Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2022

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

- వివరాలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పండి
- సీఎస్‌ ఇతరులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
           టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుల దర్యాప్తు రిపోర్టులు, కాల్‌డేటా, ఎఫ్‌ఐఆర్‌లు వంటికి ఈడీకి ఇవ్వాలన్న గత నెలలో జారీ చేసిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్పరాజ్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని వారిని చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదని, ఆ ఇద్దరు అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కార రిట్‌ను బెంచ్‌ విచారించింది. ఈడీకి సమాచారం ఎందుకు ఇవ్వలేదో సీఎస్‌, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్లు తెలియజేయాలని ఆదేశించింది. డ్రగ్స్‌్‌ కేసుల దర్యాప్తును కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించాలంటూ మల్కాజిగిరి ఎంపీ, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం గతంలో విచారించింది. ఈ పిల్‌లో ఈడీ అధికారులు ఇంప్లీడై తాము కోరిన సమాచారం ఎక్సైజ్‌ విభాగం ఇవ్వడం లేదని ధర్మాసనానికి ఫిర్యాదు చేసింది. విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.
హాస్టల్‌లో దుస్థితిపై విచారణ
           హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీ, మలక్‌పేటల్లో బాలబాలికల ప్రభుత్వ హాస్టల్స్‌ రెండింటిలో నెలకొన్న దుస్థితులపై ఒక పత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు పిల్‌గా స్వీకరించి గురువారం విచారించింది. ఆ రెండు హాస్టల్స్‌ను పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని సీనియర్‌ న్యాయవాది రవించందర్‌ను ఆదేశించింది. గుడ్డు, మాంసం పెడుతున్నామన్న ప్రభుత్వ జవాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పిల్లల్ని గదుల్లో కుక్కి ఉంచడం, తరగతి గదిలోనే పిల్లలు ఉండాల్సిన దుస్థితులు నెలకొనడంపై ఆవేదన వ్యక్తం చేసింది. విచారణను ఈ నెల 12కి వాయిదా వేస్తున్నట్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ గురువారం ప్రకటించింది.
ఒకరికి బెయిల్‌ మరొకరికి నిరాకరణ
           న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణిల హత్య కేసులో 7వ నిందితుడు అనిల్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయగా, 5వ నిందిడుతు లక్ష్మణ్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనిల్‌ రూ.20 వేల వ్యక్తిగత బాండ్లను సమర్పించాలనీ, అంతే విలువగల మరో రెండు పూచీకత్తులు ఇవ్వాలనీ, కేసు విచారణకు కచ్చితంగా హాజరుకావాలని షరతులు పెట్టింది. లక్ష్మణ్‌కు నాలుగు నెలల క్రితం హైకోర్టు బెయిల్‌ నిరాకరించే నాటికీ నేటికీ పరిస్థితుల్లో మార్పు లేనందున బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు హైకోర్టు తీర్పు చెప్పింది.
క్యాట్‌ ఆదేశాలు కరెక్టే
           రాష్ట్ర విభజన తరుణంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కేటాయింపులకు కేంద్రం వేసిన ప్రత్యూష సిన్హా కమిటీ చట్ట విరుద్ధంగా పనిచేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ గురువారం హైకోర్టులో వాదించారు. ఆ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం సవాల్‌ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. క్యాట్‌ఆదేశాలు కరెక్టేనని చెప్పారు. ఉమ్మడి ఏపీ చివరి సీఎస్‌ మహంతి కమిటీలో కొనసాగడం, ఆ కమిటీ సిఫార్సులను ఆమోదించడం సరికాదన్నారు. విచారణన వాయిదా పడింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు వివరాలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పండి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.