Authorization
Fri April 11, 2025 02:40:33 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి అన్నారు. సోమవార ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్లో ఏర్పాటుచేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ యాదవ్, ఉపాధ్యక్షులు కె రాజు, జనరల్ సెక్రెటరీ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.