Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శాంతి, అహింస మార్గంలో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి గాంధీ | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

శాంతి, అహింస మార్గంలో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి గాంధీ

నవతెలంగాణ-తుర్కయాంజల్‌
సున్తీ, అహింస మార్గంలో ఏదైనా సాధించవచ్చని నిరోపించిన వ్యక్తి అని డీసీసీబీ వైస్‌ చైర్మెన్‌ కొత్త కుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డిలు అన్నారు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ సామ సంజీవరెడ్డి, నక్క శివలింగం గౌడ్‌, తెరాస నాయకులు పూజారి చక్రవర్తి గౌడ్‌, కింతం యాదిరెడ్డి, సంపతీశ్వర్‌ రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.
కూకట్‌పల్లిలో...
పాపిరెడ్డినగర్‌ వెల్ఫేర్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భగవంత రెడ్డి, కోశాధికారి నర్సింలు ముదిరాజ్‌, ఆలయ కమిటీ చైర్మెన్‌ గడ్డం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్‌రెడ్డి, అనంత రాములు, తాటి కిరణ్‌, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కనకా రెడ్డి సాంబశివుడు నర్సిరెడ్డి చంద్రయ్య మాదాసు సురేష్‌ వనం పాల్గొన్నారు.
మూసాపేట్‌ డివిజన్‌ మోతీనగర్‌ మీ సేవ వద్ద మాజీ భారత ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి మూసాపేట్‌ కార్పొరేటర్‌ కొడిచెర్ల మహేందర్‌ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వినోద్‌, ఎర్ర స్వామి , డాకయ్య, మల్లేష్‌ గౌడ్‌ , రమేష్‌ నాయర్‌, శోభా రాజన్‌, సద్గుణ రెడ్డి, వెంకటేష్‌ తది తరులు పాల్గోన్నారు.
వనస్థలిపురంలో..
జాతిపిత మహాత్మా గాంధిజీ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌ వనస్థలిపురం షాపింగ్‌ కాం ప్లెక్స్‌ వద్ద ఆదివారం బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం వాసవి క్లబ్‌ అధ్యక్షులు శ్యామ్‌ సుందర్‌, ప్రతినిధులు సత్యవాణి, విట్టా దూరయ్య, ఆలేటి రవి కుమార్‌, విజయకుమార్‌, మాధవ రావు, మల్లిఖార్జున్‌, సాయిమోహన్‌, బాదం జగదీష్‌, గంగం శివ శంకర్‌ , శ్రీనివాస్‌గౌడ్‌ ,రాజు, రాజశేఖర్‌, వెంకటేష్‌, లక్ష్మణ్‌ తదితరులున్నారు.
సరూర్‌నగర్‌లో...
గాంధీ జయంతి సందర్బంగా ఆర్కేపురం డివిజన్‌ వాసవి కాలనీ లో గల గాంధీ విగ్రహానికి డివిజన్‌ పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ శ్రీధర్‌, డివిజన్‌ అధ్యక్షులు పెండ్యాల నగేష్‌, మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌, నాయకులు సాజీద్‌, శ్రీనివాస్‌, భూపాల్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్కెపురం డివిజన్‌ పరిధిలో...
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కెపురం డివిజన్‌ పరిధిలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో వాసవి కాలనీ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో మహాత్మాగాంధీ 153వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు గౌరిశెట్టి చంద్రశేఖర్‌, కార్యదర్శి అయిత అంజయ్య, కోశాధికారి కష్ణయ్య, ఇ.లక్ష్మయ్య, కాలనీవాసులు చిలుక ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, అరుణ్‌, శ్రీధర్‌, రామ్‌కిషన్‌, శ్రీనివాస్‌, దండు రాజు, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.
సరూర్‌నగర్‌
టీఆర్‌ఎస్‌ మహేశ్వరం నియోజక వర్గ యూత్‌ వింగ్‌ అధ్యక్షులు లోకసాని కొండల్‌ రెడ్డి జన్మదిన వేడుకలు సరూర్‌నగర్‌లో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భం గా ఆర్‌.కె.పురం డివిజన్‌ టీఆర్‌ ఎస్‌ అధ్యక్షుడు పెండ్యాల నగేష్‌ శాలువా కప్పి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యకర్తలు నాయకులు మధ్య కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించుకున్నారు. కొండల్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. నాయకులు సాజిద్‌ ,మురళీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.