Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మింత్రా బ్రాండ్ రాయబారుల సమూహంలో చేరిన తమన్నా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

మింత్రా బ్రాండ్ రాయబారుల సమూహంలో చేరిన తమన్నా

నవతెలంగాణ-హైదరాబాద్ : మింత్రాతో ప్రముఖ నటి ఫ్యాషనిస్టు తమన్నా భాటియా బ్రాండ్ రాయబారిగా తన భాగస్వామ్యాన్ని ప్రకటింగా, ఇది భారతదేశంలోని అగ్రగామి ఫ్యాషన్, బ్యూటీ మరియు జీవనశైలి షాపింగ్ డెస్టినేషన్లలో సెలబ్రిటీ కోషియంట్‌ను మరింత వృద్ధి చేసింది. తమన్నా, త్వరలోనే ప్రసారమయ్యే మింత్రా వారి సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్‌లో కనిపించనున్నారు. మింత్రా బ్రాండ్ రాయబారిగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండతో తన ఫ్యాషన్ అభిప్రాయాలను పూజించే ప్రజాదరణ పొందిన ఈ నటులు వారి నటనా ప్రతిభతో మింత్రాకు విశిష్ట మరియు పరిణామకారి బ్రాండ్ క్యాంపెయిన్‌ను సృష్టించేందుకు సిద్ధమయ్యారు.
మింత్రా సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్, ‘బి ఎక్స్‌ట్రార్డినరీ ఎవిరీ డే’లో ఫ్యాషన్ ఎప్పుడూ కేంద్ర స్థానంలో ఉంటుండగా, ఇది దేశ వ్యాప్తంగా ఫ్యాషన్ కోసం వేసి చేసే కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని మింత్రాను ప్రజలకు, వారి దైనందిక ఫ్యాషన్ మరియు స్టైల్‌ను ఉన్నతీకరించడం ద్వారా వారికి బ్రాండెడ్ ఫ్యాషన్‌లో అత్యుత్తమమైన దాన్ని లభించేలా చేస్తుంది. భారతదేశపు చిత్రపరిశ్రమలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన తమన్నా తన వైవిధ్యత, నటనా సామర్థ్యం మరియు నటనా శైలి ఆమె తాజా ఫ్యాషన్ శైలితో వారికి భారతదేశ వ్యాప్తంగా హార్డ్‌కోర్ అభిమానులను సంపాదించి పెట్టింది. వారి విస్తృత సామాజిక మాధ్యమ ఫాలోయింగ్‌తో మింత్రాకు మరింత కమ్యూనికేషన్లను మరింత ఉత్తేజించేందుకు సహకరించనుంది. రణబీర్ కపూర్, కియారా అద్వానీ మరియు విజయ్ దేవరకొండ తరహాలో తమన్నా కూడా మింత్రాకు ప్రతినిధిగా సూపర్ స్టార్ల జాబితాలో చేరుకుంటుండగా, దేశంలోని సినిమా రంగంతో ఈ ప్లాట్‌ఫారానికి అనుసంధానాన్ని వృద్ధి చేయనున్నారు మరియు మింత్రాను అత్యాధునిక ట్రెండ్ నోట్‌లు మరియు ఫ్యాషన్ ప్రాధాన్యతల కేంద్రంగా మార్చనున్నారు. విజయ్ దేవరకొండను 2021లో మింత్రా తన బ్రాండ్ రాయబారి అని ప్రకటించింది. అప్పటి నుంచి ఆయన విజయవంతంగా బ్రాండ్‌కు మద్దతు ఇస్తూ వస్తుండగా, పురుషుల దుస్తుల విభాగంలో నెరేటివ్‌లను ఉత్తేజిస్తున్నారు మరియు ఈ ప్లాట్‌ఫారాన్ని భారతదేశంలో ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఉన్న వినియోగదారుల డిమాండ్లను భర్తీ చేసేందుకు ప్రచారాన్ని చేస్తున్నారు. వారి కళ, ఫ్యాషన్ వ్యక్తిత్వం మరియు వారి సామాజిక మాధ్యమాలలో నిత్యం పెట్టే కంటెంట్ వారికి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా మింత్రా భారతదేశ వ్యాప్తంగా అగ్రగామి ఇన్‌ఫ్లుయెన్సర్లతో నాన్-మెట్రోలలోని వినియోగదారులతో ఆకర్షణీయమైన మరియు ప్రస్తుత పోకడలకు అనుగుణమైన కంటెంట్ సృష్టించేందుకు అవకాశాన్ని కల్పించనుంది. బ్రాండ్ రాయబారుల ప్రకటన గురించి మింత్రా సీఎంఓ సుందర్ బాలసుబ్రహ్మణియన్ మాట్లాడుతూ, ‘‘తమన్నాను మా బ్రాండ్ రాయబారిగా చేర్చుకుంటున్నామని ప్రకటించేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము, అలాగే మేము పరిణామకారి భాగస్వామ్యాన్ని నిరీక్షిస్తున్నాము. ఫ్యాషన్ మేము చేసే పని మధ్యలో ఉంటుంది. తమన్నా దక్షిణాది అలాగే, ఇతర ప్రాంతాలల మింత్రాకు ప్రాతినిధ్యం వహించేందుకు మింత్రా స్టార్లతో చేరడం, ఈ క్యాంపెయిన్‌ను మరింత పెద్దదిగా చేసింది. పురుషుల దుస్తుల విభాగంలో విజయ్‌తో మా భాగస్వామ్యం అపారమైన యశస్సును దక్కించుకుంది మరియు దేశ వ్యాప్తంగా వారి అభిమానులతో లోతైన బాంధవ్యాన్ని నిర్మించడాన్ని కొనసాగించనుంది’’ అని తెలిపారు. ఈ భాగస్వామ్యం గురించి తమన్నా భాటియా మాట్లాడుతూ, ‘‘ఫ్యాషన్ రంగంలో అగ్రగామి బ్రాండ్‌తో భాగస్వామ్యం అత్యంత ఉత్సాహకరంగా ఉంది! మింత్రా బ్రాండ్ క్యాంపెయిన్‌లో పాల్గొనడం అత్యంత సంతోషకరం కాగా, దేశ వ్యాప్తంగా నా అభిమానులకు మరింత చేరువగా ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది మరియు వారికి మింత్రా ద్వారా నిత్యం స్టైల్‌ను ఉన్నతీకరించుకునేందుకు సహకరించనుంది’’ అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు
సూర్యోదయ్ ఎస్‌ఎఫ్‌బీకి రూ.39 కోట్ల లాభాలు
లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌
పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం
కేంద్రానికి డివిడెండ్‌పై రేపు ఆర్‌బీఐ నిర్ణయం..!
పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
లావా కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే అగ్ని 2 రూ. 19,999కే..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గణనీయమైన వృద్ది
ఏడాది నుంచే క్రెడిట్‌ సుస్సెలో సమస్యలు
డిమార్ట్‌కు రూ.505 కోట్ల లాభాలు
దేశంలో ఓలా 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు
నగరంలో 12 స్టోర్లకు విస్తరించిన మలబార్‌ గోల్డ్‌
వొడాఫోన్‌ ఐడియాకు గడ్డుకాలం
మదీనాగూడాలో కొత్త ఈవీ షోరూం ఏర్పాటు
సరి కొత్త ప్రివీ లీగ్-ఒక ప్రత్యేకమైన ప్రీమియం బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన కోటక్
బీఎఎఫ్టీఏ పురోగతికి నెట్‌ఫ్లిక్స్ మ‌ద్దు‌తు
పారిశ్రామికోత్పత్తి పడక
ట్రాక్టర్‌ అమ్మకాల్లో పతనం
ట్విట్టర్‌ చీఫ్‌గా లిండా యాకరినో..!
టాస్క్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒప్పందం
పోకో ఎఫ్‌5 5జీ విడుదల
నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో ప్రచారం ప్రారంభించిన మిలాప్‌
నెక్సస్ హైదరాబాద్ మాల్ ఎ 47 జోన్ ద్వారా ఇస్రోకి ఆతిథ్యం
#DitchtheSpongeని విసిరికొట్టడానికి డిష్ వాషర్స్ పై Amazon.in ఆఫర్స్
ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వ-మద్దతు ఇస్తున్న టాస్క్
ఇండియన్‌ బ్యాంక్‌ మరో రెండు శాఖల ఏర్పాటు
డిజిటల్‌ వేదికలతో అధిక ఆర్థిక మోసాలు
ఏడాదిలో 45 కొత్త రెస్టారెంట్లు తెరుస్తాం
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ లాభాల్లో 144% వృద్ధి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.