Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'పరిశుభ్రతపై దృష్టి సారించాలి' | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

'పరిశుభ్రతపై దృష్టి సారించాలి'

నవతెలంగాణ-బోడుప్పల్‌
             పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహార ఉత్పత్తుల విక్రయం, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ పదార్ధాల ఉపయోగం, సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం మొదలైన అంశాలపై మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డి, కమిషనర్‌ పి.రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఐకేర్‌ ఎన్‌అర్సీఎం ''నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్‌'', ఎకో భారత్‌ - ఇన్నోవేషన్‌ హబ్‌ కంపెనీతో కలిసి నగర పరిధిలోని చికెన్‌, మటన్‌, బేకరీ, కూరగాయల విక్రయదారులు, హౌటల్స్‌, టిఫిన్‌ సెంటర్‌, ఫంక్షన్‌ హాల్స్‌, మాల్స్‌, హాస్పిటల్స్‌ నిర్వాహకులకు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసి ''స్వచ్చ పీర్జాదిగూడ'' నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ నగర పరిధిలో ప్రజలకు అందుబాటులో సుమారు రూ.7.5 కోట్లతో సమీకృత శాఖహార, మాంసాహార మార్కెట్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలు సోర్స్‌ సేగ్రీగ్రెషన్‌ ద్వారా తడి, పొడి, హానికారక చెత్తను వేరుచేసి స్వచ్చ కార్మికులకు అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. చికెన్‌, మటన్‌, చేపలు, కూరగాయలు ఇతర విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రతను పాటించి నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహార పదార్ధాలను వినియోగదారులకు అందించాలన్నారు. అక్కడ ఉత్పత్తయ్యే వ్యర్థాలను తరలిం చడానికి ప్రత్యేకంగా స్వచ్చ ఆటోలను ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం ఉన్నం దున ప్రజలకు ప్రత్యామ్నాయంగా జూట్‌ బాగ్స్‌, పేపర్‌ బాగ్స్‌ వాడటం అలాగే ఎకో భారత్‌ కే ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రయివేటు లిమిటెడ్‌ వారు పర్యావరణానికి హాని చేయని ''బయో డిగ్రీడబుల్‌ బాగ్స్‌'' ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించాలని కోరారు. ఇందుకోసం ప్రతి డివిజన్‌ పరిధిలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేదాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి షాప్‌ల యందు ''ప్లాస్టిక్‌ ఫ్రీ షాప్‌'' ప్లాస్టిక్‌ రహిత దుకా ణంగా బోర్డు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి అభినందన పత్రాలు అందజేస్తామని తెలిపారు. తద్వారా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ దేశానికే మార్గదర్శి కానుందని ఆశా భావం వ్యక్తం చేశారు. పి.బస్వరాజ్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ మాట్లాడుతూ మాంసాహార విక్రయదారులు ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమై మాంసాన్ని విక్రయించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ప్రధానంగా గొర్రెలు, మేకలు, చికెన్‌ మొదలైన వాటి మాంసం శుభ్రపరచడం, కత్తులను తరచూ వేడి నీళ్లలో కడగటం, తలకు టోపీ, చేతికి గ్లౌసులు, ఆప్రాన్‌ ధరించాలని సూచించారు. మాంసాన్ని నేలపై కాకుండా ఎత్తులో వేలాదీయడం వాటిపై దుమ్ము,దూళి చేరకుండా బట్ట లేదా కవర్‌ కప్పడం లేదా ఫ్రీజర్‌లో భద్రపరచడం ద్వారా మాంసం చెడిపోకుండా ఉంటుందని పేర్కొన్నారు. మాంసం విక్రయించే పరిసర ప్రాంతంతో పాటు సరఫరా చేసే వాహనాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. వినియోగదారులు తప్పకుండా మాంసాన్ని మంచి ఉష్ణోగ్రత మధ్య వేడిచేసి తీసుకోవాలని తద్వారా రోగాల బారిన పడకుండా ఉంటారని సూచించారు. మటన్‌, చికెన్‌ విక్రయదారులు ఏవైనా వ్యాధి లక్షణాలు ఉంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ సభ్యు లు, సైంటిస్ట్‌ బస్వారెడ్డి, డాక్టర్‌ బార్బుదే, డైరెక్టర్‌, ఐకార్‌ - జాతీయ మాంస పరిశోధన కేంద్రం, సీనియర్‌ ఎన్విరా ంన్మెంటల్‌ ఇంజినీర్‌ ఉదరు సింగ్‌, ఎకో భారత్‌ చీఫ్‌ అడ్వైసర్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, సీఈవో ప్రసన్న లక్ష్మి, శానిటేషన్‌ ఎస్‌ఐ జానకి, వార్డ్‌ ఆఫీసర్లు, మటన్‌, చికెన్‌ విక్రయ దారులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.