Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమస్యలు ఇలా.. చదివేదెలా..? | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jun 19,2022

సమస్యలు ఇలా.. చదివేదెలా..?

- బాలానగర్‌ డివిజన్‌ పరిధిలో శిథిలావస్థకు చేరిన గవర్నమెంట్‌ స్కూల్‌ బిల్డింగులు
- అల్వాల్‌ ప్రాథమిక పాఠశాలలో ఇబ్బందికరంగా మ్యాన్‌ హోల్‌ సమస్య
నవతెలంగాణ-బాలానగర్‌/నేరెడ్‌మెట్‌
            ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల భారం భరించలేక పేద, మధ్య తరగతి వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకే మొగ్గుచూపుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం కొన్ని పాఠశాలలను అస్సలు పట్టించుకోకపోవడం, అక్కడి సమస్యలు పరిష్కరించకపోవడంతో ఇబ్బందులు ఎదురవు తున్నాయి. మనబస్తీ- బనబడి కార్యక్రమాలను చేపట్టినా పలు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తమ పిల్లల చదువులకు ఇబ్బందిగా మారుతున్నాయని పేరెంట్స్‌ వాపోతున్నారు. బాలా నగర్‌, అల్వాల్‌ డివిజన్ల పరిధిలోని పలు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇక్కడి ప్రజలు కోరుతు న్నారు. స్థానిక కార్పొరేటర్‌, ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని బాలానగర్‌ డివిజన్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్వాల్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో డ్రయినేజీ సమస్య వల్ల ఇక్కడి స్టూడెంట్స్‌ ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.
చరబండరాజు నగర్‌లో..
            కూకట్‌పల్లి నియోజకవర్గం, బాలానగర్‌ డివిజన్‌ పరిధిలోని చరబండరాజునగర్‌లోని ప్రభుత్వ మండల పరిషత్‌ పాఠశాల శిథిలావస్థకు చేరింది. కొద్దిపాట వర్షానికే భవనంలోపలి పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో టీచర్లు, స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. 60 మంది స్టూడెంట్స్‌ చదువుకుంటున్న ఈ పాఠశాలలో టారులెట్స్‌ ఉన్నప్పటికీ వాటికి డోర్లు లేక ఇబ్బందులు తప్పడం లేదు.
ఇందిరాగాంధీ పురంలో...
            మూసాపేట సర్కిల్‌, ఫతేనగర్‌ డివిజన్‌ పరిధిలోని ఇందిరాగాంధీ పురంలోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరి పూర్తిగా కూలిపోవడంతో సమీపంలోని కమ్యూనిటీ హాల్‌లో చదువు చెప్తున్నారు. స్థానికులు ఇక్కడి నుంచి పాఠశాలను మరో చోటకు మార్చుకోవాలని టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దాదాపు 75 మంది ఉన్న పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో స్టూడెంట్స్‌, టీచర్స్‌ ఇబ్బందులు పడుతున్నారు.
ఓల్డ్‌ అల్వాల్‌లో..
            ఓల్డ్‌ అల్వాల్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మ్యాన్‌హోల్‌, డ్రయినేజీ సమస్య ఇబ్బందికరంగా మారింది. మ్యాన్‌హోల్‌ పొంగి పొర్లుతుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో విద్యార్థులు ముక్కు మూసుకుని స్కూల్‌ లోపలికి వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. దుర్వాసన వల్ల మధ్యాహ్న భోజన సమయంలో తిండి కూడా సరిగ్గా తినాలనిపించడం లేదని పిల్లలు వాపోతున్నారు. స్కూల్‌కు గ్రౌండ్‌ లేకపోవడం, తరచూ వాహనాల రాకపోకతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం విద్యార్థులను, తల్లిదండ్రులను వెంటాడుతోంది. 'మన ఊరు- మనబడి/మన బస్తీ' కింద ఈ పాఠశాల ఎంపికైనా ఇంకా నిధులు పూర్తిగా విడు దల కాలేదు. రూ.27 లక్షలతో డెవలప్‌ చేయాలని నిర్ణయిం చారు. కానీ 5శాతం నిధులు హెచ్‌ఎం ఖాతాలో జమ అయ్యా యి. స్కూల్‌వద్ద డ్రయినేజీ సమస్యపై హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బీ మేనేజర్‌ మల్లికార్జున్‌ స్పందిస్తూ అక్కడి వెళ్లి పరిశీలించామనీ, లీకేజీ లేదనీ, అంతా క్లీన్‌ చేశామని తెలిపారు. భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా 400 ఎంఎం పైపులైన్‌ను జీహెచ్‌ఎంసీ ద్వారా వేయిస్తామన్నారు.

సొంత భవనం ఏర్పాటు చేయాలి
            ప్రయివేటులో ఫీజుల భారం మోయలేక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు మార్చేందుకు ఇష్టపడుతున్నారు. ఇందిరాగాంధీ పురంలో కొన్నేండ్ల కిందట ప్రభుత్వ పాఠశాల కూలిపోవడంతో స్థానిక జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌లో ఓ పక్క విద్యా బోధన కొనసాగిస్తున్నారు. సొంతభవనం లేకుండా పాఠశాల నిర్వహణ విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారుతుంది. ప్రభుత్వం సొంత భవనం ఏర్పాటు చేయాలి.
- ముద్దాపురం కృష్ణగౌడ్‌, మాజీ కార్పొరేటర్‌, ఫతేనగర్‌

శిథిలావస్థలో చెరబండరాజు నగర్‌ పాఠశాల
            చెరబండరాజు నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. వర్షమొస్తే పై పెచ్చులు ఊడుతుంటాయి. అయినా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. మన బస్తీ-మనబడి, పట్టణ ప్రగతి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినా పాఠశాల అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలల అభివద్ధికి కృషి చేయాలి.
- ఆకుల నరేందర్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, బాలానగర్‌ డివిజన్‌

స్థలం ఎంపికైతే పాఠశాల భవన నిర్మాణం
            మనబస్తీ-మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలను మాత్రమే ఆధునీకరిస్తున్నాం. ఇందిరా గాంధీపురంలోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరి కూలిపో యింది. ఉన్నతాధికారులు, కార్పొరేటర్‌, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. నూతన భవన నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నారు. సరైన స్థలం ఎంపిక కోసం పరిశీలనలో ఉంది. స్థలం కేటాయిస్తే పాఠశాల భవన నిర్మాణం పూర్తవుతుంది. బాలానగర్‌ డివిజన్‌ పరిధిలోని చెరబండరాజు నగర్‌లో మండల పరిషత్‌ పాఠశాల శిథిలావస్థలో ఉన్నప్పటికీ రెండవ విడతలో చేర్చడం వల్ల మరమ్మతులు చేపట్టలేదు.
- ఆంజనేయులు, మండల విద్యాధికారి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.