Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సామాజిక సేవ‌లో శ్రీనివాస్ గుప్త | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 05,2022

సామాజిక సేవ‌లో శ్రీనివాస్ గుప్త

నవతెలంగాణ-నాగోల్‌
           ఆపదలో ఉన్న సాటి మనిషిని చేరదీసి తనకు తోచిన సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకోవడంలో ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా నిలువెత్తు నిదర్శనం. ఓవైపు రాజకీయాలలో మరోవైపు వైశ్య సామాజిక ఫెడరేషన్‌, ఉప్పల ఫౌండేషన్లలో చురుకైన పాత్రను పోషిస్తూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా లక్ష్మీ దేవిపల్లి గ్రామానికి చెందిన ఉప్పల శ్రీనివాస్‌ గుప్త హైదరాబాద్‌ నగరంలోని నాగోల్‌ డివిజన్‌లో గల కోపరేటివ్‌ కాలనీలో స్థిరప డ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై దృష్టి మళ్లిం దని, దీంతో 1993లో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఎన్‌ఎస్‌యుఐ నాయకుడిగా పనిచేస్తూ కాంగ్రెస్‌లోకి, అక్కడి నుండి టీఆర్‌ఎస్‌లోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా రాష్ట్ర అభివృద్ధికి తనవంతుగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. బాటిలింగ్‌ కంపెనీ వ్యాపారాన్ని కొనసా గిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటూ గత 25 సంవత్స రాలుగా తాను సంపాదించిన దానిలో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు.
ఆలయ నిర్మాణాలకు సహాయసహకారాలు, అన్నదానాలు
నాగోల్‌ డివిజన్‌లోని బండ్లగూడ రామాలయం వద్ద ఏర్పాటుచేసే గణపతి వద్ద గడిచిన 16 ఏళ్లుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గణపతి, దుర్గా భవాని లాంటి శరన్నవరాత్రులకు వచ్చిన వారికి లేదనకుండా చందాలు అందజేశారు.
గాంధీ విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సహిస్తుంటారు ,గత పాతికేలా నుండి నిరుపేదలైన ఆడకూతురుల పెళ్లిళ్లకు బంగారు మాంగల్యం, వెండి మెట్టెలు, గాజులు, చీరలను అందజేస్తూ ఆదుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 5000 మంది వధువులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.
ఉప్పల ఫౌండేషన్‌ స్థాపించి .. ఫౌండేషన్‌ ద్వారా
20 ఏళ్ల క్రితం ఉప్పల ఫౌండేషన్‌ స్థాపించి ఫౌండేషన్‌ ద్వారా వికలాంగులకు చక్రాల కుర్చీలు, చేతి కర్రలు, అనాధ పిల్లలకు నిత్యవసరాలు, దుస్తువులు, చదువు కోసం కావలసిన ఫీజులు, నోటు పుస్తకాలు పంపిణీ చేసి ఆదుకుంటున్నామని ఆయన వివరిం చారు. కరోనాకాలంలో ఉప్పల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మందికి దమ్‌ బిర్యాని వండి నగర పరిసరాలు ,మురికివాడలో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రోడ్లపై ఉండే యాచకులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఆ సమయంలోనే 15 రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు ఉండే 14వేల కిట్ల జూట్‌ బ్యాగులను అందించామని తెలిపారు. సొంత ఊరు లక్ష్మీదేవి పల్లెలో 600 గజాలలో ఉన్న తమ ఇంటిని కూల్చివేసి గ్రామానికి సామాజిక భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు తాను వైశ్యుడిని అయినా ఒక పేదరిక కుటుంబం నుంచి వచ్చానని, పేదరికంలో ఉన్న సాధక, బాధకాలు తెలుసు అని, అందుకోసం తనకు వచ్చిన దాంతో కొంత సహాయ సహకారాలు చేసి ఆదుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక సేవా కార్యక్రమాలు : అవార్డులు
మూడు పర్యాయాలుగా రైల్వే బోర్డు సభ్యునిగా, అనంతరం మధ్య విమోచన ప్రచార కమిటీ సభ్యునిగా ఉంటూ చిన్న వయసులో మద్యానికి బానిస కాకుండా అనేక కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు లను నిర్వహించినట్లు శ్రీనివాస గుప్తా తెలిపారు. వైశ్య విద్యార్థులకు ఐపీఎస్‌ ఐఏఎస్‌ చదువుతున్న వారికి లక్ష రూపాయల చొప్పున ఉచితంగా విరాళం ఇచ్చామని ఇప్పటికీ 22 మందికి సహాయం అందించామని అదేవిధంగా వైద్యం, ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులకు మెరిట్‌ సంపాదించిన పేదవారికి ఏడాది పాటు ఫీజులను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు, గల్వాన్‌ లోయలో అసువులు బాసిన కల్నల్‌ సంతోష్‌ కుమార్‌ కుటుంబానికి మొట్టమొదటిగా కలిసి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, అదేవిధంగా కిన్నెర మొగల్య్యకు మొదట ఆర్థిక సాయం అందించి ఆదరించడం జరిగింది అన్నారు. ఢిల్లీలో అప్పటి సిక్కిం గవర్నర్‌ బి రామారావు చేతుల మీదుగా ''సేవా రత్న'' అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మరోవైపు ఇంటర్నేషనల్‌ ఆర్యవైశ్య ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ కార్యదర్శిగా కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూనే 33 జిల్లాల్లోని ఆర్యవైశ్యులకు రాజకీయంగా ఏ అవసరం ఉన్నా ఉప్పల శ్రీనివాస గుప్తనే ముందుంటారు.
కుటుంబ నేపథ్యం : సహకారం
భార్య స్వప్న, కుమారులు సాయికిరణ్‌, సాయి తేజలు కూడా శ్రీనివాసగుప్త చేపడుతున్న సేవా, సహకారా లకు ప్రోత్సాన్నిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.