Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిర్మాణాలు నిలిపేయాలా... ధరలు పెంచాలా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 02,2022

నిర్మాణాలు నిలిపేయాలా... ధరలు పెంచాలా?

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు క్రెడారు ప్రశ్న
- సిమెంట్‌, స్టీల్‌, పీవీసీ ధరలు తగ్గించాలని డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
        గృహ నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో ఇండ్ల నిర్మాణాలు నిలిపేయాలో...వినియోగదారులకు ధరలు పెంచి అమ్ముకోవాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం చేసి చెప్పాలని క్రెడారు, దాని అనుబంధ సంస్థలు కోరాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరగడంతో రవాణా ఖర్చులూ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడారు) దాని అనుబంధ చాప్టర్లు తెలంగాణా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా), తెలంగాణా బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీబీఎఫ్‌), తెలంగాణా డెవలపర్స్‌ అసోసియేషన్‌(టీడీఏ)ల సంయుక్తాధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి క్రెడారు రాష్ట్రశాఖ కార్యాలయంలో 'ముడిసరుకుల ధరల పెరుగుదల- నిర్మాణరంగంపై ప్రభావం' అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. క్రెడారు అధ్యక్షులు పీ రామకష్ణారావు, ప్రధాన కార్యదర్శి వీ రాజశేఖర్‌ రెడ్డి, హైదరాబాద్‌ శాఖ చైర్మెన్‌ సీహెచ్‌ రామచంద్రారెడ్డి, అధ్యక్షులు డీి మురళీకష్ణా రెడ్డి, తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షులు సునీల్‌ చంద్రారెడ్డి, ట్రెడా అధ్యక్షులు సీి ప్రభాకర్‌రావు, తెలంగాణా బిల్డర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు జీవీ రావు తదితరులు మాట్లాడారు. నిర్మాణరంగంలో వినియోగించే స్టీల్‌, అల్యూమినియం, సిమెంట్‌, పీవీసీ మొదలైన వాటి ధరలు పెరగడంతో నిర్మాణ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్‌పుట్‌ వ్యయం పెరగడంతో ప్రాజెక్ట్‌ వ్యయం కూడా పెరుగుతున్నదనీ, ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, డెవలపర్ల నగదు ప్రవాహానికీ, వర్కింగ్‌ క్యాపిటల్‌కు ఆర్ధిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వేగవంతమైన వద్ధి కనిపిస్తున్నదనీ, రెండేండ్ల కరోనా విపత్కర కాలంలోనూ నిలదొక్కుకోగలిగామనీ, ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న టైంలో పెట్రోల్‌, డీజిల్‌, ముడిసరుకుల ధరల పెరుగుదల నిర్మాణరంగంలో అనిశ్చితిని సృష్టిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంతర్జాతీయ పరిణామాల ప్రభావం నిర్మాణరంగంపై తీవ్రంగా పడిందన్నారు. పెరుగుతున్న ఖర్చులు భరించరాని స్థితికి చేరాయనీ, ఈ దశలో ధరలు తగ్గే వరకూ వేచి చూడడం లేదా ప్రాజెక్ట్‌లను కొనసాగించి పెరిగిన ధరలకనుగుణంగా వినియోగదారులపై భారం మోపడం మాత్రమే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలా చేస్తే ప్రాపర్టీల ధరలు 10 నుంచి 15 శాతం పెరుగుతాయని హెచ్చరించారు. గత ఏడాది స్టీల్‌ ధర టన్నుకు రూ.40 వేల నుంచి రూ.45వేల వరకు ఉన్నాయనీ, ఇప్పుడు వాటి ధర రూ.85 వేల నుంచి రూ.90 వేలకు పెరిగిందని ఉదహరించారు. అల్యూమినియం ధరలు కూడా 40 నుంచి 45శాతం పెరిగాయనీ, సిమెంట్‌ ధరలు అదే స్థాయిలో పెరిగాయని తెలిపారు. నిర్మాణ వ్యయం పెరగడంతో ఇప్పటికే అనేక సంస్థలు నిర్మాణాలు నిలిపివేశాయని అన్నారు. దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధికల్పన రియల్‌ ఎస్టేట్‌రంగంలోనే ఉన్నదనీ, దేశ స్థూల జాతీయోత్పత్తిలో అతిపెద్ద వాటాదారుగా ఉన్నదనీ వివరించారు. ప్రాజెక్టులు ఆగిపోతే దీనిపై ఆధారపడిన లక్షలాదిమంది కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్ముడు కాకుండా ఉన్న గృహాల జాబితా కూడా ధరల పెరుగుదలపై ప్రభావం చూపిస్తున్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించాలనీ, ధరలను హేతుబద్దీకరించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌ క్రెడిట్స్‌ ఇచ్చి, స్టాంప్‌ డ్యూటీ తగ్గించాలనీ డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.