Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Apr 16,2023

రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ-బేగంపేట్‌
రోడ్లపై చెత్త వేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిం చాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మోండా మార్కెట్‌ డివిజన్‌లో గల బండి మెట్‌, మారుతి వీధి, సజన్‌ లాల్‌ వీధులలో వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పాదయాత్రగా తిరు గుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు రాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా రోడ్లు, సీవరేజ్‌ సమస్యలపైనే మంత్రికి విన్నవించారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ సీవరేజ్‌, వాటర్‌ లైన్‌ ఏర్పాటు చేసిన అనంతరం రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకే తాను ఇక్కడకు వచ్చా నని వివరించారు. అన్ని వీధులలో సీవరేజ్‌, వాటర్‌ లైన్‌, రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న పలువురు షాప్స్‌ నిర్వహ కులు చెత్త, ఇతర వ్యర్ధాలను రోడ్లపైనే వేస్తున్నారని, పరిసర ాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని మంత్రి దష్టికి స్థాని కులు తీసుకురాగా, రోడ్లపై చెత్త వేసే వారికి జరిమానా విధించడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శానిటేషన్‌ అధికారులను ఆదేశించారు. రోడ్లపై వాహనా లను నిలిపి రాకపోకలకు ఇబ్బందులు కల్పిస్తున్నారని మంత్రి కి పిర్యాదు చేయగా, స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి వాహనాలను తొలగించడంతో పాటు రోడ్లపై తిరిగి వాహ నాలు నిలప కుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసు లను ఆదేశిం చారు. పలు చోట్ల విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉండటంతో వెంటనే వాటిని తొలగిం చేందుకు చర్యలు తీసుకోవాలని ఎలెక్ట్రికల్‌ అధికారులను ఆదేశించారు. సజన్‌ లాల్‌ స్ట్రీట్‌ లో పర్యటన సందర్బంగా సీవరేజ్‌ సమస్య తీవ్రంగా ఉందని, స్థానికంగా ఉన్న నాలా పూడిపోయి వర్షాకాలంలో నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని, నాలా పై అక్రమ నిర్మాణం చేపట్టారని తెలపగా వెంటనే నాలాను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నాలాపై చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని జీహెచ్‌ఎంసీ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట డీసీ ముకుంద రెడ్డి, ఈఈ సుదర్శన్‌, వాటర్‌ వర్క్స్‌ జీఎం రమణారెడ్డి, సికింద్రాబాద్‌ తహసిల్దార్‌ శైలజ, మహంకాళి ఏసీపీ రమేష్‌, మోండా మార్కెట్‌ సీఐ నాగేశ్వరరావు, హార్టికల్చర్‌ డీడీ గణేష్‌, ఎలెక్ట్రికల్‌ ఏడీ కష్ణ, స్ట్రీట్‌ లైట్‌ ఏఈ భరత్‌, నాయకులు తలసాని స్కైలాబ్‌ యాదవ్‌, నాగులు, సత్యనారాయణ, జయరాజ్‌, అమర్‌, బాబులాల్‌, రాము తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.