Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదానీ వ్యవహారం సెబీకి ఎరుక | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 05,2023

అదానీ వ్యవహారం సెబీకి ఎరుక

- రెగ్యూలేటరీ సంస్థలు చూసుకుంటారు
- ఎఫ్‌పీఓ ఉపసంహరణతో దేశ ప్రతిష్ట పోదు : మంత్రి సీతారామన్‌ వెల్లడి
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీల పై వస్తున్న ఆరోపణలు, షేర్ల పతనం వ్యవహారంలో రెగ్యూలేటరీ సంస్థలు వాటి పని అవి చేస్తాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆ అంశాన్ని రెగ్యూలేటరీ సంస్థలే చూసు కుంటాయన్నారు. అదానీ విషయంలో శుక్రవారం ఆర్‌బిఐ ప్రకటన విడుదల చేసిందన్నారు. దీని కంటే ముందూ ఎల్‌ఐసి, బ్యాంక్‌లు కూడా స్పందించాయని మంత్రి పేర్కొన్నారు. శనివారం ముంబయిలో 'పోస్ట్‌ బడ్జెట్‌' కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియంత్రణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయన్నారు. ఆర్థిక, బ్యాంకింగ్‌, స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థలు ప్రభుత్వాధీనంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థలన్నారు. కీలకమైన సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ సంస్థలకే వదిలేద్దా మన్నారు. ఆ పరిస్థితులను సెబీ దగ్గరుండి పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. స్టాక్‌ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. అదానీ గ్రూప్‌కు చెందిన కొన్ని షేర్ల ట్రేడింగ్‌పై ఎన్‌ఎస్‌ఇ ఆంక్షల విధింపునపై మంత్రి సమాధానాలు దాటేశారు. అదాని ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఎఫ్‌పిఒను ఉపసంహరించుకోవడం ద్వారా దేశ ప్రతిష్ట ఏమి పడిపోదన్నారు. గతంలోనూ పలు కంపెనీలు ఎఫ్‌పీఓలను ఉపసంహరించుకున్నాయన్నారు. స్టాక్స్‌లో అదానీ గ్రూప్‌ మోసాలకు పాల్పడుతుందని హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలతో ఆ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లలో అసాధారణ పతనాన్ని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.
రూ.1000 కోట్లకు హిండెన్‌బర్గ్‌ గండి..!
రూ.1000 కోట్ల నిధుల సమీకరించాలన్న యోచనను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నిలిపివేసిందని సమాచారం. ఇందుకు హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌, అదానీ షేర్లలో తీవ్ర ఒడిదుడుకే ప్రధాన కారణమని తెలుస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌, బాండ్ల ధరలు తగ్గిపోయాయి. బాండ్లు జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలని తొలుత నిర్ణయించుకున్న ఆ కంపెనీ.. తర్వాత ప్రణాళికను ఉపసంహరించుకుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇటీవల రూ.20 వేల కోట్ల విలువైన ఎఫ్‌పిఒను కూడా ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ బాండ్ల విక్రయ ప్రణాళికనూ కూడా నిలిపివేసినట్టు రిపోర్టులు వస్తున్నాయి.
అధిక అస్థిరతలపై నిఘా : సెబీ
స్టాక్‌ మార్కెట్లలోని పలు కీలక స్టాక్స్‌ల్లో చోటు చేసుకుంటున్న అస్థిరతలపై నిఘా చర్యలు ఉన్నాయని సెబీ శనివారం తెలిపింది. అదానీ గ్రూపు కంపెనీల పేరు ఎత్తకుండా ఓ ప్రకటన చేసింది. స్టాక్‌ మార్కెట్‌ సమగ్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నామని, వ్యక్తిగత షేర్లలో ఏదైనా అధిక అస్థిరతను పరిష్కరించడానికి అవసరమైన అన్ని నిఘా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. గత వారంలో స్టాక్‌లలో అసాధారణ ధరల కదలికను గమనించినట్లు తెలిపింది. అదానీ వ్యవహారం నేపథ్యంలోనే సెబీ ఈ ప్రకటన చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. అదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీలు కేవలం ఒక్క వారంలోనే అమ్మకాల ఒత్తిడితో దాదాపు రూ.9 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయిన విషయం తెలిసిందే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.