Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జర్నలిస్టుల సంక్షేమంలో రాష్ట్రం ముందంజ | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jun 19,2022

జర్నలిస్టుల సంక్షేమంలో రాష్ట్రం ముందంజ

- మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ
- గ్రేటర్‌ హైదరాబాద్‌ జర్నలిస్టుల శిక్షణా తరగతులు ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్‌
            జర్నలిస్టుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని మీడియా అకాడమీ చైర్మెన్‌ అల్లం నారాయణ తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై స్వయంగా మీడియా అకాడమీకి వచ్చి చర్చించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో మీడియా అకాడమీ ఆధ్వ ర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ జర్నలిస్టుల శిక్షణా తరగతులు శనివారం ప్రారంభయ్యాయి. ఈ కార్యక్రమానికి అల్లం నారాయణ అధ్యక్షత వహించారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ముఖ్య అతిథులుగా హజరై, జ్యోతి ప్రజ్వ లన చేసి శిక్షణా తరగతులను ప్రారంభించారు. అనంతరం అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల కాలంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం రూ.42 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయగా వచ్చిన రూ.16 కోట్ల వడ్డీని జర్నలిస్టుల సంక్షేమానికి ఖర్చు చేశామన్నారు. ఇందులో చనిపోయిన 490 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం, ఆ కుటుంబాలకు ప్రతినెలా రూ.3 వేల పెన్షన్‌, పిల్లలకు స్కూల్‌ ఫీజులు చెల్లించినట్టు వివరించారు. ప్రమాదాల కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న 122 మందికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశామన్నారు. కోవిడ్‌ బారిన పడ్డ 4 వేల మంది జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేసినట్టు తెలిపారు. హెల్త్‌ కార్డులు పటిష్టంగా అమలయ్యేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. జర్నలిజంలో విలేకర్లు మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి అనుభవజ్ఞులైన జర్నలిస్టుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గంలోని శాసన సభ సభ్యులు తమ పరిధిలోని స్థానిక విలేకర్లకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముషీ రాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలతోపాటు జర్నలి స్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తులిపారు. సామా జిక, ఆర్థిక, రాజకీయ అంశాల పట్ల జర్నలిస్టులకు ఎప్పటి కప్పుడు మరింత అవగాహన పెంచుకోవడానికి శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఈ కార్య క్రమంలో మీడియా అకాడమీ సెక్రెటరీ ఎన్‌.వెంకటేశ్వర్‌ రావు, మేనేజర్‌ వనజ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్‌, టెంజూ అధ్యక్షులు ఇస్మాయిల్‌, టీయూడబ్ల్యూజే నగర అధ్యక్షులు పి.యోగానంద్‌, ప్రధాన కార్యదర్శి యార నవీన్‌ కుమార్‌, ముషీరాబాద్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ అధ్యక్షులు బొల్లం శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.