Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే

నవతెలంగాణ-కాప్రా
బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళా అభ్యున్నతి కోసం కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఉప్పల్‌ కాంగ్రెస్‌ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మున్సిపల్‌ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్‌ చైర్మెన్‌ పత్తి కుమార్‌, ఉప్పల్‌ ఎస్సీ సెల్‌ చైర్మెన్‌ హెచ్‌ఆర్‌ మోహన్‌, కాంటెస్టెంట్‌ కార్పొరేటర్లు సంజీవరెడ్డి, పులిపాక అంజయ్య, మేడల మల్లికార్జున గౌడ్‌, నెమలి అనిల్‌, పీజీ సుదర్శన్‌, ఉమేష్‌ గౌడ్‌, దంతురి రాజు గౌడ్‌, బెల్లం గట్టయ్య యాదవ్‌, అల్లాడి కృష్ణ యాదవ్‌, నవీన్‌, బాలరాజ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.
మల్లాపూర్‌ చౌరస్తాలో
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మల్లాపూర్‌చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతీ సుభాష్‌ పుప్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాచారం సీఐ కిరణ్‌ కుమార్‌, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్‌, పన్నాల దేవేందర్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ గుండారపు శ్రీనివాస్‌ రెడ్డి, బీసీ సంఘం సభ్యులు ఆంజనేయులు, వాసుదేవ్‌ గౌడ్‌, అల్లాడి కృష్ణ యాదవ్‌, బాలరాజు, చంద్రశేఖర్‌, రఘు, తదితరులు పాల్గొన్నారు.
బీసీ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో..
కంటోన్మెంట్‌: సమాజంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం బహుజనుల హక్కుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు యనమల శ్రీనివాస్‌ రావు అన్నారు. బీసీలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సోమవారం కంటోన్మెంట్‌, బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌లో ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు యనమల శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ బహుజనుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, రాష్ట్ర నేతలు నూర్‌ బాషా, దూదేకుల ముస్లిం మైనారిటీల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు షేక్‌ సత్తార్‌ సాహెబ్‌, తెలంగాణ ఉమెన్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌.కవితా దేవి, డి.ముత్యాలు, ఎం.రామాచారి, పిట్ల రాజు ముదిరాజ్‌, కె.రమేష్‌, ఓం ప్రకాష్‌ యాదవ్‌, పి.వెంకట్‌ రావు, సీనియర్‌ జర్నలిస్టు గవ్వల శ్రీనివాసులు, వెంకటాచారి, వెంకట్రావు, రమేష్‌ ముదిరాజ్‌, కవిత, ముత్యాలు, పి గణేష్‌, సత్తార్‌ షేక్‌ వలీ పాల్గొన్నారు
మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో..
మల్కాజిగిరి టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యక్తరలు పాల్గొన్నారు.
స్ఫూర్తి ప్రధాత జ్యోతిరావు పూలే
జవహర్‌నగర్‌: సమసమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి ప్రధాత జ్యోతిరావుపూలే అని మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్‌ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం గాయకుడు వెంకటాచారి రచించిన పాటను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్‌ రామలింగం, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, ప్రభాకర్‌ యాదవ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.