Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నా జీవితకాలం ప్రజా సేవలోనే ఉంటా | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Apr 17,2023

నా జీవితకాలం ప్రజా సేవలోనే ఉంటా

- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- బాలాపూర్‌లో ఆత్మీయ సమ్మేళన సభ
నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
నా జీవిత కాలం ప్రతి నిత్యం ప్రజా సేవకే అంకితం చేయటం జరుగుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌ పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న బాలాపూర్‌ గ్రామంలోని ఏ.వై.అర్‌ గార్డెన్‌లో బీ.అర్‌.ఎస్‌ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాలర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ నాయకుల్లారా అభివృద్ధి కోసం పోరాడుదాం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబర్దార్‌ అని మంత్రి హెచ్చరించారు. 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల తన కుటుంబం, తాను మంత్రి కావాలి అని నా మనసులో అనుకుంటే 22 సంవత్సరాల కిందటే మంత్రి అయ్యేదాన్ని అని ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ బాలాపూర్‌ నాయకులు బైక్‌ ర్యాలీ పాదయాత్రగా బాలాపూర్‌ గ్రామాన్ని పర్య టించి ఆత్మీయ సమ్మేళన సభకి విచ్చేసిన మంత్రికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. గృహ ఉపయోగలకు, పరిశ్రమల వినియోగదారులకి ఎన్ని గంటల విద్యుత్‌ ఉండే దని, ఇప్పుడు ఎన్ని గంటల విద్యుత్‌ నిరంతరాయంగా ఉంటుందని, మీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండని ప్రతిపక్ష నాయకులను ఉద్ధేశిస్తూ అన్నారు. ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఆడబిడ్డలు మంచినీటి కోసం రోడ్డుమీదికి వెళ్లకుండా మంచినీటి నల్ల కనెక్షన్లు మీ ఇంటి వద్ద కేసీఆర్‌ ది కాదా, నిరుపేద కుటుంబాలు ఆడబిడ్డ పెళ్లి చేస్తే అప్పుల పాలైన వారికి మేనమామ లాగా వారికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం ద్వార ఒక లక్ష 16 వేల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్సే అన్నారు. మహేశ్వరంలో అభివద్ధి చేశాను, మరింత అభివద్ధి చేస్తాన్నారు. తాను చేసిన అభివృద్ధి నా బలగంతో నేడు ఆత్మీయ సమ్మేళనం ద్వారా తెలుపుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగేటి లక్ష్మారెడ్డి, కళ్ళెం ఎల్లారెడ్డి, కార్పొరేటర్‌ జనగే భారతమ్మ కొమరయ్య యాదవ్‌, కోఆప్షన్‌ సభ్యుడు గుండోజి రఘునందన్‌ చారి, అత్తాపురం శ్రీనివాసరెడ్డి, చిగిరింత శ్రీరామ్‌ రెడ్డి, తిమ్మని గిరేష్‌, జూకంటి సురేష్‌ గౌడ్‌, కొప్పుల రాజు, హరి గౌడ్‌, అరవింద్‌ గౌడ్‌, బాలాపూర్‌ ఉద్యమ నాయకుడు జీహెచ్‌ యాదగిరి, బీఆర్‌ఎస్‌ పార్టీ యువనాయకుడు వొంగటి అశ్విన్‌ రెడ్డి, అల్వాల్‌ రెడ్డి, సుమంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నాదర్గుల్‌ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నాదర్గుల్‌ గ్రామంలోని 8, 9వ డివిజన్లలో 56 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డితో కలిసి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరికొన్ని దశలవారీగా జరుగుతాయన్నారు.డిప్యూటీ మేయర్‌ ఇబ్రహీం శేఖర్‌, బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్‌ గౌడ్‌, జీ.ఇంద్రసేన, తోట శ్రీధర్‌ రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు జగన్మోహన్‌ రెడ్డి, భాగ్యనగర్‌ బ్యాంకు చైర్మన్‌ మర్రి సింహారెడ్డి, మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌ రెడ్డి, కోటగిరి జంగయ్య, మాజీ కౌన్సిలర్‌ మంజుల కుమార్‌ గౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ యాదయ్య, నాయకులు పెద్దబావి ఆనంద్‌ రెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.