Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'మోడీ మోసాలకు దేశ ప్రజలందరూ బాధితులే' | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Apr 18,2023

'మోడీ మోసాలకు దేశ ప్రజలందరూ బాధితులే'

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
2014లో బీజేపీ కేంద్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ప్రధాని మోడీ దుర్మార్గపు పనులకు, తప్పుడు వాగ్దానాలకు, అత్యున్నత మోసాలకు దేశ ప్రజలం దరూ బాదితులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి.నరసింహ అన్నారు. బీజేపీ నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలను 'బీజేపీ హటావ్‌-దేశ్‌ బచావ్‌' నినాదంతో సోమవారం హిమాయత్‌నగర్‌ డివిజన్‌లోని విఠల్‌వాడి, గాంధీ కుటీర్‌, నారాయణగూడ, దత్తనగర్‌, పలు బస్తీల్లో ఇంటింటికీ సందర్శించి బీజేపీ ప్రభుత్వం తిరోగమన విధానాలు, మోసాలను ప్రజలకు వివరించి, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలను కోరారు. ఈ సందర్బంగా ఈటి.నరసింహ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మించిన మోసగాడు, అబద్ధాల కోరు ప్రపంచంలోనే మరొకరు లేరన్నారు. స్విస్‌ బ్యాంకు నుంచి నల్లధనం తీసుకువచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని హామీని చ్చారనీ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనీ, ప్రతి ఏడాదీ నిరుద్యోగ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనీ, 2022 నాటికి ప్రతి భారతీయునికీ ఒక ఇల్లు, పట్టణ ప్రాంతాల్లో 54 లక్షల గృహాలు నిర్మిస్తామనీ, 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకె ళ్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రధాని మోడీ దేశ ప్రజలను దగా చేశారన్నారు. ప్రశ్నించే గొంతుకలను సాక్ష్యలు లేకుండా నకిలీ కేసులు పెట్టి సీబీఐ వేధించడం, ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసినట్టు తగినన్ని సాక్ష్యలు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీపై కేసులు నమోదు చేసి 'పంజరంలో చిలుక' సీబీఐ కాదని నిరూపించుకోవాల న్నారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐ, ప్రభుత్వ రంగ సంస్థల డబ్బులు భారీ నష్టాలకు దారి తీసిన అదానీ కంపెనీల్లో పెట్టుబ డులుగా మోడీ పెట్టించడం వల్ల కోట్లాది మంది పేద, మధ్య తరగతి ప్రజల కష్టార్జితానికి భద్రత లేకుండా పోయిందన్నారు. దేశ సంపదను అమ్ముకోవడంతో పాటు దేశ ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ యంత్రాంగం భారీ వ్యూహం పన్నిందనీ, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. బీజేపీ మతం, కులం, భాష ప్రాతిపదికన దేశ ప్రజలను విభజిస్తుందనీ, దళితులు, గిరిజనులు, మైనార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరా బాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఛాయాదేవి, సహాయ కార్యదర్శు లు కమతం యాదగిరి, బి.స్టాలిన్‌, కార్యవర్గ సభ్యులు నెర్ల కంటి శ్రీకాంత్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెం కటేశం, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, ఏఐఎస్‌ఎఫ్‌ హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార నరేష్‌, సీపీఐ నేతలు ఆరుట్ల రాజ్‌ కుమార్‌, జె.కుమార్‌, సురేందర్‌, సిహెచ్‌.శ్రీనివాస్‌, బైరగోని రాజు గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.