మూడేళ్లలో 11% మంది ప్రీమియం ప్రాంతీయ ఆడియోలలో పరిణామకారి రెండంకెల ప్రగతి కనిపిస్తుంది. ఈ అధ్యయనం లోపలి అంశాలు డాల్బి నియమించిన ‘స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ధ్వని ప్రాముఖ్యత’కు సంబంధించి విస్తృత వినియోగదారుల అధ్యయన మూడవ ఎడిషన్ నుంచి తీసుకోగా కంటెంట్ సృష్టి చుట్టూ వినియోగదారుల ప్రవర్తన మరియు చలనంలో వినియోగించే పరికరాల క్రియాశీలతలో మార్పులు నమోదవుతున్నాయి. అధ్యయనంలో గుర్తించినటువంటి ధ్వని నాణ్యత అత్యంత ప్రముఖ చోదక శక్తికాగా (100లో 71) వినియోగదారుల స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపిస్తుండగా, బ్యాటరీ (100లో 67) మరియు కెమెరా (100లో 71) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.  తన సేవలను 2020లో ప్రారంభించిన తర్వాత సిఎంఆర్ సమీక్షలో ధ్వని ప్రముఖమైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చోదక శక్తి అనేది వరుసగా ప్రాధాన్యత ఇస్తున్నారని తేటతెల్లమైంది. ధ్వని నాణ్యత ప్రాముఖ్యత అంశం 2020 మరియు 2022 మధ్య 8% వృద్ధి చెందింది. సిఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూపు అధికారి ప్రభు రామ్ మాట్లాడుతూ,  ‘‘సంగీతం, సినిమాలు, క్రీడల ప్రత్యక్ష ప్రసారాలు మరియు మొబైల్ గేమింగ్ ఇలా వినియోగపు సందర్భాల శ్రేణి నుంచి ప్రేరణతో అగ్రగామి ధ్వని అనుభవాలను వినియోగదారులు ఎక్కువగా కేవలం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కాకుండా ఇతర ఆన్-ది-గో పరికరాల్లోనూ నిరీక్షిస్తారు. స్టేషియల్ ఆడియోకు వృద్ధి చెందుతున్న డిమాండ్‌తో వినియోగదారులు ఇప్పుడు ఎక్కువగా తమ కంటెంట్ అనుభవాల నుంచి లోతైన మరియు డిటెయిల్‌ను నిరీక్షిస్తున్నారు. వీటిని డాల్బి అట్మాస్ మరియు డాల్బి విజన్ వంటి వ్యాపారంలో అగ్రగామి ఆవిష్కారణలతో సాధ్యమైంది’’ అని వివరించారు.
అధ్యయనంలోని ప్రముఖ అంశాలు ఇక్కడ ఉన్నాయి:
ఉన్నతీకరించిన ధ్వని నాణ్యత ఆన్-ది-గో పరికరాల్లో అత్యంత ప్రముఖ, అత్యంత అవసరమైన ప్రత్యేకత ఆన్-ది-గో పరికరాలలో ధ్వని నాణ్యత అత్యంత ప్రముఖ కొనుగోలు చోదక శక్తి. సంగీతం ఆలకించడం, సినిమా వీక్షణ మరియు ఓటీటీ వీక్షణ వినియోగదారులు తమ ఆడియో/ వీడియోలను స్మార్ట్‌ఫోన్లలో వినియోగించే మూడు ప్రముఖ ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ అధ్యయనం ఆడియో కాల్స్‌కు వాట్సప్‌లో 41% వృద్ధి చూపించగా, 2020లో కేవలం 38% ఉండగా 2022లో 79% ఉంది.
         స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ఆడియో బుక్‌లలో ఆలకించడం గమనార్హంగా వృద్ధి చెందగా, అది ప్రగతి సాధించి 25 నుంచి 30 ఏళ్ల వినియోగదారుల నుంచి ప్రేరితమైంది. ధ్వని లేదా దృశ్యం కంటెంట్ వినియోగంలో వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు అత్యంత ప్రాధాన్యత స్మార్ట్‌ఫోన్ యాక్ససరీలుగా కొనసాగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ యాక్ససరీల వినియోగం 2021లో వృద్ధి చెందగా, దానికి ఈ ఏడాది ఎక్కువ వాయిస్ క్లారిటీ (64%)కి వినియోగదారులు మొగ్గు చూపడం కారణం.
కంటెంట్ క్రియేటర్లు పెరిగారు
గత మూడేళ్ల నుంచి వీడియోలు మరియు ఆడియో కంటెంట్ సృష్టి అవధి 10% వద్ధి చెందింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సగటున వారానికి 5 నుంచి 5 గంటలు కంటెంట్ సృష్టించేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు.
         ప్రతి ఐదుగురు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో నలుగురు డాల్బి విజన్ కలిగిన స్మార్ట్‌ఫోన్ల నుంచి ఎక్కువ వీడియోల చిత్రీకరణలో ఆసక్తి చూపించారు. డాల్బి అట్మాస్ మరియు డాల్బి విజన్ వినియోగదారుల క్రియాశీలత నేతృత్వం వహిస్తుంది. ప్రతి ఆరుగురు వినియోగదారులలో ఐదుగురు (84%) డాల్బి అట్మాస్‌లో కంటెంట్ వినియోగించినప్పుడు ఉత్తమ తరహాలో కంటెంట్‌కు అనుసంధానం అయిన భావన కలిగిందని తెలిపారు. ఇది 2021లో 5% మేర వృద్ధి చెందగా, దానికి డాల్బి అట్మాస్‌లో లభించే పలు ఆయామాల శబ్దపు అనుభవమే కారణం.
         ప్రతి ఆరుగురు వినియోగదారులలో ఐదుగురు (84%)  డాల్బి అట్మాస్/డాల్బి విజన్ గత మూడేళ్లలో వారి మొబైల్ కంటెంట్ వినియోగం వృద్ధి చెందేందుకు ఆఫర్ ఇచ్చిందని భావించారు. చలన చిత్రాలు, సంగీతం మరియు ఎపిసోడ్‌ల కంటెంట్‌తో సహా వినియోగదారులు అగ్రగామి మూడు  కంటెంట్‌లను డాల్బి అట్మాస్, డాల్బి విజన్‌లో అనుభవాన్ని పొందాలని కోరుకుంటున్నారు. వాస్తవంగా గత మూడేళ్లలో నిర్వహించిన అధ్యయనం లోపలి అంశాల ప్రకారం సినిమాలు భారతీయులను ఎక్కువ రంజిపజేస్తున్నాయి. ఎనిమిదిలో ఏడుగురు వినియోగదారులు డాల్బి అట్మాస్/డాల్బి విజన్ వారి కంటెంట్ చందా ప్లాన్‌లకు ఆఫర్ ఇస్తోందని విశ్వసిస్తున్నారు.
సంపాదకులకు సూచన
సైబర్ మీడియా రీసర్చ్ (CMR) అగ్రగామి సాంకేతికత పరిశోధన మరియు కన్సల్టింగ్ కంపెనీ కాగా, ‘‘ఆడియో అండ్ వీడియో కన్సమ్షన్ ఆన్ ‘ఆన్ ది గో డివైజెస్’ ఇండియా’ అనే టైటిల్‌తో సమీక్ష తృతీయ ఎడిషన్ ఆవిష్కరించింది. ఈ అధ్యయనానికి 18 నుంచి 40 ఏళ్ల వయసున్న ఎ మరియు బి వర్గాలకు చెందిన 2,344 మంది వినియోగదారులు స్పందించారు. ఈ అధ్యయనాన్ని టైయర్ 1 మరియు టైయర్ 2 నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్తా, బెంగళూరు, మధురై, రాజ్‌కోట్, భువనేశ్వర్ మరియు జలంధర్‌లలో నిర్వహించారు. ఈ పరిమాణంలో యాదృచ్ఛిక సమీక్ష ఫలితాంశాలలో పూర్తి జనాభాను సమీక్షించినప్పుడు 3% మేర ఎక్కువ లేదా తక్కువ ఉండే అవకాశం ఉండగా, 95% మేర గణాంకాలు కచ్చితత్వాన్ని కలిగి ఉన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.