Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దివ్యాంగుల సాధికారితకు కృషిచేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ కు జాతీయ అవార్డు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

దివ్యాంగుల సాధికారితకు కృషిచేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ కు జాతీయ అవార్డు

హైదరాబాద్‌: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (ఐడీపీడీ) ను డిసెంబర్‌ 03వ తేదీన నిర్వహిస్తుంటారు.  ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్ధ డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును  దివ్యాంగుల సాధికారిత కోసం కృషి చేస్తున్నందుకు  భారత రాష్ట్రపతి ప్రకటించారు. డాక్టర్‌ రెడ్డీస్‌  ఈ అవార్డును  ‘బెస్ట్‌ ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ డిసేబిలిటీస్‌’ విభాగంలో  అందజేశారు. డాక్టర్‌ రెడ్డీస్‌ యొక్క కమ్యూనిటీ కార్యక్రమం ‘గ్రోత్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలిటీస్‌ (గ్రో పీడబ్ల్యుడీ)’ ద్వారా దివ్యాంగుల సాధికారితకు అందిస్తున్న తోడ్పాటును గుర్తిస్తూ  ఈ అవార్డును ప్రకటించారు.  ఈ అవార్డును న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో  గౌరవనీయ  భారత రాష్ట్రపతి  శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా  డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌ లిమిటెడ్‌ మరియు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌  సతీష్‌ రెడ్డి అందుకున్నారు. ఈ సత్కార కార్యక్రమంలో  డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ సీఈఓ  షామిక్‌ ట్రెహాన్‌; డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌  పీడబ్ల్యుడీ –లీడ్‌ శ్రీ లక్ష్మి బి పాల్గొన్నారు.
         డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ (డీఆర్ఎఫ్‌) 1999లో  ‘లైవ్లీహుడ్‌ అడ్వాన్స్‌మెంట్‌ బిజినెస్‌ స్కూల్‌ (ల్యాబ్స్‌)’ కార్యక్రమాన్ని నైపుణ్యాభివృద్ధి కోసం ప్రారంభించింది. 2010లో, ల్యాబ్స్‌ను దివ్యాంగుల కోసం కూడా విస్తరించి ‘ప్రోగ్రామ్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలిటీస్‌ (ల్యాబ్స్‌ పీడబ్ల్యుడీ)’గా ప్రారంభించారు.  2016లో, ఈ ల్యాబ్స్‌ పీడబ్ల్యుడీ ను  పునః రూపకల్పన చేసి ‘గ్రో పీడబ్ల్యుడీ’గా  ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం 11  రకాల వైకల్యాలతో బాధపడుతున్న వ్యక్తులను చేరుకుంటుంది. వీటిలో శారీరక వైకల్యం, దృష్టిలోపం, మూగ మరియు చెవుడు,  మేధోపరమైన లోపం, ఆటిజం మరియు ఇతరములు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని  16 రాష్ట్రాలలో 39 ప్రాంతాలలో  నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా 5వేల మంది యువతకు శిక్షణ అందిస్తున్నారు. గ్రో ఇప్పటి వరకూ  27వేల మంది దివ్యాంగులకు  విజయవంతంగా శిక్షణ అందించింది. అంతేకాదు వీరిలో 65%మందికి ఉపాధినీ కల్పించింది. అరవై రోజుల ఫుల్‌ టైమ్‌ ప్రోగ్రామ్‌గా ,  ఉపాధి అర్హమైన నైపుణ్యాలలో గ్రో  పూర్తి స్ధాయి శిక్షణను పలు రంగాల్లో ప్రవేశ దశ ఉద్యోగాల కోసం అందిస్తుంది.  అన్ని శిక్షణా కేంద్రాలలోనూ  సైన్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ప్రిటర్స్‌ (సంకేత భాష  వ్యాఖ్యాతలు) ఉంటారు. వీరు  చెవుడు, మూగ బాధితులకు అవసరమైన శిక్షణ అందిస్తారు. విద్యార్ధుల డాటాబేస్‌ నిర్వహించడానికి  ప్రత్యేకంగా ఐటీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. అలాగే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అల్గారిథమ్‌ కారణంగా  అందుబాటులో ఉన్న  ఉద్యోగాలను గురించి ఔత్సాహికులకు వివరించడం జరుగుతుంది. డీఆర్ఎఫ్‌ ఇప్పటికే ‘స్కిల్‌ కౌన్సిల్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలిటీ (ఎస్‌డీపీడబ్ల్యుడీ)’తో భాగస్వామ్యం చేసుకుంది. దీనిద్వారా మరింతగా చేరుకోవడంతో పాటుగా ప్రభావం చూపడమూ సాధ్యమవుతుంది.  దివ్యాంగులైన గ్రాడ్యుయేట్లకు అత్యున్నత స్థాయి శిక్షణను అందించడం ఇది లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా  బహుళ జాతి కంపెనీలలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తుంది. అంతేకాదు, నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణను మరింత లోతుగా తీసుకువెళ్లడంతో పాటుగా  స్ధానిక కమ్యూనిటీలో కూడా ఉపాధి అవకాశాలను  అందించేందుకు కృషి చేస్తుంది. హబ్‌ అండ్‌ స్పోక్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఈ శిక్షణ అందించడంతో పాటుగా బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ), బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, భీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలలో ఆ రంగాలకు తగినట్లుగా నిర్ధిష్టమైన  శిక్షణనూ అందిస్తుంది. ఓ కంపెనీగా  డాక్టర్‌ రెడ్డీస్‌ 2030 నాటికి తమ మొత్తం సిబ్బందిలో కనీసం 3% దివ్యాంగులు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమ పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్‌జీ) లక్ష్యాలలో కీలక భాగంగా మరింత దయగల, సమ్మిళిత సమాజం దిశగా కృషి చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మమమైన గుర్తింపు కంపెనీ యొక్క వైవిధ్యత, ఈక్విటీ, సమ్మిళిత ప్రయాణంలో  సంస్థ యొక్క సంకల్పం, ప్రయత్నాలను బలోపేతం చేయనుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.