Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వడ్లు కొనకపోతే.. సునామీ సృష్టిస్తాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 21,2022

వడ్లు కొనకపోతే.. సునామీ సృష్టిస్తాం

- కేసీఆర్‌.. నీ ఫాంహౌస్‌ను కప్పేస్తాం
- దుడ్డు కర్రల సైన్యం రెడీ చేస్తా
- కేంద్రం కొనకపోతే రాష్ట్రమే కొనాలి
- ఎల్లారెడ్డి 'మన ఊరు-మన పోరు' సభలో రేవంత్‌రెడ్డి నిప్పులు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
రైతులు పండించిన వరి ధాన్యం కొనకపోతే రాష్ట్రంలో సునామీ సృష్టిస్తామని, కేసీఆర్‌ ఫాంహౌస్‌ను కప్పేస్తామని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలుకు రూ.పది వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో ప్రతి గింజనూ కొనుగోలు చేయొచ్చని తెలిపారు. 'ధనిక రాష్ట్రంలో ఆ మాత్రం కేటాయింపులు చేయలేరా' అని సీఎంను ప్రశ్నించారు. రైతుల పంటలు చేతికొస్తున్న సమయంలో కొనుగోలు నుంచి తప్పించుకునేందుకు కేంద్రంపై యుద్ధం అంటూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు. 'కేసీఆర్‌.. ప్రతిసారీ
యుద్ధం అంటూ ఉపన్యాసాలిచ్చి.. ఫాంహౌస్‌లో పంటున్నాడు' అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని మాట తప్పిన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంత రైతులు పాతాళంలోకి తొక్కుతారన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం 'మన ఊరు- మన పోరు' బహిరంగ సభ జరిగింది. ఈ సభకు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు షబ్బీర్‌ అలీ అధ్యక్షత వహించారు. ఈ సభకు జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో పాటు కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేపట్టారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కష్టపడి జాజాల సురేందర్‌ను గెలిపిస్తే గుండెల మీద తన్ని కేసీఆర్‌ పంచన చేరిండని విమర్శించారు. ఒక నాయకుడు పోతే వందలాది మంది నాయకులను తయారు చేసుకుంటామని తెలిపేందుకే ఈ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేశామని చెప్పారు. షుగర్‌ ఫ్యాక్టరీ తెరుస్తామని, పసుపు బోర్డు సాధిస్తామని చెప్పి మాట తప్పిన కవితను.. 2019 ఎన్నికల్లో ఈ ప్రాంత రైతులు లక్ష ఓట్లతో ఓడగొట్టారని గుర్తుచేశారు. ఇక బీజేపీ ఎంపీ అరవింద్‌ రెండు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, రెండేండ్లయినా తేలేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని రైతులు పాతాళంలోకి తొక్కుతారన్నారు. 'కేసీఆర్‌.. నిజామాబాద్‌ జిల్లాలో రైతుల భూములను పడావ్‌ పెట్టమంటావా? కాళేశ్వరం నీళ్లు తెచ్చినం.. 24 కరెంటు సాధించినం అని గొప్పలు చెబుతున్నావు. మరి వరి సాగు వద్దంటే కరెంటు ఎవరి ముక్కులో పెడతావ్‌? కాళేశ్వరం నీళ్లు ఎవరి నోట్లో పోస్తవ్‌' అని విమర్శిచారు. రైతుబంధు పేర రైతులకు రూ.10వేలు ఇస్తున్నామని సీఎం చెబుతున్నారని, కానీ వరి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులకు యేడాదికి లక్ష నష్టం వస్తదని అన్నారు. వరి కొనుగోలు అంశం నుంచి రైతుల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధం అంటున్నారని ఆరోపించారు. మోడీ వరి కొంటే నువ్వేం చేస్తావని, దళారి పని చేస్తావా అని ప్రశ్నించారు. ఇక్కడ రైతులు నీకు ఓటు వేసి రెండుసార్లు గెలిపిస్తే కేంద్రంపై నెపం పెడతావా అని ఆరోపించారు. ప్రతి గింజను ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేశారు. రైతుల ధాన్యాన్ని కొనకపోతే వేలాది మంది రైతులను జమ చేసి సునామీ సృష్టిస్తామని, ఫాంహౌస్‌ను కప్పేస్తామని హెచ్చరించారు. ఇక ఖయితీ లంబాడాల తరపున కోట్లాడే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. ఎల్లారెడ్డి అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.